Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • ఒక్క‌నెల‌లో కోటి మంది…
      #Top Story

      ఒక్క‌నెల‌లో కోటి మంది…

      క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో అన్ని రంగాలు అత‌లాకుత‌ల‌మ‌య్యాయి.  ఆంక్ష‌లు విధించ‌డంతో అన్ని రంగాలు ఆర్థికంగా ఇబ్బందులు ప‌డ్డాయి.  క‌రోనా నుంచి కోలుకున్నాక విమానయాన రంగం మెల్లిగా పుంజుకున్న‌ది.  మొద‌ట వందేభార‌త్ పేరుతో ప్ర‌భుత్వం విదేశాల్లో ఉన్న భార‌తీయుల కోసం విమానాలు న‌డిపారు.  కేవ‌లం 32 దేశాల‌కు మాత్ర‌మే విమానాలు న‌డిపారు. దేశీయంగా కూడా కొన్ని విమానాల‌ను న‌డిపారు.  క‌రోనా క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో ఆంక్ష‌ల‌ను క్ర‌మంగా స‌డ‌లిస్తూ వచ్చారు. 50 శాతం సీట్ల‌తో కొన్నిరోజులు విమానాలు తిరిగాయి.…
    • భార‌త్‌లో పెరిగిపోతున్న స్పామ్ కాల్స్‌… ఆ నెంబ‌ర్ నుంచి 20 కోట్ల సార్లు కాల్…
      #Top Story

      భార‌త్‌లో పెరిగిపోతున్న స్పామ్ కాల్స్‌… ఆ నెంబ‌ర్ నుంచి 20 కోట్ల సార్లు కాల్…

      దేశంలో స్పామ్ కాల్స్ పెరిగిపోతున్నాయి.   స్పామ్ కాల్స్ పై ట్రూకాల‌ర్ ఓ నివేదిక‌ను త‌యారు చేసింది.  ఈ నివేదిక ప్ర‌కారం దేశంలో రోజు రోజుకు స్పామ్ కాల్స్ పెరిగిపోతున్నాయ‌ని, గ‌తేడాది స్పామ్ కాల్స్ విష‌యంలో 9 వ స్థానంలో ఉన్న భార‌త్‌, ఈ ఏడాది 4 వ స్థానానికి చేరిందని ట్రూకాల‌ర్ పేర్కొన్న‌ది.  ఓ స్పామ్ కాల్ నెంబ‌ర్ నుంచి 6 ల‌క్ష‌ల 40 వేల మందికి 20 కోట్ల సార్లు కాల్స్ వెళ్లాయ‌ని ట్రూకాల‌ర్…
    • ఒలింపిక్స్ రేసులోకి హీరో మాధవన్ తనయుడు
      #క్రీడలు

      ఒలింపిక్స్ రేసులోకి హీరో మాధవన్ తనయుడు

      తమిళ హీరో మాధవన్ కుమారుడు తండ్రికి తగ్గ తనయుడిగా సత్తా చాటుతున్నాడు. తండ్రి సినిమాల ద్వారా పేరు తెచ్చుకుంటే… తనయుడు స్విమ్మింగ్ ద్వారా ఖ్యాతి సంపాదిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే… హీరో మాధవన్ తనయుడు వేదాంత్‌కు చిన్ననాటి నుంచే స్విమ్మింగ్ అంటే ఎంతో ఇష్టం. అందుకే ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని స్విమ్మింగ్‌లో రాణిస్తున్నాడు. ఇటీవల నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్‌లో వేదాంత్ 7 పతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో త్వరలో ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొనాలని భావిస్తున్నాడు.…
    • ఇండియా కరోనా అప్డేట్…
      #జాతీయం

      ఇండియా కరోనా అప్డేట్…

      ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు నిన్నటి కంటే ఇవాళ కాస్త పెరిగాయి. అయితే.. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 7,145 కేసులు న‌మోద‌య్యాయి. ఇక ఇప్పటి వ‌ర‌కు దేశంలో 84,565 కేసులు యాక్టీవ్‌ గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 289 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 8,706 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌…
    • 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌… 101 కి చేరిన కేసులు…
      #Top Story

      11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌… 101 కి చేరిన కేసులు…

      భార‌త్‌లో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిన్న 87 కేసులు ఉండ‌గా ఇప్పుడు ఆ సంఖ్య 101 కి చేరింది. దేశంలో మొత్తం 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్ప‌ష్టం చేసింది.  మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 32 కేసులు ఉండ‌గా, ఢిల్లీలో ఈ సంఖ్య 22 కి చేరింది.  రాజ‌స్థాన్‌లో 17, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌లో 8 కేసులు న‌మోద‌య్యాయి.  ఒమిక్రాన్ క‌ట్ట‌డికి అన్నిర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, అంద‌రూ త‌ప్ప‌కుండా కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని…
    • ఒమిక్రాన్ వేరియంట్‌:  వంద‌కు చేరువ‌లో కేసులు…అక్క‌డ మ‌ళ్లీ ఆంక్ష‌లు…
      #Top Story

      ఒమిక్రాన్ వేరియంట్‌: వంద‌కు చేరువ‌లో కేసులు…అక్క‌డ మ‌ళ్లీ ఆంక్ష‌లు…

      దేశంలో క్ర‌మంగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి.  మూడు రోజుల నుంచి కేసులు పెద్ద సంఖ్య‌లో పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.  మ‌హారాష్ట్ర‌, ఢిల్లీలో సెకండ్ వేవ్ ఎలాంటి ప్ర‌భావం చూపిందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్పుడు ఒమిక్రాన్ కేసులు కూడా మ‌హారాష్ట్ర, ఢిల్లీలో అధిక‌సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  మ‌హారాష్ట్ర‌లో మొత్తం 32 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌వ్వ‌గా, ఢిల్లీలో 20 కేసులు న‌మోద‌య్యాయి.  రాజ‌స్తాన్‌లో 17, క‌ర్ణాట‌క‌లో 8, తెలంగాణ‌లో 8 కేసులు, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ బెంగాల్‌లో ఒక్కోకేసు…
    • బంగ్లాదేశ్‌లో కాళీ మందిర్‌ను పున: ప్రారంభించిన రాష్ర్టపతి కోవింద్‌
      #జాతీయం

      బంగ్లాదేశ్‌లో కాళీ మందిర్‌ను పున: ప్రారంభించిన రాష్ర్టపతి కోవింద్‌

      పాకిస్థాన్ సైన్యం 1971 యుద్ధం స‌మ‌యంలో ఢాకాలో ఉన్న ర‌మ్నా కాళీ ఆల‌యాన్ని ధ్వంసం చేసింది. అయితే దాన్ని మ‌ళ్లీ పున‌ర్ నిర్మించారు. ఇవాళ ఆల‌యాన్ని భార‌త రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్ మ‌ళ్లీ ప్రారంభించారు. విక్టరీ డే సెల‌బ్రేష‌న్స్ కోసం బంగ్లాలో రామ్‌నాథ్ మూడు రోజుల పర్యటనలో ఉన్న విష‌యం తెలిసిందే. 1971 యుద్ధం స‌మ‌యంలో పాకిస్థాన్ ఆర్మీ సుమారు 250 మంది హిందువుల‌ను అత్యంత కిరాతకంగా హ‌త‌మార్చింది. Also Read: ప్రధాని మోదీ ఖాతాలో మరో…
    • ప్రధాని మోదీ ఖాతాలో మరో అరుదైన ఘనత
      #Top Story

      ప్రధాని మోదీ ఖాతాలో మరో అరుదైన ఘనత

      భారత ప్రధాని మోదీని భూటాన్ అత్యున్నత పురస్కారం వరించింది. ఈ విషయాన్ని భూటాన్ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కరోనా సమయంలో తమకు అందించిన మద్దతుకు గుర్తింపుగా తమ దేశ అత్యున్నత అవార్డు ‘నగ్‌డగ్ పెల్ గి ఖోర్లో’ను మోదీకి బహూకరించాలని భూటాన్​రాజు జిగ్మే ఖేసర్​నగ్మే వాంగ్​చుక్​సూచించినట్లు తెలిపింది. ఈ అవార్డును 2008లో భూటాన్ ప్రవేశపెట్టగా అప్పటినుంచి ఇప్పటివరకు ఈ అవార్డు అందుకున్న తొలి విదేశీయుడు మన ప్రధాని మోదీ మాత్రమే. Read…
    • ఇండియాలో కొత్తగా 7,447 కేసులు నమోదు
      #జాతీయం

      ఇండియాలో కొత్తగా 7,447 కేసులు నమోదు

      ఇండియాలో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మ క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,447 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో 391 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెంచారు.. ఇదే పమయంలో 7,886 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు తన బులెటిన్‌లో పేర్కొంది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.. ప్రస్తుతం దేశ్యాప్తంగా 86,415 యాక్టివ్‌ కేసులు…
    • రైతులకు శుభవార్త..ఈనెలలో కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులు
      #జాతీయం

      రైతులకు శుభవార్త..ఈనెలలో కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులు

      రైతుల కోసం కేంద్రం ఎన్నో రకాల పథకాలను తీసుకొస్తున్నాయి. ఆ పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. అయితే పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకి ప్రతి ఏటా రూ.6 వేలు బ్యాంక్ అకౌంట్‌లలో జమవుతూ వస్తాయి. దీనితో ఆర్థికంగా రైతులకు భరోసా కలుగుతుంది. మూడు విడతల్లో ఈ డబ్బులు వస్తాయి. అంటే ఒక్కో విడత కింద రూ.2 వేలు బ్యాంక్ ఖాతాల్లో పడతాయి. ఇప్పటికే 9 విడతల డబ్బులు వచ్చాయి.…
    ←1…517518519520521…616→

తాజావార్తలు

  • LPG Cylinder Delivery: రాష్ట్రంలో LPG సరఫరా నియంత్రణలోనే ఉంది.. ప్రభుత్వం కీలక ప్రకటన.!

  • Sugar Control : ఇలా వేయించిన శనగపప్పు తినడం వల్ల కొలెస్ట్రాల్, షుగర్ కు చెక్

  • GHMC: గుడ్‌న్యూస్ చెప్పిన జీహెచ్ఎంసీ.. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట..

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • Ather: ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్.. రూ. 20,000 వరకు ఆదా..

ట్రెండింగ్‌

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • 120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions