Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • ఐపీఎల్ 2022 పై గంగూలీ కీలక వ్యాఖ్యలు…
      #ఐ.పి.ఎల్

      ఐపీఎల్ 2022 పై గంగూలీ కీలక వ్యాఖ్యలు…

      వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను భారతదేశంలో జరుపగలుతామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే నిన్న ఐపీఎల్ 2021 లో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గంగూలీ టైటిల్ ను అందించాడు. అయితే ఈ ఏడాది ఇండియాలో ప్రారంభమైన ఐపీఎల్ 2021 కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పది యూఏఈ లో జరిగింది. కానీ వచ్చే ఏడాది ఐపీఎల్ 2022 ను భారత్ లోనే జరపాలని…
    • భారత్‌పై ఐఎంఫ్‌ ప్రశంసలు.. కరోనాపై స్పందన భేష్‌
      #అంతర్జాతీయం

      భారత్‌పై ఐఎంఫ్‌ ప్రశంసలు.. కరోనాపై స్పందన భేష్‌

      కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది.. కొన్ని దేశాలు కోలుకోలేని స్థాయిలో దెబ్బతిన్నాయి… అయితే, భారత్‌పై ప్రశంసలు కురిపించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్).. కరోనా సమయంలో భారత ప్రభుత్వం వేగంగా, చెప్పుకోదగ్గ రీతిలో స్పందించిందని పేర్కొంది ఐఎంఎఫ్‌.. కోవిడ్‌ సమయంలో సైతం కార్మిక సంస్కరణలు, ప్రైవేటీకరణను కొనసాగించిందని తెలిపింది.. కానీ, ఆర్థిక పరిస్థితులు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి.. అయితే, ఊహించిన దాని కంటే వేగంగా కోలుకునే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు.. పెట్టుబడులు,…
    • ఆగని పెట్రో బాదుడు.. ఇవాళ ఎంతంటే..?
      #Top Story

      ఆగని పెట్రో బాదుడు.. ఇవాళ ఎంతంటే..?

      పెట్రోల్‌, డీజిల్‌ ధరల బాదుడు కొనసాగుతూనే ఉంది.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర ఇప్పటికే రూ.105ను క్రాస్‌ చేయగా.. డీజిల్‌ ధర రూ.94ను దాటేసింది… చమురు సంస్థలు ఇవాళ మరోసారి పెట్రో ధరలను పెంచాయి.. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు పెరగగా.. డీజిల్ ధర కూడా 35 పైజలు పెరిగింది.. దీంతో హస్తినలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.49కు చేరగా.. డీజిల్‌ ధర రూ. 94.22కు ఎగిసింది.. ఇక, ముంబైలో లీటర్‌…
    • భారత్‌ కోవిడ్‌ అప్‌డేట్‌.. భారీగా తగ్గిన కేసులు..
      #Top Story

      భారత్‌ కోవిడ్‌ అప్‌డేట్‌.. భారీగా తగ్గిన కేసులు..

      భారత్‌లో రోజువారి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గింది… ఇక, యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తున్నాయి.. అయితే, శుక్రవారం దసరా పండగ కావడంతో.. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా తగ్గిపోయింది.. అది కూడా కేసుల సంఖ్య తగ్గడానికి కారణంగా చెప్పవచ్చు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 9,23,003 శాంపిల్స్‌ పరీక్షించగా.. 15,981 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో 116 మంది…
    • కీల‌క అవ‌కాశం:  భార‌త్‌ను ఓడించాలి…
      #Top Story

      కీల‌క అవ‌కాశం: భార‌త్‌ను ఓడించాలి…

      భార‌త్, పాకిస్తాన్ మ‌ధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  రెండు దేశాల్లోని ప్ర‌జ‌లంతా టీవీల‌కు అతుక్కుపోతారు.  ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌లో ఇండియాను పాక్ ఓడించ‌లేక‌పోయింది.  అయితే, ఈసారి జ‌రిగే టి 20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లో ఎలాగైనా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయాల‌ని అనుకుంటోంది.  ఈనెల 24 వ తేదీన ఇండియా పాక్ మ‌ధ్య టీ 20 మ్యాచ్ జ‌రుగుతంది.  ఈ మ్యాచ్‌పై ఎన్నో అంచ‌నాలు ఉన్నాయి.  ఈ మెగా…
    • ఇండియా క‌రోనా అప్డేట్‌:  త‌గ్గిన క‌రోనా కేసులు…
      #Top Story

      ఇండియా క‌రోనా అప్డేట్‌: త‌గ్గిన క‌రోనా కేసులు…

      ఇండియాలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  తాజాగా దేశంలో 16,862 కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,40,37,592కి చేరింది.  ఇందులో 3,33,82,100 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  2,03,678 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 379 మంది మృతి చెందారు.  దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన‌మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,51,814కి చేరింది. ఇక ఉదిలా ఉంటే, గ‌డిచిన…
    • లైవ్‌:  దేశంలో బొగ్గు కొరత ఉన్నట్టా? లేనట్టా? విద్యుత్ సంక్షోభం తప్పదా?
      #Top Story

      లైవ్‌: దేశంలో బొగ్గు కొరత ఉన్నట్టా? లేనట్టా? విద్యుత్ సంక్షోభం తప్పదా?

    • పాక్‌పై మ‌ళ్లీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌…షా క్లారిటీ…
      #Top Story

      పాక్‌పై మ‌ళ్లీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌…షా క్లారిటీ…

      పాక్ ప్రేరిప‌త ఉగ్ర‌వాదులు జ‌మ్ముకాశ్మీర్‌లో మ‌ళ్లీ రెచ్చిపోతున్నారు.  గ‌త కొన్ని రోజులుగా ఉగ్ర‌వాదులు జ‌మ్ముకాశ్మీర్‌లో సాధార‌ణ పౌరుల‌ను టార్గెట్ చేసుకొని విధ్వంసాల‌కు పాల్ప‌డుతున్నారు.  పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదుల తీరుపై, పాక్ వైఖ‌రిపై భార‌త ప్ర‌భుత్వం మండిప‌డుతున్న‌ది.  పాక్ ప్ర‌వ‌ర్త‌న, తీరు మార్చుకోకుంటే మ‌రోసారి స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ త‌ప్ప‌వ‌నే దిశ‌గా హెచ్చ‌రిక‌లు చేసింది.  కశ్మీరీలను పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు హత్య చేయడం వెంటనే ఆపాలి. అతిక్రమణలనూ మానుకోవాలి. దాడులను మన దేశం సహించేది లేదని, స‌రిహ‌ద్దుల‌ను అస్థిర‌త ప‌ర‌చాల‌ని…
    • వ్యాక్సినేషన్‌: వంద కోట్ల డోసుల మార్క్‌.. ప్రత్యేక ఏర్పాట్లు
      #Top Story

      వ్యాక్సినేషన్‌: వంద కోట్ల డోసుల మార్క్‌.. ప్రత్యేక ఏర్పాట్లు

      కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. దీంతో.. వ్యాక్సినేషన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తోంది.. ఇక, ప్రైవేట్‌లోనూ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చారు.. అయితే, కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమైంది భారత్.. వచ్చే వారం వంద కోట్ల డోసుల మార్క్‌ను అందుకోనుంది… రానున్న సోమవారం లేదా మంగళవారం నాటికి ఈ కీలక మైలురాయిని భారత్‌ చేరుకుటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.. ఇక,…
    • పాక్‌కు అమిత్‌షా వార్నింగ్‌.. మళ్లీ మళ్లీ సర్జికల్‌ స్ట్రైక్స్..!
      #Top Story

      పాక్‌కు అమిత్‌షా వార్నింగ్‌.. మళ్లీ మళ్లీ సర్జికల్‌ స్ట్రైక్స్..!

      భారత్‌-పాక్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఆయుధాల తరలింపు, అక్రమ చొరబాట్లు, చివరకు డ్రోన్ల ద్వారా దాడులకు సైతం పూనుకుంటుంది పాకిస్థాన్.. అయితే, భారత సైన్యం ఎప్పటికప్పుడూ వాటిని తిప్పికొడుతూనే ఉంది. ఇక, తాజాగా ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో ఆరుగురు భారతీ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే కాగా.. పాకిస్థాన్‌కు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అతిక్రమ‌ణ‌కు పాల్పడితే మ‌రిన్ని స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ త‌ప్పవని హెచ్చరించిన ఆయన.. దాడుల‌ను ఏమాత్రం స‌హించ‌బోమ‌ని…
    ←1…555556557558559…619→

తాజావార్తలు

  • Mehreen: వైభవంగా నటి మెహరీన్ పెళ్లి.. వరుడు ఎవరంటే?

  • Toes Writing: నిరాశకు లొంగని ధైర్యం.. చేతులు లేకపోయినా సాటిలేని ప్రతిభ.. కాళ్లతో రాసి ఫస్ట్ డివిజన్ సాధించిన శివాని

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Jananayagan : జననాయగన్ రిలీజ్ పై నేడు సెన్సార్ బోర్డు ఫైనల్ డెసిషన్.. రెండు డేట్స్ లాక్ చేసిన మేకర్స్

  • Israel-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 14 మంది మృతి

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions