Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • ఒమిక్రాన్‌ కట్టడిపై రాష్ట్రాల దృష్టి…
      #జాతీయం

      ఒమిక్రాన్‌ కట్టడిపై రాష్ట్రాల దృష్టి…

      భారత్‌లో ఒమిక్రాన్‌ కేసులు…రోజు రోజుకు పెరుగుతున్నాయ్. క్రిస్మస్‌తో పాటు న్యూ ఇయర్‌ వేడుకలపై…పలు రాష్ట్రాలు నిషేధం విధించాయ్. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ నైట్ కర్ఫ్యూ విధించాయ్. పబ్‌లు, రెస్టారెంట్లు, అపార్ట్‌మెంట్లలో డీజేల వినియోగంపై కర్ణాటక నిషేధం విధించింది. ఒమిక్రాన్‌…దేశంలో కలకలం రేపుతోంది. కొత్త వేరియంట్‌ కేసులతో పాటు కొవిడ్‌ కేసులు కూడా రోజురోజుకీ పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయ్. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల్లో జనం రద్దీని దృష్టిలో ఉంచుకొని… వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మళ్లీ కఠిన…
    • ప్రయాణికుల రద్దీ.. మూడు రెట్లు పెరిగిన విమాన చార్జీలు..!
      #జాతీయం

      ప్రయాణికుల రద్దీ.. మూడు రెట్లు పెరిగిన విమాన చార్జీలు..!

      పండుగల సీజన్‌ వచ్చేస్తోంది.. ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది.. పనిలో పనిగా అందినంత దండుకునే పనిలో పడిపోయాయి రవాణా సంస్థలు.. రద్దీ పెరిగిందంటే చాలు.. అదనపు వడ్డింపులు తప్పవనే తరహాలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ రద్దీతో విమాన చార్జీలు అమాంతం పెరిగిపోయాయి.. తమిళనాడులోని చెన్నై నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విమానాల్లో చార్జీలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా చెన్నై నుంచి తూత్తుకుడి, మదురై, తిరుచ్చి వైపుగా వెళ్లే విమాన సర్వీసులపై ఆయా విమాన సంస్థలు…
    • భారతీయ సినిమా అర్థం మారుతోందా..
      #Top Story

      భారతీయ సినిమా అర్థం మారుతోందా..

      పాశ్చాత్య చిత్ర పరిశ్రమకు హాలీవుడ్‌ ఎలాగో.. ఇండియన్‌ సినిమాకు బాలీవుడ్‌ అలా. ప్రపంచం దృష్టిలో భారతీయ సినిమా అంటే హిందీ సినిమా. ఐతే, ఇప్పుడు ఆ ముద్ర చెరిగిపోతోంది. అసురన్‌, జైభీమ్‌, పుష్ప వంటి సినిమాలు బాలీవుడ్‌పై టాలీవుడ్‌ పై చేయి సాధిస్తోంది అని చెప్పటానికి ఉదాహరణలు. అసురన్‌ పలు అంతర్జాతీయ ఆవార్డులు గెలుచుకోగా.. జై భీమ్‌ భారీ హాలీవుడ్‌ సినిమాలను తలదన్ని ఇంటర్నెట్‌ టాపర్‌గా నిలిచింది. అల్లు అర్జున్‌ పుష్ఫ వసూళ్లలో దూసుకుపోతోంది. ఇప్పటికే 170…
    • రివైండ్ 2021: సెంచరీ కొట్టిన పెట్రోల్.. జనవరిలో అలా… డిసెంబర్‌లో ఇలా…
      #Top Story

      రివైండ్ 2021: సెంచరీ కొట్టిన పెట్రోల్.. జనవరిలో అలా… డిసెంబర్‌లో ఇలా…

      2021 ఏడాది మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ తర్వాత ప్రజలు ఎక్కువ చర్చించుకున్నది… ఇబ్బంది పడింది పెట్రోల్ ధరల విషయంలోనే. ఎందుకంటే దేశంలో ఈ ఏడాది లీటర్ పెట్రోల్ ధర తొలిసారిగా రూ.100 దాటింది. ప్రస్తుతం దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇది రూ.100పైనే ఉంది. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలకు దేశీయ సుంకాలు తోడవడంతో సామాన్యుడు పెట్రోల్ ధరల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర…
    • ఆ విష‌యంలో టాటానే నెంబ‌ర్ వ‌న్‌…
      #Top Story

      ఆ విష‌యంలో టాటానే నెంబ‌ర్ వ‌న్‌…

      దేశంలో మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు క‌ల్పిస్తున్న సంస్థ‌గా టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ రికార్డ్ సాధించింది.  బ‌ర్గండి ప్రైవేట్ హురున్ ఇండియా లిస్ట్ ప్ర‌క‌టించిన టాప్ 500 కంపెనీల్లో టాటా కన్స‌ల్టెన్నీ మొద‌టి స్థానంలో నిలిచింది.  టీసీఎస్‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 5,06,908 మంది ఉద్యోగులు ఉన్నారు.  ఇందులో మ‌హిళా ఉద్యోగుల సంఖ్య 1,78,357 మంది ఉన్నారు.  మొత్తం టీసీఎస్ ఉద్యోగుల్లో 35 శాతం మందికి పైగా మ‌హిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు.   Read: ఉద‌యాస్త‌మాన టికెట్ల‌పై టీటీడీ క్లారిటీ… ప‌దేళ్ల కింద‌ట…
    • ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు.. జనవరి 1 నుంచి అమల్లోకి..
      #Top Story

      ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు.. జనవరి 1 నుంచి అమల్లోకి..

      మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది… 2021కి బైబై చెప్పి.. 2022లోకి అడుగుపెట్టబోతున్నాం.. అయితే, కొత్త సంవత్సరంలో అనేక మార్పులు రాబోతున్నాయి… బ్యాంకింగ్‌ రంగంలోతో పాటు.. ఇతర రంగాల్లోనూ కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ).. నూతన సంవత్సరం మొదటి రోజు అంటే జనవరి 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ కార్డు లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా…
    • నేడు ప్రధాని మోడీ కీలక భేటీ.. మళ్లీ లాక్‌డౌన్..?
      #Top Story

      నేడు ప్రధాని మోడీ కీలక భేటీ.. మళ్లీ లాక్‌డౌన్..?

      సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇప్పుడు ప్రపంచదేశాలను టెన్షన్‌ పెడుతూనే ఉంది… ఇప్పటికే భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది.. కరోనా ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌ భారీ నష్టాన్ని మిగిల్చడంతో.. కొత్త వేరియంట్‌ను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై దృష్టిసారించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ నేపథ్యంలో ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు… దేశంలో కోవిడ్‌ వ్యాప్తి పరిస్థితిని సమీక్షిస్తారు. రోజురోజుకీ కోవిడ్‌ కేసులు పెరుగుతుండగా.. మరోవైపు…
    • ప్ర‌ముఖుల ర‌క్ష‌ణ కోసం రంగంలోకి మ‌హిళా క‌మాండోలు…
      #Top Story

      ప్ర‌ముఖుల ర‌క్ష‌ణ కోసం రంగంలోకి మ‌హిళా క‌మాండోలు…

      ర‌క్ష‌ణ రంగంలో పురుషుల‌తో పాటుగా మ‌హిళ‌లు కూడా రాణిస్తున్నారు.  బోర్డ‌ర్‌లో ప‌హారా కాస్తున్నారు.  ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌, నేవీ రంగాల్లో మ‌హిళ‌లు రాణిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, దేశంలో అత్య‌ధిక రిస్క్ ఎదుర్కొంటున్న వ్య‌క్తుల ర‌క్ష‌ణ కోసం మ‌హిళా క‌మాండోలను నియ‌మించ‌బోతున్నారు.  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీల‌కు మ‌హిళా కమాండోలు ర‌క్ష‌ణ‌గా ఉండ‌బోతున్నారు.  ఈ ముగ్గురికి మ‌హిళా కమాండోలను ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్టు ర‌క్ష‌ణశాఖ స్ప‌ష్టం చేసింది.  32 మంది…
    • రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో జాప్యం.. ఫ్రెంచ్‌ కంపెనీకి భారత్‌ జరిమానా..
      #జాతీయం

      రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో జాప్యం.. ఫ్రెంచ్‌ కంపెనీకి భారత్‌ జరిమానా..

      36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం 2016లో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆఫ్‌సెట్ బాధ్యతలను ఆలస్యం చేసినందుకు గాను ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్‌పై భారత ప్రభుత్వం జరిమానా విధించింది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం యూరో 7.8 బిలియన్ల ఒప్పందంలో ఆఫ్‌సెట్ హామీలను నెరవేర్చడంలో జాప్యం చేసినందుకు జరిమానా విధించినట్లు తెలిసింది. ఫ్రెంచ్-భారత ప్రభుత్వాలు సెప్టెంబరు 2016లో యూరో 7.8 బిలియన్ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం, కాంట్రాక్ట్ విలువలో 50…
    • ఒమిక్రాన్‌ టెన్షన్‌.. రాష్ట్రాలకు కేంద్రం తాజా వార్నింగ్..
      #Top Story

      ఒమిక్రాన్‌ టెన్షన్‌.. రాష్ట్రాలకు కేంద్రం తాజా వార్నింగ్..

      భారత్‌లోనూ కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌.. భారత్‌లో అడుగుపెట్టడమే కాదు.. కొన్ని రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది.. ఈ తరుణంలో రాష్ట్రాలకు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.. గతంలో భారత్‌తో పాటు అనేక దేశాలను అతలాకుతం చేసిన కోవిడ్‌ డెల్టా వేరియంట్‌ను మించి మూడురెట్ల వేగంతో వ్యాపిస్తోందని తెలిపింది.. ఒమిక్రాన్‌తో అప్రమత్తంగా ఉండాలని సూచించిన కేంద్రం.. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు…
    ←1…517518519520521…619→

తాజావార్తలు

  • Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!

  • YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..

  • Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు

  • Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్‌ విరాట్..

  • Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions