Home
Indian Stock Market News
Indian Stock Market News News
-
Stock Market: మార్కెట్కు లాభాల పంట.. వరుస జోరుకు కారణమిదేనా?
పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. పెట్టుబడిదారుల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. -
Stock Market Rise: స్టాక్ మార్కెట్ ఈ రోజు సడన్గా పెరగడానికి కారణం ఏంటి..? ఏం జరిగిందంటే..
ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈరోజు (మార్చి 16) భారీ లాభాలతో ముగిసింది. గత మూడు రోజులుగా వరుస నష్టాల్లో ఉన్న మార్కెట్లు, ఈరోజు కోలుకుని ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. సెన్సెక్స్.. 938.93 పాయింట్లు (1.26 శతం) పెరిగి 75,502.85 వద్ద ముగిసింది. నిఫ్టీ.. 257.70 పాయింట్లు (1.11 శాతం) లాభపడి 23,408.80 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ఈరోజు 1,410 షేర్లు లాభపడగా.. 2,772 షేర్లు నష్టపోయాయి. 157 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank)… -
Stock Market: మార్కెట్ అల్లకల్లోలం.. లక్షల కోట్ల సంపద ఆవిరి
దేశీయ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. మునుపెన్నడూ లేనంతంగా భారీ నష్టాల దిశగా సాగుతోంది. గత నెల ముగింపులో ప్రారంభమైన పశ్చిమాసియా యుద్ధం రెండు వారాలైనా చల్లారలేదు. -
Stock Market: ఒక్కరోజులోనే ఆశలు ఆవిరి.. భారీ నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ఒక్కరోజు లాభాలు కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. త్వరలోనే పశ్చిమాసియా యుద్ధం ముగుస్తుందని ట్రంప్ ప్రకటన మంగళవారం మార్కెట్కు బాగా కలిసొచ్చింది. దీంతో భారీ లాభాలు అర్జించింది. -
IDFC First Bank scam: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో భారీ స్కామ్.. ఒక్కసారిగా షేర్లు ఢమాల్
IDFC First Bank scam: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో బ్యాంక్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలి పోయాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్లో రూ. 590 కోట్ల మేర ఫ్రాడ్ బయటపడింది. -
Indian Stock Market: 5 రోజుల్లో రూ.63 వేల కోట్లు సంపాదించారు.. ఎలాగో తెలుసా?
Indian Stock Market: గత వారం దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, అగ్రశ్రేణి కంపెనీలు మాత్రం ఇన్వెస్టర్ల సంపదను భారీగా పెంచాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఓ దశలో కుప్పకూలి, మరుసటి రోజే అనూహ్యంగా పుంజుకోవడంతో మార్కెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాయి. గత ఐదు ట్రేడింగ్ రోజుల్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (సెన్సెక్స్) 0.22 శాతం లాభాన్ని నమోదు చేయగా.. టాప్-10 కంపెనీల్లో ఆరు సంస్థలు ఏకంగా రూ.63,478 కోట్ల సంపదను ఆర్జించాయి. READ ALSO:… -
Adani Group: అదానీకి ఆనందం.. నిమిషాల్లో లక్ష కోట్లు పెరిగిన కంపెనీ లాభం!
Adani Group: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశంపై సుంకాల తగ్గింపు ప్రకటనకు స్టాక్ మార్కెట్ నుంచి సానుకూల స్పందన వచ్చింది. ట్రంప్ ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్ లాభాల బాటలో దూసుకుపోయింది. దీంతో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పెరిగాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ నుంచి సంఘి ఇండస్ట్రీస్ వరకు గ్రూప్లోని 10 కంపెనీల షేర్లు అనూహ్యంగా పెరిగాయి. కేవలం ఒక్క రోజులో వాటి విలువలు రూ.1 లక్ష కోట్లకు పైగా దూసుకుపోయాయి. అమెరికా నుంచి చాలా… -
Stock Market: గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్ .. అంబానీకి కలిసొచ్చిన వేల కోట్ల అదృష్టం!
Stock Market: తన సంచలన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే సత్తా కలిగిన నాయకుడు, అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి, ఆందోళన నెలకొనడం సాధారణ విషయంగా మారిపోయింది. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీకి కలిసి వచ్చింది. ఇంతకీ ట్రంప్ అంబానీకి కలిసి వచ్చే ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: iPhone 17 Buy: ఐఫోన్ లవర్స్కు… -
Union Budget 2026: ఈ మూడు ప్రకటనలు చేస్తే చాలు.. రాకెట్ కంటే స్పీడ్గా దూసుకెళ్లనున్న స్టాక్ మార్కెట్..!
Union Budget 2026: దేశ రాబోయే కేంద్ర బడ్జెట్ 2026పై స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదవ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం మూడు కీలక ప్రకటనలు చేస్తే, స్టాక్ మార్కెట్ రాకెట్ లా దూసుకుపోతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ డిమాండ్లకు జెరోధా సీఈవో నితిన్ కామత్ కూడా మద్దతు తెలపడం విశేషం. డిమాండ్లు 1) LTCG పన్ను మినహాయింపు… -
Adani Group: అదానీ సామ్రాజ్యానికి అమెరికా సెగ.. ఒక్కరోజే రూ.1.4 లక్షల కోట్లు ఆవిరి!
Adani Group: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్తో ఇప్పటికే భారత స్టాక్ మార్కెట్ కుదుపులకు గురైంది. తాజాగా అమెరికా నుంచి వచ్చిన మరో వార్త అదానీ గ్రూప్లో ఒక్కరోజులో రూ.1.4 లక్షల కోట్ల సంపదను ఆవిరి చేసింది. ఈ రోజు అదానీ గ్రూప్ షేర్లు భారీగా అమ్ముడయ్యాయి. అదానీ గ్రూప్ సీనియర్ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి యుఎస్ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కోర్టు అనుమతి కోరుతోంది. ఈ వార్త…
తాజావార్తలు
-
Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
-
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
-
Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!