Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • మ‌ళ్లీ దేశంలో గ్యాస్ బాదుడు…
      #Top Story

      మ‌ళ్లీ దేశంలో గ్యాస్ బాదుడు…

      దేశంలో గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి.  పెంచిన ధ‌ర‌లు ఈ రోజు నుంచి అమ‌ల్లోకి వస్తున్నాయి.  వంట‌గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.15 పెరిగింది. రాయితీ, రాయితేత‌ర గ్యాస్ సిలిండ‌ర్ పై రూ.15 పెంచుతూ చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి.  ఇప్ప‌టికే దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి. కాగా ఇప్పుడు మ‌రోసారి గ్యాస్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో వినియోగ‌దారులుపై మ‌రింత భారం ప‌డే అవ‌కాశం ఉన్న‌ది.  తాజా పెంపుతో దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో 14.2 కేజీల వంట‌గ్యాస్ ధ‌ర…
    • ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు…
      #జాతీయం

      ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు…

      ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 18,833 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 278 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3,31,75,656 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,49,538 మంది మృతి చెందారు. దేశంలో 2,46,687 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా మహమ్మారి…
    • ఉల్లి మ‌ళ్లీ పెర‌గ‌నుందా?
      #Top Story

      ఉల్లి మ‌ళ్లీ పెర‌గ‌నుందా?

      దేశంలో మ‌ళ్లీ ఉల్లి ధ‌ర‌లు పెర‌గ‌బోతున్నాయా అంటే అవున‌నే అంటున్నాయి ప్ర‌స్తుత ప‌రిస్థితులు.  మ‌న‌దేశంలో అత్య‌ధికంగా ఉల్లి పంట మ‌హారాష్ట్ర‌లో పండుతుంది.  అయితే, తుఫాన్‌, భారీ వ‌ర్షాల కార‌ణంగా అనేక ప్రాంతాల్లో ఉల్లిపంట దెబ్బ‌తిన్న‌ది.  దీంతో డిమాండ్‌కు త‌గినంత ఉల్లిపంట లేక‌పోవ‌డంతో ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉన్న‌ది.  ఉల్లి ధ‌ర‌లు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  అయితే, ఎంత‌మేర ఉల్లి ధ‌ర‌లు పెరుగుతాయి, ఎన్ని రోజుల‌కు తిరిగి కొత్త పంట అందుబాటులోకి వ‌స్తుంది అన్న‌ది…
    • కరోనా నుంచి కోలుకున్న వారికి కొత్త సమస్యలు!
      #జాతీయం

      కరోనా నుంచి కోలుకున్న వారికి కొత్త సమస్యలు!

      కరోనా తగ్గిందని ప్రశాంతంగా ఉందాం అనుకునేలోపే పోస్ట్ కరోనా సమస్యలు మొదలయ్యాయి. శరీరంలోని అన్ని అవయవాలపైనా కరోనా తన ప్రభావం చూపిస్తుంది. తాజాగా నిమ్స్ వైద్యుల పరిశోధనలో జీర్ణ కోశ వ్యవస్థపై కరోనా ప్రభావం ఉందని తేలింది. చిన్న పేగుల్లో రక్తం గడ్డకట్టి అది ముదిరి గ్యాంగ్రేన్‌గా మారుతోందని నిమ్స్ వైద్య బృందం అంటోంది. దేశంలో ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉంది. ఐతే కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత అంతా బాగానే ఉందని అనుకుంటే పొరపాటే. కరోనా…
    • నేడు దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ నిర‌స‌న‌లు…
      #Top Story

      నేడు దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ నిర‌స‌న‌లు…

      యూపీలోని ల‌ఖీంపూర్ ఖేరీ ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా దేశ‌వ్యాప్తంగా ఈ రోజు క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద నిర‌స‌న‌లు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్న‌ది.  ఈరోజు ఉద‌యం నుంచి అన్ని రాష్ట్రాల్లోని క‌లెక్ట‌రేట్ కార్యాల‌యాల వద్ధ కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న‌లు చేయాల‌ని పిలుపునిచ్చింది.  దీంతో క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద పోలీసు బందోబ‌స్తును ఏర్పాటు చేస్తున్నారు.  ఉద‌యం నుంచి క‌లెక్ట‌రేట్ కార్యాల‌యాలకు వెళ్లే దారిలో నిఘాను ఏర్పాటు చేస్తున్నారు.  ల‌ఖీంపూర్ ఖేరీలో రైతులు ఆందోళ‌న‌లు చేస్తున్న స‌మ‌యంలో కేంద్ర‌మంత్రి కుమారుడి కారు…
    • ఇండియాలో తగ్గిన కరోనా కేసులు
      #జాతీయం

      ఇండియాలో తగ్గిన కరోనా కేసులు

      ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 20,799 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 180 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3,31,21,247 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,48,997 మంది మృతి చెందారు. దేశంలో 2,64,458 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా మహమ్మారి…
    • పాక్ మ‌రో కుట్ర‌:  డ్రోన్ ద్వారా జ‌మ్మూకాశ్మీర్‌కు ఆయుధాలు…
      #Top Story

      పాక్ మ‌రో కుట్ర‌: డ్రోన్ ద్వారా జ‌మ్మూకాశ్మీర్‌కు ఆయుధాలు…

      జ‌మ్మూ కాశ్మీర్‌లో మ‌రో కుట్ర చేసేందుకు పాక్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది.  ఉగ్ర‌వాదుల‌ను ఇండియాలోకి చొర‌బ‌డేందుకు ప‌రోక్షంగా పాక్ స‌హ‌క‌రిస్తూనే డ్రోన్‌ల ద్వారా ఆయుధాల‌ను దేశ స‌రిహ‌ద్దుల్లో జార‌విడుస్తోంది.  ఇప్ప‌టికే ఇలాంటి డ్రోన్ల‌ను ఆర్మీ అధికారులు బోర్డర్‌లో గుర్తించి వాటిని పేల్చి వేశారు.  కాగా తాజాగా మ‌రో డ్రోన్ ఇండియా స‌రిహ‌ద్దుల్లోకి ప్ర‌వేశించింది.  ఓ ఏకే 47 తుపాకీ, మూడు మ్యాగ‌జైన్లు, 30 బుల్లెట్లు, ఓ టెలిస్కోపును ప‌సుపురంగు ప్యాకెట్లో ప్యాక్ చేసి అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుకు ఆరు కిలోమీట‌ర్ల…
    • కోవిడ్‌ బాధితులకు గుడ్‌న్యూస్‌
      #జాతీయం

      కోవిడ్‌ బాధితులకు గుడ్‌న్యూస్‌

      కోవిడ్‌ బాధితులకు గుడ్‌న్యూస్‌.కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌… ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ ఔషధాలపై మాత్రం ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా సంస్థ మెర్క్‌ రూపొందించిన ఔషధం… ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు చూపించినట్లు వెల్లడించింది. కొత్తగా వైరస్‌ బారినపడుతోన్న బాధితులకు ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలను సగానికి తగ్గించినట్లు తెలిపింది. త్వరలోనే అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకోనున్నట్లు మెర్క్‌ ఫార్మా వెల్లడించింది.రిడ్జ్‌బ్యాక్‌ బయోథెరపిక్స్‌ భాగస్వామ్యంతో… మెర్క్‌ ఫార్మా సంస్థలు మాత్ర…
    • డ్రాగ‌న్‌కు ధీటుగా… మారిష‌స్‌లో లో ఇండియా స్థావ‌రాలు…
      #Top Story

      డ్రాగ‌న్‌కు ధీటుగా… మారిష‌స్‌లో లో ఇండియా స్థావ‌రాలు…

      ద‌క్షిణ చైనా స‌ముద్రంతో పాటుగా, డ్రాగ‌న్ దేశం హిందు మ‌హాస‌ముద్రంపై కూడా క‌న్నేసింది.  ఈ ప్రాంతంలోని జ‌లాల‌పై ఆదిప‌త్యం సాధించేందుకు అనేక ప్రాంతాల్లో పోర్టుల‌ను నిర్మిస్తోంది.  హిందూ మ‌హాస‌ముద్రం ప‌రిధిలోని చిన్న చిన్న దేశాల్లో పోర్టుల‌ను నిర్మిస్తూ ఆయా ప్రాంతాల‌పై ప‌ట్టు సాధిస్తోంది.  దీంతో అలర్టైన ఇండియా హిందు మ‌హాస‌ముద్రంపై నిఘాను పెంచేందుకు చ‌ర్య‌లు చెప‌ట్టింది.  మారిష‌స్‌లోని ఉత్త‌ర అగ‌లేగాలో 25 కోట్ల డాల‌ర్ల‌తో  పోర్టును నిర్మిస్తోంది.  ఇందులో 3000 మీట‌ర్ల పొడ‌వైన ర‌న్‌వే కీల‌క‌మైన‌ది.  పెద్ద…
    • ఇండియా – బ్రిటన్‌ మధ్య వ్యాక్సిన్‌ వార్‌ !
      #అంతర్జాతీయం

      ఇండియా – బ్రిటన్‌ మధ్య వ్యాక్సిన్‌ వార్‌ !

      భారత్‌-యుకే మధ్య వ్యాక్సిన్‌ వార్‌ షురూ అయింది. భారత్‌లో తీసుకున్న కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను తాము గుర్తించడం లేదంటూ…కొన్ని రోజుల క్రితం బ్రిటన్‌ ప్రకటించింది. కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్నా…భారత్‌ నుంచి బ్రిటన్‌ వచ్చే వారికి 10రోజుల క్వారంటైన్‌ తప్పనిసరంటూ అక్కడి ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. దీన్ని ఖండించిన భారత్‌…ఈ నిబంధనలు వివక్షపూరితంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. బ్రిటన్‌ వెనక్కి తగ్గకపోవడంతో…భారత్‌ దీటుగా స్పందించింది. అక్కడ నుంచి వచ్చే పౌరులపైనా ఆంక్షలకు సిద్ధమైంది. బ్రిటన్‌ పౌరులను 10 రోజులు క్వారంటైన్‌లో…
    ←1…557558559560561…616→

తాజావార్తలు

  • National Highway: తెలంగాణ, ఏపీ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే.. జూన్ నాటికి అందుబాటులోకి..

  • Monalisa: పెద్దలు ఒప్పుకోలేదు కాపాడండి.. కేరళ పోలీస్ స్టేషన్లో ప్రియుడితో మోనాలిసా

  • Stock Market: స్టాక్ మార్కెట్‌లో భారీ కుదుపు.. 1,000+ పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్.. నిఫ్టీ కూడా దిగువకు

  • Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్లాన్.. సుకుమార్ శిష్యుడితో మెగా సినిమా!

  • The Paradise: షాకింగ్ లీక్..ది ప్యారడైజ్’లో నాని నేపథ్యం ఇదే!

ట్రెండింగ్‌

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions