Adani Group: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశంపై సుంకాల తగ్గింపు ప్రకటనకు స్టాక్ మార్కెట్ నుంచి సానుకూల స్పందన వచ్చింది. ట్రంప్ ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్ లాభాల బాటలో దూసుకుపోయింది. దీంతో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పెరిగాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ నుంచి సంఘి ఇండస్ట్రీస్ వరకు గ్రూప్లోని 10 కంపెనీల షేర్లు అనూహ్యంగా పెరిగాయి. కేవలం ఒక్క రోజులో వాటి విలువలు రూ.1 లక్ష కోట్లకు పైగా దూసుకుపోయాయి. అమెరికా నుంచి చాలా…
Stock Market: తన సంచలన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే సత్తా కలిగిన నాయకుడు, అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి, ఆందోళన నెలకొనడం సాధారణ విషయంగా మారిపోయింది. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీకి కలిసి వచ్చింది. ఇంతకీ ట్రంప్ అంబానీకి కలిసి వచ్చే ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: iPhone 17 Buy: ఐఫోన్ లవర్స్కు…
Union Budget 2026: దేశ రాబోయే కేంద్ర బడ్జెట్ 2026పై స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదవ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం మూడు కీలక ప్రకటనలు చేస్తే, స్టాక్ మార్కెట్ రాకెట్ లా దూసుకుపోతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ డిమాండ్లకు జెరోధా సీఈవో నితిన్ కామత్ కూడా మద్దతు తెలపడం విశేషం. డిమాండ్లు 1) LTCG పన్ను మినహాయింపు…
Adani Group: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్తో ఇప్పటికే భారత స్టాక్ మార్కెట్ కుదుపులకు గురైంది. తాజాగా అమెరికా నుంచి వచ్చిన మరో వార్త అదానీ గ్రూప్లో ఒక్కరోజులో రూ.1.4 లక్షల కోట్ల సంపదను ఆవిరి చేసింది. ఈ రోజు అదానీ గ్రూప్ షేర్లు భారీగా అమ్ముడయ్యాయి. అదానీ గ్రూప్ సీనియర్ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి యుఎస్ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కోర్టు అనుమతి కోరుతోంది. ఈ వార్త…
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం తీవ్ర క్షీణతను చవిచూసింది. సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1 శాతం పడిపోయాయి. నిజానికి శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్, నిఫ్టీతో సహా అన్ని చోట్లా బలహీనత కనిపించింది. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు గణనీయమైన క్షీణతను చవిచూశాయి. 1.5 శాతానికి పైగా నష్టపోయాయి. ఈ భారీ స్టాక్ మార్కెట్ పతనం పెట్టుబడిదారులకు రూ.6 లక్షల కోట్ల నష్టం కలిగించింది. BSE మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.458.50 లక్షల కోట్ల నుంచి…
Stock Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు పేకమేడలా కుప్పకూలిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపు, పీస్ బోర్డులో చేరకూడదని ఫ్రాన్స్ పట్టుబట్టడం ప్రపంచ స్టాక్ మార్కెట్లలో మరోసారి క్షీణతకు దారితీశాయి. భారత స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ 1,073.91 పాయింట్లకు పైగా పడిపోయింది. సెన్సెక్స్ వరుసగా రెండు రోజులు 1,300 పాయింట్లకు పైగా పడిపోయింది. దీంతో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు మంగళవారం ఒక రోజులే రూ.9 లక్షల కోట్లకు…
Stock Market: స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి, పెట్టుబడి పెట్టే వారికి ఒక గుడ్ న్యూస్. సాధారణంగా ఆదివారాల్లో మార్కెట్ క్లోజ్ చేస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 1, 2026 ఆదివారం.. అయినా ఆ రోజు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) ఇతర రోజుల మాదిరిగానే మార్కెట్ ట్రేడింగ్ కోసం ఓపెన్ అవుతుంది. ఆ రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. అందుకనే బడ్జెట్ రోజున ప్రత్యక్ష…
F&O Trading Loss: స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ & ఆప్షన్స్ ట్రేడింగ్ (F&O ట్రేడింగ్) చాలా ప్రమాదకర వ్యాపారం అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI కూడా ఎల్లప్పుడూ F&O ట్రేడింగ్కు వ్యతిరేకంగా హెచ్చరిస్తూనే ఉంది. అయిన ఇప్పటికీ లక్షలాది మంది పెట్టుబడిదారులు ఎటువంటి ముందస్తు అనుభవం లేకుండా F&O ట్రేడింగ్లో పాల్గొంటూ, గణనీయమైన నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక పెట్టుబడిదారుడి స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ…
Titan Share: స్టాక్ మార్కెట్ బుధవారం క్షీణతతో ట్రేడవుతోంది. అయితే స్టాక్ మార్కెట్ క్షీణతలో కూడా టాటా గ్రూప్ కంపెనీ చెందిన టైటాన్ షేర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ రోజు ఉదయం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ స్టార్ట్ అయిన వెంటనే, ఈ షేర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లడం ప్రారంభించింది. ఈ షేరు విలువ అపారంగా పెరగడంతో, స్టాక్ మార్కెట్ బిగ్ బుల్గా పిలిచే దివంగత పెట్టుబడిదారు రాకేష్ జుంజున్వాలా భార్య బిలియనీర్ రేఖ జుంజున్వాలాకు ఒకేసారి దాదాపు…
Stock Market: భారతీయ స్టాక్ మార్కెట్పై అమెరికా-వెనిజులా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి వెనిజులాపై అమెరికా సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి, ఇంధన, ముడి చమురు, ఇంజినీరింగ్ సేవలు, ఔషధాలతో సంబంధాలున్న భారతీయ లిస్టెడ్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వంపై అమెరికా నుంచి నెలల తరబడి ఒత్తిడి పెరుగుతున్న తర్వాత వెనిజులా వైమానిక రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని అగ్రరాజ్యం ఈ దాడులు చేసింది. ప్రస్తుతం ఈ దాడులు…