Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. ఒకే గ్రూపులో భారత్‌, పాక్‌
      #అంతర్జాతీయ క్రీడలు

      టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. ఒకే గ్రూపులో భారత్‌, పాక్‌

      ఏ సిరీస్‌ అన్నది కాదు.. అందులో భారత్‌, పాకిస్థాన్‌ ఉన్నాయా..? మరీ ముఖ్యంగా.. ఆ రెండు జట్లు ఎప్పుడు తలపటబోతున్నాయి అనే ఉత్కంఠ సగటు క్రికెట్‌ ప్రేమికుల్లో ఉంటుంది.. ఇక, భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌ అంటే.. ఎప్పుడూ క్రికెట్‌ను అంతగా చూడనివారు కూడా ఆ రోజు ఆసక్తిగా వీక్షిస్తుంటారు.. ఇలా.. భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌ జరిగితే బాగుంటుంది అని ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అభిమానుల కోరికను టీ-20 వరల్డ్‌కప్‌ తీర్చబోతోంది… ఇంకో విషయం ఏంటంటే.. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో…
    • భారత్​లో స్మార్ట్​ఫోన్ల​ సంఖ్య చూస్తే.. షాక్ అవ్వాల్సిందే!
      #Top Story

      భారత్​లో స్మార్ట్​ఫోన్ల​ సంఖ్య చూస్తే.. షాక్ అవ్వాల్సిందే!

      భారత్‌లో స్మార్ట్‌ఫోన్లకు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిమాండ్‌కు అనుగుణంగానే కొత్తకొత్త బ్రాండ్‌లు, మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రతినెలా పదుల సంఖ్యలో మొబైల్ మోడల్స్ దర్శనమిస్తున్నాయి. ఇక చౌకైన డేటా ఆఫర్లు, అందుబాటు ధరల్లో ఫోన్లతో దేశంలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. ఫలితంగా మనదేశంలో స్మార్ట్‌ఫోన్లు వాడేవారి సంఖ్య జెట్ స్పీడ్ తో దూసుకువెళ్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ వ్యాపారాలు ఎక్కువ అవ్వడం, విద్యార్థుల ఆన్లైన్ క్లాసులతో మొబైల్స్ అమ్మకాలు మరింత ఎక్కువ…
    • భార‌త శాస్త్రవేత్తల పరిశోధన‌:  37 డిగ్రీల వేడిని తట్టుకునే విధంగా టీకా అభివృద్ధి…
      #Top Story

      భార‌త శాస్త్రవేత్తల పరిశోధన‌: 37 డిగ్రీల వేడిని తట్టుకునే విధంగా టీకా అభివృద్ధి…

      క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు పెద్ద ఎత్తున టీకాలు వేస్తున్నారు.  ఇప్ప‌టికే దేశంలో మూడు ర‌కాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.  మ‌రికొన్ని టీకాలు ట్ర‌య‌ల్స్ ద‌శ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.  ఇక ఇదిలా ఉంటే, ఇప్ప‌టి వ‌ర‌కు అందుబాటులో ఉన్న టీకాల‌ను శీత‌లీక‌ర‌ణ గ‌డ్డంగుల్లో భ‌ద్ర‌ప‌ర‌చాల్సిన టీకాలే.  ఇండియాలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్‌, కోవీషీల్డ్ టీకాలు 2నుంచి 8 డిగ్రీల వ‌ర‌కు ఫ్రీజింగ్ చేయాలి.  ఫైజ‌ర్‌, మోడెర్నా టీకాల‌ను మైన‌స్ 70 డిగ్రీల వ‌ద్ధ స్టోర్ చేయాలి.  అయితే,…
    • ఇండియా క‌రోనా అప్‌డేట్:  త‌గ్గిన కేసులు
      #Top Story

      ఇండియా క‌రోనా అప్‌డేట్: త‌గ్గిన కేసులు

      దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి.  నిన్న‌టి బులిటెన్ ప్ర‌కారం రోజువారీ కేసులు 40వేల‌కు పైగా న‌మోద‌వ్వ‌గా, ఈరోజు రిలీజ్ చేసిన బులిటెన్ ప్ర‌కారం కేసులు 40 వేల‌కు దిగువున న‌మోద‌య్యాయి.  ఇండియాలో కొత్త‌గా 38,949 కేసులు న‌మోద‌వ్వ‌గా, 542 మంది మృతి చెందారు.  దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,10,26,829కి చేరింది.  ఇందులో 3,01,83,876 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,30,422 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. Read: “ఆదిపురుష్”…
    • కృష్ణా, గోదావ‌రి యాజ‌మాన్య బోర్డుల ప‌రిధిపై కేంద్రం కీల‌క నిర్ణ‌యం…గెజిట్లు విడుద‌ల‌…
      #Top Story

      కృష్ణా, గోదావ‌రి యాజ‌మాన్య బోర్డుల ప‌రిధిపై కేంద్రం కీల‌క నిర్ణ‌యం…గెజిట్లు విడుద‌ల‌…

      తెలుగురాష్ట్రాల మ‌ధ్య కృష్ణా, గోదావ‌రి జలాల వినియోగానికి సంబందించిన స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేందుకు కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  కృష్ణా, గోదావ‌రి యాజ‌మాన్య బోర్డుల పరిధుల‌ను ఖరారు చేస్తూ గెజిట్ల‌ను విడుద‌ల చేసింది కేంద్రం.  అక్టోబ‌ర్ 14 నుంచి ఈ గెజిట్ నోటిఫికేష‌న్ అమ‌లులోకి రానున్న‌ది.  బ‌చావ‌త్ ట్రైబ్యున‌ల్ కేటాయింపులున్న ప్రాజెక్టుల‌న్నీ కృష్ణాబోర్డు ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని కేంద్రం పేర్కొన్న‌ది.  కృష్ణాన‌దిపై 36, గోదావ‌రిపై 71 ప్రాజెక్టుల‌ను ఈ బోర్డు ప‌రిధిలోకి తీసుకొచ్చింది.   Read: ఎన్టీఆర్ పాపులర్…
    • దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు…
      #Top Story

      దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు…

      దేశంలో గ‌త కొన్ని రోజులుగా దేశ‌ద్రోహం చ‌ట్టం పేరు బాగా వినిపిస్తున్న‌ది.  ఈ చ‌ట్టంపై సుప్రీంకోర్టు ఈరోజు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.  దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు గ‌డుస్తున్న త‌రుణంలో బ్రిటీష్ కాలానికి చెందిన‌, వ‌ల‌స తెచ్చుకున్న చ‌ట్టం అవ‌స‌ర‌మా అని ఉన్న‌త న్యాయ‌స్థానం ప్ర‌శ్నించింది.  దేశ‌ద్రోహ చ‌ట్టాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటీష‌న్లు దాఖ‌ల‌య్యాయి.  ఈ పిటీష‌న్ల‌ను విచారించే స‌మ‌యంలో కోర్టు ఈ ర‌కంగా స్పందించింది. Read: పాన్ ఇండియా మూవీ లేకుండానే…
    • డీఆర్‌డీవో నూత‌న ఆవిష్క‌ర‌ణః డ్రోన్ ఆట‌ల‌కు చెక్ పెట్టేందుకు…
      #Top Story

      డీఆర్‌డీవో నూత‌న ఆవిష్క‌ర‌ణః డ్రోన్ ఆట‌ల‌కు చెక్ పెట్టేందుకు…

      గ‌త కొన్ని రోజులుగా పాక్ భూభాగం నుంచి డ్రోన్‌లు ర‌హస్యంగా భార‌త్ భూభాగంలోకి వ‌చ్చి ఇబ్బందులు పెడుతున్న సంగ‌తి తెలిసందే.  జ‌మ్మూకాశ్మీర్‌లోని వైమానిక స్థావ‌రంపై డ్రోన్ దాడి త‌రువాత‌, భార‌త బ‌ల‌గాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి.  భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేశాయి.  అయిన‌ప్ప‌టికీ నిత్యం జ‌మ్మూకాశ్మీర్ సరిహ‌ద్దుల్లో పాక్ డ్రోనులు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి.  దీంతో ఈ డ్రోన్‌ల‌కు చెక్ పెట్టేందుకు డీఆర్‌డీఓ రంగంలోకి దిగింది.   Read: మేకింగ్ వీడియో : “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” ఎలా ఉందంటే..?…
    • పిడుగుపాటులకు కారణం ఎంటి?  
      #Top Story

      పిడుగుపాటులకు కారణం ఎంటి?  

      గ‌త కొన్ని రోజులుగా ఉత్త‌ర భార‌త‌దేశంలో యూపీ, బీహార్‌, రాజ‌స్థాన్ వంటి రాష్ట్రాల్లో పిడుగులు ప‌డుతున్నాయి.  పిడుగుపాటు కార‌ణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.  యూపీ, రాజ‌స్థాన్‌లోనే అత్య‌ధికంగా పిడుగులు ప‌డుతున్నాయి.  పిడుగులు ప‌డ‌టం వెనుక కార‌ణం ఎంటి? అనే విష‌యాల‌పై శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు.  పిడుగుపాటుకు భూమిపై భూతాపం, న‌గ‌రీక‌ర‌ణే కార‌ణ‌మ‌ని అట్మాస్ఫియ‌రిక్ ఆఫ్ ఎల‌క్ట్రిసిటీ గ్రూప్ నివేదిక‌లో పేర్కొన్న‌ది.  భూమిపై ఒక డిగ్రీ ఉష్ణోగ్ర‌త పెరిగితే పిడుగులు ప‌డే అవ‌కాశం 12శాతం పెరుగుతుంద‌ని వాతావ‌ర‌ణ…
    • ఇండియాలో భారీగా పెరిగిన కరోనా కేసులు…
      #జాతీయం

      ఇండియాలో భారీగా పెరిగిన కరోనా కేసులు…

      ఇండియాలో క‌రోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 41,806 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,09,87,880 కి చేరింది. ఇందులో 3,01,43,850 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,32,041 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 581 మంది మృతి చెందారు.…
    • అమెరికా కీల‌క ప్ర‌క‌ట‌న:  భార‌త్ ఒప్పుకుంటే వెంట‌నే…
      #Top Story

      అమెరికా కీల‌క ప్ర‌క‌ట‌న: భార‌త్ ఒప్పుకుంటే వెంట‌నే…

      క‌రోనాకు చెక్ పెట్టేందుకు అన్ని దేశాలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.  యూఎస్‌లో ఇప్ప‌టికే మూడు ర‌కాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చాయి.  ఆ దేశంలో వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు.  అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని అమెరికా గట్టిగా చెబుతున్న‌ది.  ఒకవైపు వ్యాక్సిన్లు వేస్తూనే పెద్ద‌మొత్తంలో మిగులు వ్యాక్సిన్ల‌ను నిల్వ చేసింది అమెరికా.  దాదాపుగా 80 మిలియ‌న్ డోసుల వ్యాక్సిన్ల‌ను వివిధ దేశాల‌కు విరాళంగా ఇచ్చేందుకు సిద్ధ‌మైన అమెరికా ఇప్ప‌టికే 40 మిలియ‌న్ వ్యాక్సిన్ డోసుల‌ను నేపాల్‌, భూటాన్‌,…
    ←1…590591592593594…616→

తాజావార్తలు

  • PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 22వ విడత రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజే ఖాతాల్లోకి

  • IndiGo CEO Resigns: ఇండిగో సీఈఓ రాజీనామా..

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండాలంటే సింపుల్‌ చిట్కా..!

  • Jana Sena Party Membership: జనసేన సభ్యత్వ నమోదుపై పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం..

  • LPG Crisis: LPG కొరత వేళ, సిలిండర్ల లారీ దొంగతనం..

ట్రెండింగ్‌

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!

  • Sanju Samson History: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions