Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • బోగ్గు కొరతతో దేశం మొత్తం చీకటి అలుముకుంటుందా ?
      #వీడియోలు

      బోగ్గు కొరతతో దేశం మొత్తం చీకటి అలుముకుంటుందా ?

    • ఇండియాలో తగ్గిన కరోనా.. కొత్తగా 19,740  కేసులు
      #జాతీయం

      ఇండియాలో తగ్గిన కరోనా.. కొత్తగా 19,740 కేసులు

      మన దేశంలో క‌రోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 19,740 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇక ప్రస్తుతం దేశంలో 2,36,643 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 248 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,50, 375 మంది క‌రోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో…
    • టాటాల చేతికి ఎయిరిండియా.. 68 ఏళ్ల తర్వాత..!
      #Top Story

      టాటాల చేతికి ఎయిరిండియా.. 68 ఏళ్ల తర్వాత..!

      ఎయిరిండియా బిడ్‌ దక్కించుకుంది టాటా సన్స్.. ఎయిరిండియాపై కాసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది… రూ.18 వేల కోట్ల ఓపెన్‌ బిడ్‌తో ఎయిరిండియాను సొంతం చేసుకుంది.. దీంతో 68 ఏళ్ల తర్వాత తిరిగి ఎయిరిండియా.. టాటాల చేతిలోకి వెళ్లింది… అయితే, టాటా స‌న్స్ అధినేత జ‌హంగీర్ ర‌త‌న్ జీ దాదాబాయ్ టాటా.. భారత్‌లో విమానయాన స‌ర్వీసుల‌ను ప్రారంభించారు.. 1938లో విదేశాల‌కు కూడా విమాన స‌ర్వీసుల‌ను విస్తరించారు.. మొదట టాటా ఎయిర్ స‌ర్వీసెస్ గా ఉండగా..…
    • పాక్ జ‌ట్టుకు బంప‌ర్ ఆఫ‌ర్‌:  ఇండియాను ఓడిస్తే…
      #Top Story

      పాక్ జ‌ట్టుకు బంప‌ర్ ఆఫ‌ర్‌: ఇండియాను ఓడిస్తే…

      అక్టోబ‌ర్ 17 వ తేదీ నుంచి యూఏఈ వేదికగా టీ 20 ప్ర‌పంచ క‌ప్ పోటీలు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఇందులో భాగంగా ఈనెల 24 వ తేదీన ఇండియా-పాక్ జ‌ట్ల మ‌ధ్య టీ 20 మ్యాచ్ జ‌ర‌గ‌బోతున్న‌ది.  ఈ మ్యాచ్ కోసం ప్ర‌పంచం మొత్తం ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెల‌వాల‌ని ఇరు దేశాల జ‌ట్లు ప్ర‌య‌త్నం చేస్తుంటాయి.  ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియా-పాక్‌లో 6సార్లు త‌ల‌ప‌డ‌గా 5 సార్లు ఇండియా విజ‌యం సాధించింది.  ఒక మ్యాచ్…
    • ఇండియా కరోనా అప్డేట్.. ఇవాళ కొత్తగా 21 257 కేసులు
      #వార్తలు

      ఇండియా కరోనా అప్డేట్.. ఇవాళ కొత్తగా 21 257 కేసులు

      ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 21, 257 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 271 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3.32 కోట్ల మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,50, 127 మంది మృతి చెందారు. దేశంలో 2,40, 221 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు…
    • అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోకి చొచ్చుకొచ్చిన చైనా బ‌ల‌గాలు…
      #Top Story

      అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోకి చొచ్చుకొచ్చిన చైనా బ‌ల‌గాలు…

      ఇప్ప‌టి వ‌ర‌కు లద్దాఖ్‌లో అల‌జ‌డులు సృష్టించిన చైనా క‌న్ను ఇప్పుడు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌పై ప‌డింది.  అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ త‌మ దేశంలోనిదే అని చెప్పి ఎప్ప‌టి నుంచే చైనా వాదిస్తూ వ‌స్తున్న‌ది.  ఇండియా అందుకు ఒప్పుకోక‌పోవ‌డంతో రెండు దేశాల మ‌ధ్య అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ వివాదం న‌డుస్తున్న‌ది.  ఇండియ‌న్ ఆర్మీ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ చైనా బోర్డర్‌లో  నిత్యం బ‌ల‌గాలు ప‌హారా కాస్తుంటాయి.  అయితే, చైనాకు చెందిన 200 మంది జ‌వానులు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని త‌వాంగ్ ప్రాంతంలోకి చొచ్చుకు వ‌చ్చారు.  త‌వాంగ్‌లో…
    • భార‌తీయుల‌కు గుడ్‌న్యూస్‌:  ఆ విష‌యంలో దిగొచ్చిన బ్రిట‌న్‌…
      #Top Story

      భార‌తీయుల‌కు గుడ్‌న్యూస్‌: ఆ విష‌యంలో దిగొచ్చిన బ్రిట‌న్‌…

      భార‌తీయుల‌కు బ్రిట‌న్ అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు.  గ‌తంలో కోవీషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న‌ప్ప‌టికీ బ్రిట‌న్ వ‌చ్చే భార‌తీయులు త‌ప్ప‌ని స‌రిగా 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల‌ని ష‌ర‌తులు విధించిన సంగ‌తి తెలిసిందే.  దీనిపై భార‌త్ ప్ర‌భుత్వం సీరియ‌స్ అయింది.  ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ అనుమ‌తులు పొందిన వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా 10 రోజులు క్వారంటైన్ విధించ‌డం స‌మంజ‌సం కాద‌ని, క్వారంటైన్ ఆంక్ష‌లు విధిస్తే తాము కూడా అదే బాట‌లో న‌డుస్తామ‌ని ప్ర‌క‌టించింది.  దీంతో బ్రిట‌న్ ప్ర‌భుత్వం…
    • చైనాలో దారుణ పరిస్థితి.. భారత్‌కూ ముప్పు..?
      #వార్తలు

      చైనాలో దారుణ పరిస్థితి.. భారత్‌కూ ముప్పు..?

      విద్యుత్ సంక్షోభంతో చైనాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఇండియాలో కూడా రానుందా…? అనే చర్చ మొదలైంది.. దేశంలో వినియోగిస్తున్న విద్యుత్ లో 70 శాతం విద్యుత్ ని బొగ్గుతోనే తయారు చేస్తున్నారు. ఇక బొగ్గు ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేసే ప్రభుత్వ పవర్ ప్లాంట్ లలో గత కొన్ని రోజులుగా బొగ్గు నిల్వలు అడుగంటిపోతున్నాయి. దేశంలో 130 కి పైగా థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటే వాటిలో 70 కి పైగా…
    • ఈ 3 నెలలు జాగ్రత్త.. లేకపోతే అంతే-ఆరోగ్యశాఖ హెచ్చరిక
      #Top Story

      ఈ 3 నెలలు జాగ్రత్త.. లేకపోతే అంతే-ఆరోగ్యశాఖ హెచ్చరిక

      కరోనా మహమ్మారి కేసులు ఇంకా పెద్ద సంఖ్యలోనే వెలుగు చూస్తున్నాయి.. ఫస్ట్‌ వేవ్‌ కంటే.. సెకండ్‌ వేవ్‌లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవ్వడమే కాదు.. మృతుల సంఖ్య కూడా పెరిగిపోయింది.. అయితే, దీనికి కారణం.. ఫస్ట్‌ వేవ్‌ కేసులు కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత.. ప్రజలు లైట్‌గా తీసుకోవడమే కారణం అని పలు సందర్భాల్లో నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ కేసులు తగ్గుతూ వస్తున్నా.. ఇంకా భారీగానే కేసులు నమోదు అవుతున్నాయి.. ఈ…
    • ఇండియా క‌రోనా అప్డేట్‌:  ఈరోజు కేసులు ఎన్నంటే..
      #Top Story

      ఇండియా క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే..

      ఇండియాలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.  నిన్న‌టి బులిటెన్ ప్ర‌కారం 20 వేల‌కు దిగువున కేసులు న‌మోద‌వ్వ‌గా ఈరోజు బులిటెన్ ప్ర‌కారం కేసులు మ‌ళ్లీ పెరిగాయి.  తాజాగా, దేశంలో 22,431 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,38,94,312కి చేరింది.  ఇందులో 3,32,00,258 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  2,44,198 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 318 మంది మృతి చెందారు.…
    ←1…558559560561562…619→

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions