Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • నేడే సఫారీ గడ్డపై టెస్ట్‌ ఫైట్‌…
      #అంతర్జాతీయ క్రీడలు

      నేడే సఫారీ గడ్డపై టెస్ట్‌ ఫైట్‌…

      సఫారీ గడ్డపై టెస్ట్‌ ఫైట్‌కు సిద్ధమైంది… టీమిండియా. ఇప్పటివరకూ అందని టెస్ట్‌ సిరీస్‌ను… ఈసారి ఎలాగైనా సాధించాలన్న కసితో ఉంది. మరోవైపు ప్రొటీస్‌ కూడా సొంతగడ్డపై కోహ్లీ సేనను ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. సీనియర్ల రిటైర్మెంట్‌ తర్వాత ప్రాభవం కోల్పోయిన జట్టును… మళ్లీ తలెత్తుకునేలా చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగబోతున్నారు. ఈ మధ్య కాలంలో విదేశీ పర్యటనల్లో అద్భుతంగా రాణించిన టీమిండియా… ఇవాళ్టి నుంచి సఫారీ గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ వేట మొదలెట్టబోతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమతూకంగా…
    • ఒమిక్రాన్ పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని
      #Top Story

      ఒమిక్రాన్ పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని

      దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన… ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలందరూ తప్పకుండా మాస్కు ధరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కరోనాను భారత్ సమర్థంగా ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు. మనమంతా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది అని మోదీ అన్నారు. దేశంలో సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా 18 లక్షల ఐసోలేషన్…
    • రాజకీయపార్టీ పెట్టేందుకు 22 రైతు సంఘాల నిర్ణయం
      #జాతీయం

      రాజకీయపార్టీ పెట్టేందుకు 22 రైతు సంఘాల నిర్ణయం

      రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించిన కొన్ని రోజులకే సంయుక్త సమాజ్‌ మోర్చా ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. SKM కింద 32 ప్రధాన రైతు సంఘాలు పోరాటం చేశాయి. ఇందులో 22 సంఘాలు కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయించాయి. షెడ్యూల్‌ ప్రకారం పంజాబ్‌లో ఫిబ్రవరి – మార్చి నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశముంది. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్‌, గుర్తు కష్టం కాబట్టి… ఆమ్‌ ఆద్మీ…
    • బీజేపీకి రూ.వెయ్యి విరాళం ఇచ్చిన మోదీ.. సోషల్ మీడియాలో సెటైర్లు
      #Top Story

      బీజేపీకి రూ.వెయ్యి విరాళం ఇచ్చిన మోదీ.. సోషల్ మీడియాలో సెటైర్లు

      దేశంలో బీజేపీని బలోపేతం చేసే విషయంపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. ఈ మేరకు బీజేపీ పార్టీ ఫండ్‌కు రూ.1,000 విరాళం ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. బీజేపీని బలోపేతం చేసేందుకు, దేశాన్ని దృఢం చేసేందుకు అందరూ సాయం చేయాలని ప్రజలను ట్విట్టర్ వేదికగా కోరారు. తన వంతుగా రూ.వెయ్యి సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ బలోపేతం అయితే ఇండియా బలోపేతం అయినట్లేనని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. Read Also: టిక్కెట్…
    • కేంద్రమంత్రి తోమర్ సంచలన వ్యాఖ్యలు..సాగు చట్టాలను మళ్లీ తెస్తాం!
      #Top Story

      కేంద్రమంత్రి తోమర్ సంచలన వ్యాఖ్యలు..సాగు చట్టాలను మళ్లీ తెస్తాం!

      కేంద్ర వ్య‌వసాయ శాఖ‌ మంత్రి న‌రేంద్ర తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాలను మళ్లీ తెస్తామ‌ని… అయితే.. ఈ సారి సాగు చట్టాలను స్పల్ప మార్పులతో తెస్తామ‌ని ప్ర‌క‌ట‌న చేశారు. వ్య‌వ‌సాయ సాగు చట్టాలపై ప్ర‌స్తుతం క‌స‌ర‌త్తు జ‌రుగుతుంద‌ని.. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ వ‌స్తుంద‌న్నారు. రైతుల‌కు ఆమోద యోగ్యంగా చ‌ట్టాల‌ను రూపొందించి… పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ పెట్టడానికి క‌స‌ర‌త్తు జ‌రుగుతుంద‌ని కేంద్ర వ్య‌వసాయ శాఖ‌ మంత్రి న‌రేంద్ర తోమర్ అన్నారు. కాగా.. ఇటీవ‌లే.. కేంద్ర…
    • దేశంలో ఈ త‌ర‌హా కార్ల‌కే డిమాండ్ ఎక్కువ… ఎందుకంటే…
      #Top Story

      దేశంలో ఈ త‌ర‌హా కార్ల‌కే డిమాండ్ ఎక్కువ… ఎందుకంటే…

      దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు భారీగా పెరిగిపోవ‌డంతో ప్ర‌జ‌లు చ‌మురుతో న‌డిచే వాహానాల‌ను ప‌క్క‌న‌పెట్టి ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు చూస్తున్నారు.  ఎలక్ట్రిక్ వాహానాల‌కు క్ర‌మంగా డిమాండ్ పెరుగుతున్న‌ది. ఇక ఇదిలా ఉంటే, దేశంలో కొత్త కార్లకు క్ర‌మంగా డిమాండ్ త‌గ్గుతుండ‌గా, పాత కార్ల‌కు అదే రేంజ్‌లో డిమాండ్ పెరుగుతున్న‌ది.  2020-21 సంవ‌త్స‌రంలో జ‌రిగిన ఆర్థిక‌ప‌ర‌మైన మార్పుల కార‌ణంగా వినియోగ‌దారులు పాత‌కార్ల‌ను కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.   Read: టీడీపీలో ఇంఛార్జుల నియామకంపై ప్రకంపనలు..! మెగా సిటీల్లోనే…
    • దేశంలో థ‌ర్డ్ వేవ్ పై కాన్పూర్ ఐఐటీ ప‌రిశోధ‌న‌…ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు…
      #Top Story

      దేశంలో థ‌ర్డ్ వేవ్ పై కాన్పూర్ ఐఐటీ ప‌రిశోధ‌న‌…ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు…

      దేశంలో ఒమిక్రాన్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  ప్ర‌స్తుతం దేశంలో 415 ఒమిక్రాన్ కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే.  ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా డెల్టా వేరియంట్ డామినేట్ చేస్తున్న‌ది.  గ‌త కొన్ని రోజులుగా దేశంలో కేసులు పెరుగుతుండ‌టంతో ఐఐటీ కాన్పూర్ ప‌రిశోధ‌కులు దేశంలో థ‌ర్డ్ వేవ్‌పై ప‌రిశోధ‌న చేశారు.  థ‌ర్డ్ వేవ్ ఫిబ్ర‌వ‌రి 3 వ‌ర‌కు పీక్స్ స్టేజీకి వెళ్లే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.   Read: క‌రోనా ఎఫెక్ట్‌: ఆ దేశాల్లో వారంలో నాలుగురోజులే ప‌ని……
    • దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా క్రిస్మ‌స్ వేడుక‌లు…
      #Top Story

      దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా క్రిస్మ‌స్ వేడుక‌లు…

      దేశ‌వ్యాప్తంగా క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు.  కోవిడ్‌, ఒమిక్రాన్ మ‌హ‌మ్మారుల‌ను దృష్టిలో పెట్టుకొని నిబంధ‌న‌లు పాటిస్తూ వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.  మ‌హారాష్ట్ర, గుజ‌రాత్‌, హ‌ర్యానా, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రాత్రి క‌ర్ఫ్యూ అమ‌లులో ఉండ‌టంతో ఉద‌యం ఆరు గంట‌ల త‌రువాత ఆయా రాష్ట్రాల్లో క్రిస్మ‌స్ వేడుక‌లు జ‌రుగుతున్నాయి.  నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు నిర్వాహ‌కులు పేర్కొన్నారు.  తెలంగాణ‌లోని మెద‌క్ సీఎస్ చ‌ర్చిలో ఈ వేడుక‌లు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి.  శిలువ ఊరేగింపు మొద‌టి ఆరాధ‌న‌లో చర్చ్ బిష‌ప్ సాల్మ‌న్ రాజు పాల్గొన్నారు.  …
    • ఫిబ్రవరి నాటికి ఇండియాలో కరోనా థర్డ్ వేవ్
      #Top Story

      ఫిబ్రవరి నాటికి ఇండియాలో కరోనా థర్డ్ వేవ్

      దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3, 2022 నాటికి భారత్‌లో గరిష్ట స్థాయికి కేసులు చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఫిబ్రవరి నాటికి కరోనా థర్డ్ వేవ్ వస్తుందని వారు అంచనా వేశారు. థర్డ్ వేవ్‌ను అంచనా వేయడానికి పరిశోధకుల బృందం గాస్సియన్ మిక్సర్ మోడల్‌ను ఉపయోగించింది. Read Also: ఒమిక్రాన్ పై యూపీ స‌ర్కార్‌ కీలక నిర్ణయం…
    • అంతర్జాతీయ క్రికెట్‌కు హర్భజన్‌సింగ్‌ గుడ్‌బై
      #Top Story

      అంతర్జాతీయ క్రికెట్‌కు హర్భజన్‌సింగ్‌ గుడ్‌బై

      టీమిండియా క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు కాసేపటి క్రితమే ఈ ప్రకటన చేశారు హర్భజన్ సింగ్. తన 23 సంవత్సరాల క్రికెట్ కెరీర్ లో తనకు సహకరిస్తూ… అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థాంక్స్ చెప్పాడు హర్భజన్ సింగ్. ఈ మేర‌కు త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ఎమోషన‌ల్ ట్వీట్ చేశాడు.…
    ←1…516517518519520…619→

తాజావార్తలు

  • Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..

  • Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!

  • Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!

  • Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం

  • Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions