Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • ఇండియాలో కరోనా అప్డేట్.. ఇవాళ ఎన్నంటే?
      #జాతీయం

      ఇండియాలో కరోనా అప్డేట్.. ఇవాళ ఎన్నంటే?

      మన దేశంలో క‌రోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 24,354 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 33, 791, 061 కి చేరింది. 2,73,88 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 234 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి…
    • యూకే నుంచి వచ్చేవారిపై భారత్‌ ఆంక్షలు.. అసలు కారణం ఇదే..!
      #అంతర్జాతీయం

      యూకే నుంచి వచ్చేవారిపై భారత్‌ ఆంక్షలు.. అసలు కారణం ఇదే..!

      క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ చాలా దేశాలు అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేస్తూ వస్తున్నాయి.. అయితే, ఇటీవల ఆ నిబంధనలు సడలించిన యూకే.. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రం క్వారంటైన్ తప్పనిసరి చేసింది. యూకేలో అడుగుపెట్టాలంటే కొవిడ్-19 పరీక్షకు సంబంధించి నెగటివ్ రిపోర్టును తప్పనిసరి చేయడమే కాదు.. 10 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని పేర్కొంది. భారత్‌ ఈ వ్యవహారంపై దీలుగా స్పందించింది. అలాంటి ఫార్ములానే యూకే పౌరులకు వర్తిస్తుందని పేర్కొంది.. అక్టోబర్‌ 4వ…
    • అలర్ట్‌: ఈ నెలలో ఏకంగా 21 రోజులు బ్యాంకుల మూత..!
      #Top Story

      అలర్ట్‌: ఈ నెలలో ఏకంగా 21 రోజులు బ్యాంకుల మూత..!

      డిజిటల్‌ లావాదేవీలు పెరిగిన తర్వాత బ్యాంకులకు వెళ్లేవారి సంఖ్య తగ్గుముఖం పట్టినా.. నిత్యం బ్యాంకుల చుట్టూ తిరిగేవారు ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉంటారు.. కానీ, వారు అలర్ట్ కావాల్సిన సమయం ఇది.. ఎందుకంటే.. ఈ నెలలో ఏకంగా 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.. అంటే ఒకే నెలలో 21 రోజుల పాటు బ్యాంకు లావాదేవీలు జరగవు అన్నమాట.. ఆ 21 రోజుల్లో 14 రోజులు ఆర్‌బీఐ అధికారిక సెలవులు కాగా, మరో ఏడు రోజులు…
    • మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..
      #జాతీయం

      మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

      ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర మరోసారి పెరిగింది. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు మరోసారి ఎల్‌పీజీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ధరల పెంపు నిర్ణయం ఈ రోజు నుంచే అమలులోకి వస్తుందని కంపెనీలు తెలిపాయి. అయితే.. ఇక్కడ ఊర కలిగే అంశం ఒకటుంది.ఈ సారి 19 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర మాత్రమే పెరిగింది. ఈ సిలిండర్‌ ధర రూ. 45 మేర పైకి కదిలింది. ఇక పోతే 14 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర మాత్రం…
    • ఇండియా క‌రోనా అప్డేట్‌:  మ‌ళ్లీ పెరిగిన కేసులు…
      #Top Story

      ఇండియా క‌రోనా అప్డేట్‌: మ‌ళ్లీ పెరిగిన కేసులు…

      ఇండియాలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.  రెండు రోజుల క్రితం వ‌ర‌కు త‌గ్గుతూ వ‌స్తున్న కేసులు మ‌ళ్లీ పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  తాజాగా ఇండియాలో గ‌డిచిన 24 గంట‌ల్లో 26,727 కొత్త కేసులు న‌మోద‌యిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ రిలీజ్ చేసిన బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  దీంతో భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,37,66,707కి చేరింది.  ఇందులో 3,30,43,144 మంది కోలుకోగా, 2,75,224 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో…
    • ఆయ‌న కుటుంబం సంపాద‌న రోజుకు వెయ్యికోట్ల‌పైనే…
      #Top Story

      ఆయ‌న కుటుంబం సంపాద‌న రోజుకు వెయ్యికోట్ల‌పైనే…

      దేశంలో అత్యంత సంపన్నులు ఎవ‌రు అంటే రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ అని చెప్తాం.  ఆయ‌న నిక‌ర ఆస్తుల విలువ 7,18,000 కోట్లు.  ప్ర‌తిరోజు ఆయ‌న కుటుంబం సంపాద‌న రూ.163 కోట్లు పెరుగుతున్న‌ట్టు ఐఐఎఫ్ఎల్ వెల్త్ నివేదిక తెలియ‌జేసింది.  అయితే, దేశంలో సంప‌న్నుల లిస్ట్ లో రెండో స్థానంలో ఉన్న ఆదాని రోజువారి ఆదాయం విష‌యంలో ముఖేష్ అంబాని కుటుంబాన్ని దాటేశారు.  ముఖేష్ అంబాని కుటుంబానికి అంద‌నంతగా భారీగా ఆదాయ‌న్ని పెంచుకుంటున్నారు.  గౌత‌మ్ ఆదానీ కుటుంబం ప్ర‌తిరోజు…
    • ప్ర‌తి జిల్లాకు ఓ మెడిక‌ల్ కాలేజీ…
      #Top Story

      ప్ర‌తి జిల్లాకు ఓ మెడిక‌ల్ కాలేజీ…

      కరోనా స‌మ‌యంలో నేర్చుకున్న పాఠాల‌ను దృష్టిలో పెట్టుకొని వైద్య‌రంగానికి పెద్ద పీఠ వేసేదిశ‌గా కేంద్రం అడుగులు వేస్తున్న‌ది.  ఆరోగ్య‌రంగాన్ని బ‌లోపేతం చేసేందుకు ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటోంది.  ఆరోగ్య రంగాన్ని బ‌లోపేతం చేయ‌డంతో పాటుగా స్వ‌యం స‌మృద్ది సాధించేందుకు కృషి చేస్తున్నామ‌ని ప్ర‌ధాని మోడి పేర్కొన్నారు.  ఇందులో భాగంగానే దేశంలోని ప్ర‌తి జిల్లాలో ఒక మెడిక‌ల్ కాలేజీ లేదా పీజీ వైద్య విద్యాకేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు ప్ర‌ధాని మోడి పేర్కొన్నారు.  ఈరోజు రాజ‌స్థాన్‌లోని…
    • భారత్‌ కోవిడ్‌ అప్‌డేట్.. మళ్లీ పెరిగిన కేసులు
      #Top Story

      భారత్‌ కోవిడ్‌ అప్‌డేట్.. మళ్లీ పెరిగిన కేసులు

      భారత్‌లో రోజు వారి కరోనా కేసులు సంఖ్య భారీగా తగ్గి.. 20 వేలకు దిగువకు పడిపోయిన ఊరట కలిగిస్తున్న సమయంలో.. మరోసారి భారీగా పెరిగాయి కోవిడ్ కేసులు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. మరోసారి 20 వేల మార్క్‌ను క్రాస్‌ చేశాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23,529 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మరో 311 మంది కరోనా బారినపడి ప్రాణాలు విడిచారు. ఇక, ఇదే సమయంలో 28,718 మంది…
    • షియోమీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌..!
      #బిజినెస్‌

      షియోమీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌..!

      ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ ..కొత్త ఫీచర్స్‌ తో మార్కెట్లో దూసుకుపోయే షియోమీ సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్లోకి వదిలింది. షియోమీ 11 Lite NE స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. షియోమీ 11 T, షియోమీ 11 T Pro లతో పాటు ఈ వారం ప్రారంభంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోన్ రిలీజైంది. MI 11 Lite కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఇది మార్కెట్లోకి వచ్చింది. ఇక దీని స్పెసిఫికేషన్స్‌ చూస్తే ..డాల్బీ విజన్…
    • ఇండియాను టార్గెట్ చేసిన చైనా యాప్స్ !
      #అంతర్జాతీయం

      ఇండియాను టార్గెట్ చేసిన చైనా యాప్స్ !

      చైనా కంపెనీలు కొత్త కొత్త పద్ధతిలో మన దేశ ఆర్ధిక మూలాలు దెబ్బ కొడుతున్నాయి.. చైనా కంపెనీలు ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతున్నాయి. మన దేశ సంపదను మనకు తెలియకుండానే కొల్లగొడుతున్నాయి. చైనా లోని ఆప్స్ వ్యవహారం వెనకాల అక్కడి చెందిన పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నట్టుగా అధికారం విచారణలో బయటపడింది. అంతేకాకుండా దేశంలోకి వివిధ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పి పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడుతున్న రు..వస్తువులను దిగుమతి చేసుకున్న వారు చెప్పి దాని పేరు మన…
    ←1…558559560561562…616→

తాజావార్తలు

  • Right To Die: ‘‘మరణించే హక్కు’’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. హరీష్ రాణా ఇక ప్రశాంతంగా చనిపోవచ్చు..

  • Adani Total Gas: LPG కొరత మధ్య.. 18% పెరిగిన అదానీ గ్యాస్ స్టాక్.. రూ. 550 దాటి భారీ లాభాలు

  • Heatwave Warning: మే నెల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు.. ఎల్ నినోపై ఐఎండీ వార్నింగ్

  • Gautam Gambhir: డారిల్ మిచెల్‌కు అర్ష్‌దీప్‌ సారీ చెప్పనక్కర్లేదు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లోనూ భారత్ డామినేషన్.. అభిషేక్, ఇషాన్ కిషన్ అరాచకం!

ట్రెండింగ్‌

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions