Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • అమెరికాకు షాక్ ఇచ్చిన చైనా … రహస్యంగా…
      #Top Story

      అమెరికాకు షాక్ ఇచ్చిన చైనా … రహస్యంగా…

      చైనా మ‌రోసారి ప్ర‌పంచ దేశాల‌కు షాక్ ఇచ్చింది.  అణ్వ‌స్త్ర సామ‌ర్థ్య‌మున్న ఓ స‌రికోత్త హైప‌ర్‌సోనిక్ క్షిప‌ణిని ప‌రీక్షించింది.  ఈ క్షిప‌ణి భూక‌క్ష్య‌కు దిగువున భూమి మొత్తాన్ని చుట్టేసి లక్ష్యాన్ని ఛేదిస్తుంది.  అయితే, చైనా ప్ర‌యోగించిన ఈ క్షిప‌ణి కొద్దిలో గురితప్పిన‌ప్ప‌టికీ, అమెరికా క‌న్నుగ‌ప్పి ఈ క్షిప‌ణిని ప్ర‌యోగించింది.  భూక‌క్ష్య‌కు దిగువున భూమి మొత్తం చుట్టేసి రావ‌డం అంటే మాములు విష‌యం కాదు.  ఈ హైప‌ర్ సోనిక్ క్షిప‌ణి అమెరికా మీద నుంచి కూడా ప్ర‌యాణం చేసి ఉండ‌వ‌చ్చు.…
    • డ్రాగ‌న్ మ‌రో కుట్ర‌… భూటాన్‌తో కీల‌క ఒప్పందం… పాక్‌కు అత్యాధునిక క్షిప‌ణులు…
      #Top Story

      డ్రాగ‌న్ మ‌రో కుట్ర‌… భూటాన్‌తో కీల‌క ఒప్పందం… పాక్‌కు అత్యాధునిక క్షిప‌ణులు…

      ఇండియా చైనా దేశాల మ‌ధ్య 13 వ విడ‌త చ‌ర్చ‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.  ఈ చ‌ర్చ‌ల్లో ఎలాంటి పురోగ‌తి క‌నిపించ‌లేదు.  భార‌త్ ప్ర‌తిపాదించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను చైనా తోసిపుచ్చింది.  ఇక ఇదిలా ఉంటే చైనా మ‌రో కొత్త కుట్ర‌కు తెర‌లేపింది.  భూటాన్ దేశంతో ఉన్న స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకునేందుకు ముడు ప్ర‌తిపాద‌న‌లు చేసింది.  ఈ మూడు ప్ర‌తి పాద‌న‌ల‌కు భూటాన్ అంగీకారం తెల‌ప‌డం భార‌త్‌కు ఇబ్బంది క‌లిగించే అంశంగా చెప్ప‌వ‌చ్చు.  గ‌త 37 ఏళ్లుగా భూటాన్‌, చైనా…
    • భారత్ – పాక్ యాడ్… బయ్‌ వన్‌, బ్రేక్‌ వన్‌
      #Top Story

      భారత్ – పాక్ యాడ్… బయ్‌ వన్‌, బ్రేక్‌ వన్‌

      భారత్, పాకిస్థాన్ అనేవి చిరాకు ప్రత్యర్ధులు ఎం విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ నెలలో యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో ఈ రేంజు జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ నేప‌థ్యంలో వచ్చిన యాడ్‌ అలరిస్తోంది. ఈ నెల 24న రెండు జట్ల మధ్య టీ20 ప్రపంచ‌క‌ప్ మ్యాచ్ జరగనుంది. చాలా కాలం త‌ర్వాత ఇరుదేశాలు త‌లప‌డుతున్న సమయంలో బయ్‌ వన్‌, బ్రేక్‌ వన్‌ అంటూ వచ్చిన యాడ్‌ కు భారత…
    • ఇండియాలో ఈరోజు ఎన్ని కరోనా కేసులంటే..?
      #జాతీయం

      ఇండియాలో ఈరోజు ఎన్ని కరోనా కేసులంటే..?

      భారత్‌లో మరోసారి కరోనా పాజిటివ్‌ రోజువారి కేసులు పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 14,146 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 144 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 19,788 మంది బాధితులు కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,40,67,719 కు పెరగగా.. రికవరీ కేసులు 3,34,19,749కు…
    • ఐపీఎల్ 2022 పై గంగూలీ కీలక వ్యాఖ్యలు…
      #ఐ.పి.ఎల్

      ఐపీఎల్ 2022 పై గంగూలీ కీలక వ్యాఖ్యలు…

      వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను భారతదేశంలో జరుపగలుతామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే నిన్న ఐపీఎల్ 2021 లో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గంగూలీ టైటిల్ ను అందించాడు. అయితే ఈ ఏడాది ఇండియాలో ప్రారంభమైన ఐపీఎల్ 2021 కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పది యూఏఈ లో జరిగింది. కానీ వచ్చే ఏడాది ఐపీఎల్ 2022 ను భారత్ లోనే జరపాలని…
    • భారత్‌పై ఐఎంఫ్‌ ప్రశంసలు.. కరోనాపై స్పందన భేష్‌
      #అంతర్జాతీయం

      భారత్‌పై ఐఎంఫ్‌ ప్రశంసలు.. కరోనాపై స్పందన భేష్‌

      కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది.. కొన్ని దేశాలు కోలుకోలేని స్థాయిలో దెబ్బతిన్నాయి… అయితే, భారత్‌పై ప్రశంసలు కురిపించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్).. కరోనా సమయంలో భారత ప్రభుత్వం వేగంగా, చెప్పుకోదగ్గ రీతిలో స్పందించిందని పేర్కొంది ఐఎంఎఫ్‌.. కోవిడ్‌ సమయంలో సైతం కార్మిక సంస్కరణలు, ప్రైవేటీకరణను కొనసాగించిందని తెలిపింది.. కానీ, ఆర్థిక పరిస్థితులు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి.. అయితే, ఊహించిన దాని కంటే వేగంగా కోలుకునే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు.. పెట్టుబడులు,…
    • ఆగని పెట్రో బాదుడు.. ఇవాళ ఎంతంటే..?
      #Top Story

      ఆగని పెట్రో బాదుడు.. ఇవాళ ఎంతంటే..?

      పెట్రోల్‌, డీజిల్‌ ధరల బాదుడు కొనసాగుతూనే ఉంది.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర ఇప్పటికే రూ.105ను క్రాస్‌ చేయగా.. డీజిల్‌ ధర రూ.94ను దాటేసింది… చమురు సంస్థలు ఇవాళ మరోసారి పెట్రో ధరలను పెంచాయి.. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు పెరగగా.. డీజిల్ ధర కూడా 35 పైజలు పెరిగింది.. దీంతో హస్తినలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.49కు చేరగా.. డీజిల్‌ ధర రూ. 94.22కు ఎగిసింది.. ఇక, ముంబైలో లీటర్‌…
    • భారత్‌ కోవిడ్‌ అప్‌డేట్‌.. భారీగా తగ్గిన కేసులు..
      #Top Story

      భారత్‌ కోవిడ్‌ అప్‌డేట్‌.. భారీగా తగ్గిన కేసులు..

      భారత్‌లో రోజువారి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గింది… ఇక, యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తున్నాయి.. అయితే, శుక్రవారం దసరా పండగ కావడంతో.. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా తగ్గిపోయింది.. అది కూడా కేసుల సంఖ్య తగ్గడానికి కారణంగా చెప్పవచ్చు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 9,23,003 శాంపిల్స్‌ పరీక్షించగా.. 15,981 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో 116 మంది…
    • కీల‌క అవ‌కాశం:  భార‌త్‌ను ఓడించాలి…
      #Top Story

      కీల‌క అవ‌కాశం: భార‌త్‌ను ఓడించాలి…

      భార‌త్, పాకిస్తాన్ మ‌ధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  రెండు దేశాల్లోని ప్ర‌జ‌లంతా టీవీల‌కు అతుక్కుపోతారు.  ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌లో ఇండియాను పాక్ ఓడించ‌లేక‌పోయింది.  అయితే, ఈసారి జ‌రిగే టి 20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లో ఎలాగైనా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయాల‌ని అనుకుంటోంది.  ఈనెల 24 వ తేదీన ఇండియా పాక్ మ‌ధ్య టీ 20 మ్యాచ్ జ‌రుగుతంది.  ఈ మ్యాచ్‌పై ఎన్నో అంచ‌నాలు ఉన్నాయి.  ఈ మెగా…
    • ఇండియా క‌రోనా అప్డేట్‌:  త‌గ్గిన క‌రోనా కేసులు…
      #Top Story

      ఇండియా క‌రోనా అప్డేట్‌: త‌గ్గిన క‌రోనా కేసులు…

      ఇండియాలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  తాజాగా దేశంలో 16,862 కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,40,37,592కి చేరింది.  ఇందులో 3,33,82,100 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  2,03,678 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 379 మంది మృతి చెందారు.  దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన‌మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,51,814కి చేరింది. ఇక ఉదిలా ఉంటే, గ‌డిచిన…
    ←1…553554555556557…617→

తాజావార్తలు

  • PBKS vs GT : గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన కూపర్ కానోలీ.!

  • Oracle Layoffs Hit India: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌.. భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు బిగ్‌ షాక్..

  • CM Revanth Reddy : మానవత్వానికి పట్టాభిషేకం.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం భారీ భరోసా.!

  • Off The Record: వివాదాస్పదంగా బెందాళం అశోక్ తీరు.. గిరిజనులనుద్దేశించి నోటి దురద మాటలు..

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions