Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • అలర్ట్ : మూడు రోజులు పాటు భారీ వర్షాలు !
      #జాతీయం

      అలర్ట్ : మూడు రోజులు పాటు భారీ వర్షాలు !

      రానున్న మూడు రోజులు 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో… రానున్న రెండు మూడు రోజుల్లో వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిస్తాయని తెలిపింది. అక్టోబరు 18 నుంచి 20 మధ్య నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీవర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ ప్రాంతాల్లో గంటకు 40…
    • ఇండియాలో తగ్గిన కరోనా.. కొత్తగా 13,058  కేసులు
      #జాతీయం

      ఇండియాలో తగ్గిన కరోనా.. కొత్తగా 13,058 కేసులు

      ఇండియా కరోనా కేసులు రోజు రోజుకు తగ్గు ముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 13,058 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 164 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 19,470 మంది బాధితులు కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,40,94,373 కు పైగా పెరగగా.. రికవరీ కేసులు 3,40,94,373 కు పెరిగాయి. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా…
    • టీ-20 వరల్డ్‌ కప్‌ : ఇంగ్లండ్‌ ను చిత్తు చేసిన టీమిండియా
      #Top Story

      టీ-20 వరల్డ్‌ కప్‌ : ఇంగ్లండ్‌ ను చిత్తు చేసిన టీమిండియా

      ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ సత్తా చాటింది. ఇంగ్లండ్‌పై ఏడు వికెట్లతేడాతో విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈపోరులో భారత్‌ పై చేయి సాధించింది.ప్రధానంగా భారత బ్యాట్స్‌మన్ ధాటిగా ఆడడంతో ఒక్క ఓవర్ మిగిలి ఉండగానే విజయభేరీ మోగించింది భారత్.టీ20 ప్రపంచకప్ వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ అదరగొట్టింది. తొలి వార్మప్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై విజయభేరి మోగించింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన…
    • ఉల్లి ధ‌ర‌లు మ‌ళ్లీ పెర‌గ‌బోతున్నాయా?
      #Top Story

      ఉల్లి ధ‌ర‌లు మ‌ళ్లీ పెర‌గ‌బోతున్నాయా?

      క‌రోనా కాలంలో ఉల్లి ధ‌ర‌లు భారీగా పెరిగిన సంగ‌తి తెలిసిందే.  గ‌త నాలుగైదు నెల‌లుగా ఉల్లి ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి.  అయితే,  కొన్ని రోజులుగా వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో ఉల్లి పంటలు పాడైపోయాయి.  దీంతో దేశంలో మ‌ళ్లీ ఉల్లి ఘాటు పెరిగేలా క‌నిపిస్తోంది.  ఉల్లి ధ‌ర‌లు ఆకాశాన్ని తాకే అవ‌కాశం ఉన్న‌ట్టుగా నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  గ‌తంలో రూ.20-30 ప‌లికిన ధ‌ర‌లు ఇప్పుడు రూ.40-50 ప‌లుకుతున్న‌ది.  ఈ ధ‌ర‌లు మ‌రింత‌గాపెరిగే అవ‌కాశం ఉన్న‌ది.  నిల్వ ఉంచిన పంట‌ను రైతులు విదేశాల‌కు…
    • ఇండియా- అమెరికా సైనికుల మ‌ధ్య క‌బ‌డ్డీ మ్యాచ్‌…
      #Top Story

      ఇండియా- అమెరికా సైనికుల మ‌ధ్య క‌బ‌డ్డీ మ్యాచ్‌…

      బోర్డ‌ర్‌లో నిత్యం ప‌హారా కాసే సైనికులు క‌బ‌డ్డీ అడుతూ క‌నిపించారు.  భార‌త్‌, అమెరికా దేశాల సైనికులు యుద్ద్ అభ్యాస్ పేరుతో సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  అమెరికాలోని అల‌స్కాలో ఈ యుద్ద్ అభ్యాస్ విన్యాసాలు జ‌రుగుతున్నాయి.  అక్టోబ‌ర్15 నుంచి 29 వ‌ర‌కు ఈ విన్యాసాలు జురుగుతాయి.  ఇండియా నుంచి 350 మంది, అమెరికా నుంచి 300 సైనికులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు.  అయితే, వీరి మ‌ధ్య మంచి వాతావ‌ర‌ణం నెల‌కొల్పేందుకు వివిధ ర‌కాల క్రీఢ‌ల‌ను…
    • ఇండియాలో 13,596 కొత్త కరోనా కేసులు…
      #జాతీయం

      ఇండియాలో 13,596 కొత్త కరోనా కేసులు…

      ఇండియాలో మరోసారి కరోనా పాజిటివ్‌ రోజువారి కేసులు తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 13, 596 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 166 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 19, 582 మంది బాధితులు కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.40 కోట్లకు పైగా పెరగగా..…
    • అమెరికాకు షాక్ ఇచ్చిన చైనా … రహస్యంగా…
      #Top Story

      అమెరికాకు షాక్ ఇచ్చిన చైనా … రహస్యంగా…

      చైనా మ‌రోసారి ప్ర‌పంచ దేశాల‌కు షాక్ ఇచ్చింది.  అణ్వ‌స్త్ర సామ‌ర్థ్య‌మున్న ఓ స‌రికోత్త హైప‌ర్‌సోనిక్ క్షిప‌ణిని ప‌రీక్షించింది.  ఈ క్షిప‌ణి భూక‌క్ష్య‌కు దిగువున భూమి మొత్తాన్ని చుట్టేసి లక్ష్యాన్ని ఛేదిస్తుంది.  అయితే, చైనా ప్ర‌యోగించిన ఈ క్షిప‌ణి కొద్దిలో గురితప్పిన‌ప్ప‌టికీ, అమెరికా క‌న్నుగ‌ప్పి ఈ క్షిప‌ణిని ప్ర‌యోగించింది.  భూక‌క్ష్య‌కు దిగువున భూమి మొత్తం చుట్టేసి రావ‌డం అంటే మాములు విష‌యం కాదు.  ఈ హైప‌ర్ సోనిక్ క్షిప‌ణి అమెరికా మీద నుంచి కూడా ప్ర‌యాణం చేసి ఉండ‌వ‌చ్చు.…
    • డ్రాగ‌న్ మ‌రో కుట్ర‌… భూటాన్‌తో కీల‌క ఒప్పందం… పాక్‌కు అత్యాధునిక క్షిప‌ణులు…
      #Top Story

      డ్రాగ‌న్ మ‌రో కుట్ర‌… భూటాన్‌తో కీల‌క ఒప్పందం… పాక్‌కు అత్యాధునిక క్షిప‌ణులు…

      ఇండియా చైనా దేశాల మ‌ధ్య 13 వ విడ‌త చ‌ర్చ‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.  ఈ చ‌ర్చ‌ల్లో ఎలాంటి పురోగ‌తి క‌నిపించ‌లేదు.  భార‌త్ ప్ర‌తిపాదించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను చైనా తోసిపుచ్చింది.  ఇక ఇదిలా ఉంటే చైనా మ‌రో కొత్త కుట్ర‌కు తెర‌లేపింది.  భూటాన్ దేశంతో ఉన్న స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకునేందుకు ముడు ప్ర‌తిపాద‌న‌లు చేసింది.  ఈ మూడు ప్ర‌తి పాద‌న‌ల‌కు భూటాన్ అంగీకారం తెల‌ప‌డం భార‌త్‌కు ఇబ్బంది క‌లిగించే అంశంగా చెప్ప‌వ‌చ్చు.  గ‌త 37 ఏళ్లుగా భూటాన్‌, చైనా…
    • భారత్ – పాక్ యాడ్… బయ్‌ వన్‌, బ్రేక్‌ వన్‌
      #Top Story

      భారత్ – పాక్ యాడ్… బయ్‌ వన్‌, బ్రేక్‌ వన్‌

      భారత్, పాకిస్థాన్ అనేవి చిరాకు ప్రత్యర్ధులు ఎం విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ నెలలో యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో ఈ రేంజు జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ నేప‌థ్యంలో వచ్చిన యాడ్‌ అలరిస్తోంది. ఈ నెల 24న రెండు జట్ల మధ్య టీ20 ప్రపంచ‌క‌ప్ మ్యాచ్ జరగనుంది. చాలా కాలం త‌ర్వాత ఇరుదేశాలు త‌లప‌డుతున్న సమయంలో బయ్‌ వన్‌, బ్రేక్‌ వన్‌ అంటూ వచ్చిన యాడ్‌ కు భారత…
    • ఇండియాలో ఈరోజు ఎన్ని కరోనా కేసులంటే..?
      #జాతీయం

      ఇండియాలో ఈరోజు ఎన్ని కరోనా కేసులంటే..?

      భారత్‌లో మరోసారి కరోనా పాజిటివ్‌ రోజువారి కేసులు పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 14,146 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 144 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 19,788 మంది బాధితులు కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,40,67,719 కు పెరగగా.. రికవరీ కేసులు 3,34,19,749కు…
    ←1…554555556557558…619→

తాజావార్తలు

  • Mehreen: వైభవంగా నటి మెహరీన్ పెళ్లి.. వరుడు ఎవరంటే?

  • Toes Writing: నిరాశకు లొంగని ధైర్యం.. చేతులు లేకపోయినా సాటిలేని ప్రతిభ.. కాళ్లతో రాసి ఫస్ట్ డివిజన్ సాధించిన శివాని

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Jananayagan : జననాయగన్ రిలీజ్ పై నేడు సెన్సార్ బోర్డు ఫైనల్ డెసిషన్.. రెండు డేట్స్ లాక్ చేసిన మేకర్స్

  • Israel-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 14 మంది మృతి

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions