Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • దేశంలో మళ్లీ పెరిగిన కరోనా తీవ్రత.. కొత్తగా 18,987 కేసులు
      #జాతీయం

      దేశంలో మళ్లీ పెరిగిన కరోనా తీవ్రత.. కొత్తగా 18,987 కేసులు

      ఇండియాలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరిగాయి. తాజాగా ఇండియాలో 18,987 కేసులు న‌మోదైన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,40,20,730 కి చేరింది. ఇందులో 3,33,62,709 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2,06,586 కేసులు ప్రస్తుతం యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 246 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వ‌ర‌కు క‌రోనాతో 4,51,435 మంది మృతి చెందిన‌ట్టు…
    • గుడ్ న్యూస్‌:  త‌గ్గుతున్న వంట‌నూనె ధ‌ర‌లు…
      #Top Story

      గుడ్ న్యూస్‌: త‌గ్గుతున్న వంట‌నూనె ధ‌ర‌లు…

      పండుగల వేళ కూర‌గాయ‌లు, ఇత‌ర నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెరుగుతుంటే, వంట‌నూనె ధ‌ర‌లు మాత్రం త‌గ్గుముఖం ప‌ట్టేఅవ‌కాశం ఉన్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  వంట‌నూనె ధ‌ర‌ల‌ను నియంత్రించేందుకు కేంద్రం సుంకాల‌ను త‌గ్గించింది.  పామాయిల్‌, పొద్దుతిరుగుడు, సోయాబీన్ నూనెల‌పై బేసిక్ క‌స్ట‌మ్స్ సుంకాన్ని ర‌ద్దు చేసిన‌ట్టు కేంద్ర ప‌రోక్ష ప‌న్నులు క‌స్ట‌మ్స్ బోర్డు ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది.  వ్య‌వ‌సాయ సెస్ లో కోత విధించ‌డంతో మూడి నూనె ధ‌ర‌లు దిగి వ‌స్తున్నాయి.  లీట‌ర్‌కు రూ.12 నుంచి రూ.15 వ‌ర‌కు త‌గ్గే…
    • బ్రిటన్‌ పౌరులపై ఆంక్షలు ఎత్తివేత
      #జాతీయం

      బ్రిటన్‌ పౌరులపై ఆంక్షలు ఎత్తివేత

      బ్రిటన్‌ పౌరులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది భారత ప్రభుత్వం… భారత టూరిస్టులపైఔ గతంలో బ్రిటన్‌ ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే కాగా.. ఆ వెంటనే కేంద్రం కూడా అక్టోబర్ 1వ తేదీ నుంచి భారత్‌కు వచ్చే బ్రిటన్ పౌరులకు క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.. భారత్‌ క్యాక్సినేషన్‌ ను గుర్తించబోమన్న బ్రిటన్ సర్కార్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఆ నిర్ణయానికి వచ్చింది. కానీ, అయితే, తమ నిర్ణయంపై భారత సర్కార్‌ ఆగ్రహాన్ని గుర్తించిన…
    • భారత్‌ విద్యుత్‌ మిగులు గల దేశం.. బొగ్గు కొరత వట్టి మాట..!
      #Top Story

      భారత్‌ విద్యుత్‌ మిగులు గల దేశం.. బొగ్గు కొరత వట్టి మాట..!

      భారత్‌లో త్వరలోనే విద్యుత్ సంక్షోభం రాబోతోంది.. దానికి ప్రధాన కారణం బొగ్గు కొరతే అనే వార్తలు గుప్పుమన్నాయి.. దానికి తగినట్టుగా కేంద్రం.. రాష్ట్రాలను అలర్ట్ చేయడం.. బొగ్గు కొరతపై ప్రకటన చేయడం.. విద్యుత్ సంక్షోభానికి దారితీసి నాలుగు పరిణామాలు ఇవేనంటూ ప్రకటించడం జరిగిపోయాయి.. అయితే, బొగ్గు కొర‌త ఉందంటూ వస్తులను వార్తల‌ను కొట్టిపారేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్.. ఆ వార్తలు పూర్తిగా నిరాధారం అని క్లారిటీ ఇచ్చిన ఆమె.. భార‌త్ మిగులు విద్యుత్ గల…
    • ఇండియా క‌రోనా అప్డేట్‌:  స్వ‌ల్పంగా పెరిగిన కేసులు…
      #Top Story

      ఇండియా క‌రోనా అప్డేట్‌: స్వ‌ల్పంగా పెరిగిన కేసులు…

      ఇండియాలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరిగాయి.  నిన్న రిలీజ్ చేసిన బులిటెన్ ప్ర‌కారం 14 వేల కేసులు న‌మోద‌వ్వగా ఆ కేసులు ఇప్పుడు 15 వేల‌కు పైగా న‌మోద‌య్యాయి.  తాజాగా ఇండియాలో 15,823 కేసులు న‌మోదైన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743కి చేరింది.  ఇందులో 3,33,42,901 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  2,07,653 కేసులు ప్ర‌స్తుతం యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో…
    • దేశంలో చిన్నారుల‌కు టీకా…
      #Top Story

      దేశంలో చిన్నారుల‌కు టీకా…

      ఇప్ప‌టి వ‌ర‌కు 18 ఏళ్లు నిండిన వారికి మాత్ర‌మే దేశంలో టీకాలు అందిస్తూ వస్తున్నారు.  కాగా, చిన్నారుల‌కు సంబంధించి టీకాలపై భార‌త్ బ‌యోటెక్ సంస్థ ట్ర‌య‌ల్స్‌ను నిర్వ‌హించింది.  కోవాగ్జిన్ టీకాల ట్ర‌య‌ల్స్ పూర్తికావ‌డంతో డేటాను ఇప్ప‌టికే కేంద్రం ఆరోగ్య శాఖ‌కు అంద‌జేసింది.  కాగా కేంద్రం ఈ వ్యాక్సిన్‌కు అనుమ‌తులు మంజూరు చేసింది.  సబ్జెక్ట్ ఎక్స్‌ప‌ర్ట్ ప్యానల్ అనుమ‌తులు ఇవ్వ‌డంతో మ‌రికొన్ని రోజుల్లోనే విప‌ణిలోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ది.  డ్ర‌గ్స్ రెగ్యులేట‌రీ అనుమ‌తి ఇవ్వాల్సి ఉన్న‌ది.  డ్ర‌గ్స్ రెగ్యులేట‌రీ…
    • విద్యుత్ అంశంపై రాష్ట్రాల‌కు కేంద్రం కీల‌క సూచ‌న‌లు…
      #Top Story

      విద్యుత్ అంశంపై రాష్ట్రాల‌కు కేంద్రం కీల‌క సూచ‌న‌లు…

      దేశంలో బొగ్గు కొర‌త కార‌ణంగా రాష్ట్రాలు విద్యుత్ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నాయి.  ఈ స‌మ‌స్య‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ది.  రాష్ట్రాల‌కు ప‌లు కీల‌క‌మైన సూచ‌న‌లు చేసింది.  కేంద్రం వ‌ద్ద ఉన్న కేటాయించ‌ని విద్యుత్‌ను వాడుకోవాల‌ని రాష్ట్రాల‌కు సూచించింది.  కొన్ని రాష్ట్రాలు అధిక ధ‌ర‌ల‌కు విద్యుత్ ను విక్ర‌యిస్తున్నాయ‌ని, వినియోగ‌దారుల‌కు ఇవ్వ‌కుండా విద్యుత్‌ను అమ్ముకోవ‌ద్ద‌ని కేంద్రం సూచించింది.  ఎక్కువ ధ‌ర‌ల కోసం విద్యుత్‌ను అమ్ముకునే రాష్ట్రాల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేంద్రం హెచ్చ‌రించింది.  కేటాయించ‌ని విద్యుత్‌ను వాడుకునే వెసులుబాటును తొల‌గిస్తామ‌ని…
    • భార‌త్‌లో మ‌రో ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌…
      #Top Story

      భార‌త్‌లో మ‌రో ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌…

      దేశంలో విమాన‌యాన రంగం మ‌ళ్లీ పుంజుకుంటోంది.  క‌రోనా కార‌ణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పౌర‌విమాన‌యానం తిరిగి గాడిలో ప‌డింది.  న‌ష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా స‌న్స్ ద‌క్కించుకున్నాక మ‌రిన్ని ప్రైవేట్ సంస్థ‌లు విమాన‌యాన రంగంలోకి ప్ర‌వేశించేందుకు ఆస‌క్తి చూపుతున్నాయి.  ఇందులో భాగంగా ఇప్పుడు ఆకాశ ఎయిర్ అనే ఎయిర్‌లైన్స్ సంస్థ త్వ‌ర‌లోనే భార‌త్‌లో విమానాలు న‌డ‌ప‌బోతున్న‌ది.  ఆకాశ ఎయిర్‌కు భార‌త ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.  ఈ విమానాయాన సంస్థ‌కు పౌర‌విమాన‌యాన శాఖ నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్…
    • ఇండియాలో ఈరోజు ఎన్ని కరోనా కేసులంటే..?
      #జాతీయం

      ఇండియాలో ఈరోజు ఎన్ని కరోనా కేసులంటే..?

      ఇండియాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్లీ భారీగా తగ్గింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 14,313 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 181 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 26,579 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,14,900 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రికవరీ కేసుల సంఖ్య 3,33,20,057 కు…
    • జైకొవ్ డి ఎప్ప‌టి నుంచి అందుబాటులోకి అంటే…
      #Top Story

      జైకొవ్ డి ఎప్ప‌టి నుంచి అందుబాటులోకి అంటే…

      ప్ర‌పంచంలో తొలి డిఎన్ఏ ఆధారిత క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్న‌ది.  గుజ‌రాత్ కేంద్రంగా జైడ‌స్ క్యాడిలా ఫార్మా సంస్థ ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది.  ఇప్ప‌టికే  డీసీజీఐ అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.  అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తులు మంజూరు చేయ‌డంతో జైడ‌స్ క్యాడిలా జైకొవ్ డి వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేస్తున్న‌ది.  ఈనెల 20 వ తేదీ నుంచి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్న‌ది.  మూడు డోసుల వ్యాక్సిన్ కావ‌డం విశేషం.  అయితే, ఈ వ్యాక్సిన్‌కు సిరంజితో…
    ←1…556557558559560…619→

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions