Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • టీం ఇండియాలో హైదరాబాద్ బౌలర్ కు అవకాశం…
      #అంతర్జాతీయ క్రీడలు

      టీం ఇండియాలో హైదరాబాద్ బౌలర్ కు అవకాశం…

      ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి ఓ స్టార్ బయటకు వచ్చాడు. అతనే ఉమ్రాన్ మాలిక్. ఈ ఏడాది ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరపున చివరి మూడు మ్యాచ్ లలో ఆడిన మాలిక్ 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసాడు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా బంతి వేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇక ఈ ఐపీఎల్ 2021 లో హైదరాబాద్ ప్రయాణం…
    • ఇండియాలో కొత్తగా  18,166  కేసులు నమోదు
      #జాతీయం

      ఇండియాలో కొత్తగా 18,166 కేసులు నమోదు

      ఇండియాలో క‌రోనా కేసులు క్రమంగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 18,166 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇక ప్రస్తుతం దేశంలో 2,30,971 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 214 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,50,589 మంది క‌రోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో…
    • 100 బిలియన్ డాలర్లు దాటిన  అంబానీ సంపద
      #జాతీయం

      100 బిలియన్ డాలర్లు దాటిన అంబానీ సంపద

      కరోనా కష్టకాలంలో కూడా ముఖేశ్‌ అంబానీ ఆస్తుల విలువ అనూహ్యంగా పెరుగుతూ పోయింది. పద్నాలుగేళ్లుగా దేశంలో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారాయన. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గల అత్యంత సంపన్నుల జాబితాలో కూడా చోటు సంపాదించారు ముఖేశ్‌ అంబానీ. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌గా ఉన్న ముఖే అంబానీ ఆస్తుల విలువ ఈ ఏడాది దాదాపు 24 బిలియన్‌ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం ఆస్తుల విలువ నూటొక్క బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. దీంతో బ్లూమ్‌బర్గ్‌ వంద బిలియన్‌…
    • కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం తేదీ ఖ‌రారు… దీనిపైనే చ‌ర్చ‌…
      #Top Story

      కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం తేదీ ఖ‌రారు… దీనిపైనే చ‌ర్చ‌…

      దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పున‌ర్వైభ‌వం తీసుకురావాలంటే కాంగ్రెస్ పార్టీలో ప్ర‌క్షాళ‌న చేయాల‌ని, యువ‌త‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని, కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి అధ్య‌క్షుడిని ఎంపిక చేయాల‌ని సీనియ‌ర్ నేత‌లు ప‌లుమార్లు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి బ‌లోపేతం కావాలి అంటే సంస్థాగ‌తంగా కాంగ్రెస్ పార్టీలో ప్ర‌క్షాళ‌న చేప‌ట్టాలి. అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ లో అంత‌ర్గ‌త విభేదాలు ఉన్నాయి. అదే విధంగా, రాజ‌స్థాన్‌, చ‌త్తీస్‌గ‌డ్ రాష్ట్రాల్లో కూడా విభేదాలు…
    • కరోనాపై పోరులో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఢిల్లీ సర్కార్..!
      #విశ్లేషణ

      కరోనాపై పోరులో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఢిల్లీ సర్కార్..!

      గడిచిన రెండేళ్లుగా ప్రపంచం కరోనాతో కాకవికలమవుతోంది. చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా మహమ్మరి క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. కరోనా ఎంట్రీతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఎంతోమంది అమాయకులు ఈ మహమ్మరి బారినపడి మృతిచెందారు. మరికొంతమంది మృత్యువు అంచులదాకా వెళ్లి బయటపడిన సంఘటనలు ఉన్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ లో అమెరికా, ఇటలీ, బ్రిటన్ వంటి అగ్రదేశాలు ఎక్కువగా నష్టపోయాయి. భారత్ తొలి వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంది. అయితే ఊహించని విధంగా సెకండ్…
    • బోగ్గు కొరతతో దేశం మొత్తం చీకటి అలుముకుంటుందా ?
      #వీడియోలు

      బోగ్గు కొరతతో దేశం మొత్తం చీకటి అలుముకుంటుందా ?

    • ఇండియాలో తగ్గిన కరోనా.. కొత్తగా 19,740  కేసులు
      #జాతీయం

      ఇండియాలో తగ్గిన కరోనా.. కొత్తగా 19,740 కేసులు

      మన దేశంలో క‌రోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 19,740 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇక ప్రస్తుతం దేశంలో 2,36,643 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 248 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,50, 375 మంది క‌రోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో…
    • టాటాల చేతికి ఎయిరిండియా.. 68 ఏళ్ల తర్వాత..!
      #Top Story

      టాటాల చేతికి ఎయిరిండియా.. 68 ఏళ్ల తర్వాత..!

      ఎయిరిండియా బిడ్‌ దక్కించుకుంది టాటా సన్స్.. ఎయిరిండియాపై కాసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది… రూ.18 వేల కోట్ల ఓపెన్‌ బిడ్‌తో ఎయిరిండియాను సొంతం చేసుకుంది.. దీంతో 68 ఏళ్ల తర్వాత తిరిగి ఎయిరిండియా.. టాటాల చేతిలోకి వెళ్లింది… అయితే, టాటా స‌న్స్ అధినేత జ‌హంగీర్ ర‌త‌న్ జీ దాదాబాయ్ టాటా.. భారత్‌లో విమానయాన స‌ర్వీసుల‌ను ప్రారంభించారు.. 1938లో విదేశాల‌కు కూడా విమాన స‌ర్వీసుల‌ను విస్తరించారు.. మొదట టాటా ఎయిర్ స‌ర్వీసెస్ గా ఉండగా..…
    • పాక్ జ‌ట్టుకు బంప‌ర్ ఆఫ‌ర్‌:  ఇండియాను ఓడిస్తే…
      #Top Story

      పాక్ జ‌ట్టుకు బంప‌ర్ ఆఫ‌ర్‌: ఇండియాను ఓడిస్తే…

      అక్టోబ‌ర్ 17 వ తేదీ నుంచి యూఏఈ వేదికగా టీ 20 ప్ర‌పంచ క‌ప్ పోటీలు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఇందులో భాగంగా ఈనెల 24 వ తేదీన ఇండియా-పాక్ జ‌ట్ల మ‌ధ్య టీ 20 మ్యాచ్ జ‌ర‌గ‌బోతున్న‌ది.  ఈ మ్యాచ్ కోసం ప్ర‌పంచం మొత్తం ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెల‌వాల‌ని ఇరు దేశాల జ‌ట్లు ప్ర‌య‌త్నం చేస్తుంటాయి.  ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియా-పాక్‌లో 6సార్లు త‌ల‌ప‌డ‌గా 5 సార్లు ఇండియా విజ‌యం సాధించింది.  ఒక మ్యాచ్…
    • ఇండియా కరోనా అప్డేట్.. ఇవాళ కొత్తగా 21 257 కేసులు
      #వార్తలు

      ఇండియా కరోనా అప్డేట్.. ఇవాళ కొత్తగా 21 257 కేసులు

      ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 21, 257 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 271 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3.32 కోట్ల మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,50, 127 మంది మృతి చెందారు. దేశంలో 2,40, 221 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు…
    ←1…555556557558559…616→

తాజావార్తలు

  • Sanju Samson T20 Captain: T20 తర్వాత కెప్టెన్‌గా సంజూ శాంసన్.. మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..

  • LPG Cylinder Shortage: రేపు సాయంత్రం వరకే గ్యాస్‌ సిలిండర్లు ఉన్నాయి.. ఎల్లుండి నుంచి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు..!

  • Bihar Civil Court Peon Exam: బీహార్‌లో దారుణం.. అభ్యర్థి ఫోటోకు బదులుగా కుక్క ఫోటో ముద్రించిన అడ్మిట్ కార్డులు..

  • Cooling Trick : చిన్న చిట్కాతో పాత కూలర్‌ను ఏసీలా మార్చుకోండి.. చిల్ అవ్వండి.!

  • TGRPDCL: తెలంగాణలో మరో డిస్కం ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..

ట్రెండింగ్‌

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions