Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు.. భారత్‌లో 1991 కంటే గడ్డు పరిస్థితులు..!
      #Top Story

      ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు.. భారత్‌లో 1991 కంటే గడ్డు పరిస్థితులు..!

      రత్‌లో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టున ఘనత అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌లకు దక్కింది.. అయితే, అప్పట్లో ఆర్థిక సంస్కరణలకు పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. 1991 నాటికి భారత్‌లో ప్రతి నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉండేది.. ఉత్పత్తి, ఖర్చు, వినియోగం ఇలా అన్నీ ప్రభుత్వమే చూసుకునేది.. అందుకు భిన్నంగా ఓపెన్ ఎకానమీలో ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించి, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తూ వచ్చారు.. ఈ ఆర్థిక సంస్కరణలను ప్రకటిస్తూ…
    • భారత్‌ కరోనా అప్‌డేట్‌.. తగ్గిన కేసులు..
      #Top Story

      భారత్‌ కరోనా అప్‌డేట్‌.. తగ్గిన కేసులు..

      భారత్‌ కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది… కాకపోతే.. రోజువారి కేసుల్లో హెచ్చుతగ్గులు మాత్రం నమోదు అవుతున్నాయి… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 39,097 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మరో 546 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 35,087 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,13,32,159కు చేరుకోగా… రికవరీ…
    • మార్కెట్‌లోకి నోకియా 4జీ ఫీచ‌ర్ ఫోన్‌‌.. రూ.2799 మాత్ర‌మే..!
      #బిజినెస్‌

      మార్కెట్‌లోకి నోకియా 4జీ ఫీచ‌ర్ ఫోన్‌‌.. రూ.2799 మాత్ర‌మే..!

      మ‌రో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది నోకియా.. అతి త‌క్కువ ధ‌ర‌కే 4జీ ఫీచ‌ర్ ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది.. నోకియా 110 4జీని హెచ్ఎండీ గ్లోబ‌ల్ లాంఛ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండ‌నుండ‌గా.. య‌ల్లో ఆక్వా, బ్లాక్ క‌ల‌ర్‌లో ల‌భించే ఈ ఫోన్లు జులై 24 నుంచి అమ్మ‌కాల‌కు సిద్ధంగా ఉంటాయ‌ని ప్ర‌క‌టించింది ఆ సంస్థ‌.. క్లాసిక్‌, నియోల మేళ‌వింపుతో నోకియా 110 4జీ…
    • 225 పరుగులకే కుప్పకూలిన టీమిండియా
      #క్రీడలు

      225 పరుగులకే కుప్పకూలిన టీమిండియా

      శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ కు దిగిన టీమిండియా… తక్కువ పరుగులకే పరిమితమైంది. 43.1 ఓవర్లలో కేవలం 225 పరుగులకే టీమిండియా ఆలౌట్‌ అయింది. మిడిల్ ఆర్డర్‌ పూర్తిగా విఫలం కావడంతో టీమిండియా తక్కువ స్కోర్‌ కే పరిమితమైంది. దీంతో ఆతిథ్య జట్టు శ్రీలంక 47 ఓవర్లలో 226 పరుగులు చేయాల్సి ఉంది. ఇక ఇండియా బ్యాటింగ్‌ వివరాల్లోకి వస్తే… పృథ్వీషా 49 పరుగులు, సంజు శాంసన్‌ 46 పరుగులు, సూర్యకుఆర్‌ యాదవ్‌…
    • 12 సెంట్రల్‌ వర్సిటీల వీసీల నియామ‌కానికి రాష్ట్రపతి ఆమోదం
      #జాతీయం

      12 సెంట్రల్‌ వర్సిటీల వీసీల నియామ‌కానికి రాష్ట్రపతి ఆమోదం

      సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీల కొత్త వైస్‌ ఛాన్స్‌లర్ల నియ‌మానికి ఆమోద ముద్ర‌వేశారు భార‌త రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్.. దీంతో, దేశ‌వ్యాప్తంగా ఉన్న 12 సెంట్రల్‌ యూనివర్సిటీలకు నూత‌న వీసీల‌ను నియ‌మించారు.. ఈ 12 వ‌ర్సిటీల వీసీల నియామ‌కంతో మొత్తం 22 సెంట్ర‌ల్ వ‌ర్సిటీల్లో వీసీల భ‌ర్తీ పూర్తి అయ్యాయి.. మొత్తంగా పెండింగ్‌లో ఉన్న ఈ 12 యూనివ‌ర్సిటీల‌కు యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. కొత్త‌ వీసీల‌ను నియ‌మిస్తూ ఉత్వర్వులు వ‌చ్చేశాయి.. ఇక‌, ఈ నియ‌మ‌కాల్లో భాగంగా హైదరాబాద్‌…
    • టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీం ఇండియా
      #క్రీడలు

      టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీం ఇండియా

      కొలంబో వేదికగా ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య ఇవాళ మూడో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చివరి వన్డే మ్యాచ్‌ లో టీం ఇండియా జట్టు కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌… టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక జట్టు మొదటగా బౌలింగ్‌ చేయనుంది.జట్లు వివరాలు :ఇండియా : పృథ్వీ షా, శిఖర్ ధావన్ (సి), సంజు సామ్సన్ (డబ్ల్యూ), మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, నితీష్ రానా, హార్దిక్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్,…
    • ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : చిన్న దేశాలు మనకంటే బెటర్.. మరి లోపం ఎక్కడుంది..?
      #వీడియోలు

      ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : చిన్న దేశాలు మనకంటే బెటర్.. మరి లోపం ఎక్కడుంది..?

    • టోక్యోలో భారత్‌ డబుల్‌ డిజిట్‌ సాధిస్తుందని అంచనా…
      #అంతర్జాతీయ క్రీడలు

      టోక్యోలో భారత్‌ డబుల్‌ డిజిట్‌ సాధిస్తుందని అంచనా…

      రెజ్లింగ్‌ పై ఆశలు గట్టిగానే ఉన్నాయి. షూటింగ్‌ గురి తప్పదనే నమ్మకం ఉంది..అథ్లెటిక్స్‌ లో అంతంత మాత్రంగానే ఉన్నా, హాకీలో అద్భుతాలు జరుగుతాయనే అంచనాలున్నాయి. ఓవరాల్‌ గా భారత క్రీడాకారులు గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారని భావిస్తున్నారు. భారత్‌ ఖాతాలో ఎన్ని పతాకాలొస్తాయనే అంశంపై చాలా అంచనాలున్నాయి. నిజానికి ప్రతి నాలుగేళ్లకొకసారి ఈ చర్చ నడుస్తూనే ఉంటుంది. గతాన్ని పరిశీలిస్తే భారత్‌కు లభించిన పతకాల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అయితే, టోక్యోలో భారత్‌ డబుల్‌ డిజిట్‌…
    • ఇండియా క‌రోనా అప్డేట్‌: త‌గ్గిన కేసులు… మ‌ర‌ణాలు…
      #Top Story

      ఇండియా క‌రోనా అప్డేట్‌: త‌గ్గిన కేసులు… మ‌ర‌ణాలు…

      ఇండియాలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి.  తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన బులిటెన్ ప్ర‌కారం దేశంలో కొత్త‌గా 35,342 కేసులు…482 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,12,93,062కి చేరింది.  ఇందులో 3,04,68,079 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,05,513 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 4,19,470 మంది మృతి చెందారు.  గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో క‌రోనా నుంచి 38,740 మంది…
    • ఇండియా కరోనా అప్డేట్‌..24 గంటల్లో 42,383 కేసులు
      #జాతీయం

      ఇండియా కరోనా అప్డేట్‌..24 గంటల్లో 42,383 కేసులు

      ఇండియా కరోనా కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. నిన్న కరోనా కేసులు భారీగా తగ్గగా… ఇవాళ మాత్రం ఆ సంఖ్య మరోసారి పెరిగిపోయింది. తాజాగా కేంద్రం క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 41,383 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,12,57,720 కి చేరింది. read also :భారీ వర్షాలు : నిండు కుండలా మారిన ప్రధాన జలాశయాలు ఇందులో 3,04,29,339…
    ←1…590591592593594…619→

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions