వ్యాక్సినేషన్.. ఐసీఎంఆర్ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పటి వరకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… దీంతో.. క్రమంగా అన్ని దేశాలు వ్యాక్సినేషన్పై దృష్టిసారించాయి.. భారత్లో కూడా ఈ ప్రక్రియ సాధ్యమైనంత వేగంగా ముందుకు సాగేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.. వ్యాక్సిన్లపై కూడా ఇప్పటికే పలు అధ్యయనాలు జరగగా.. తాజాగా.. వ్యాక్సినేషన్పై ఐసీఎంఆర్ ఆసక్తికర విషయాలను తన అధ్యయనంలో వెల్లడించింది.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులపై ఐసీఎంఆర్ అధ్యయనం నిర్వహించగా.. అది ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి, మరణాలను తగ్గించడంలో గణనీయమైన పనితీరు చూపినట్టు వెల్లడించింది..
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోనన సమయంలో నిర్వహించిన ఈ అధ్యయనం దేశంలోనే మొదటిది, అతిపెద్దది కూడా అని చెబుతోంది ఐసీఎంఆర్.. దేశవ్యాప్తంగా 677 కరోనా పాజిటివ్గా తేలిన వ్యక్తులపు అధ్యయనం నిర్వహించింది.. ఇక, ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికరమైన అంశాలను గమనిస్తే.. ఫస్ట్ డోస్ లేదా ఫస్ట్ అండ్ సెకండ్ డోసుల టీకా తీసుకున్న తర్వాత కరోనా బారినపడిన వ్యక్తులపై ఈ అధ్యయనం నిర్వహించారు.. వారి నమూనాలను సేకరించి విశ్లేషించింది ఐసీఎంఆర్.. మొత్తంగా 677 మంది నమూనాలను విశ్లేషించగా.. అందులో 86.09 శాతం డెల్టా వేరియంట్ను గుర్తించారు.. అయితే.. వారిలో 9.8 శాతం మంది మాత్రమే ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందని.. 0.4 శాతం మరణాలు మాత్రమే సంభవించాయని పేర్కొంది.. అంటే.. వ్యాక్సిన్ తీసుకున్నవారు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితిని తగ్గించిందని.. మరణాలు కూడా తగ్గాయని పేర్కొంది.
Also Read
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
తాజావార్తలు
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!