Suryakumar Yadav Says My ODI Numbers Are Absolutely Bad: ఎట్టకేలకు భారత మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్ అందుకున్నాడు. వెస్టిండీస్తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో 21 రన్స్ చేసిన సూర్య.. రెండో టీ20 మ్యాచ్లో 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. కీలకమైన మూడో టీ20 మ్యాచ్లో మాత్రం తనదైన షాట్లతో విరుచుకుపడ్డాడు. క్రీజ్లోకి వచ్చిన వెంటనే బౌండరీలు, సిక్స్లతో చెలరేగాడు. విండీస్ బౌలర్లను ఆటాడుకుంటూ మైదానం నలుమూలలా పరుగులు చేశాడు.…
Team India Likely Preliminary Squad for ICC ODI World Cup 2023: భారత్ వేదికగా అక్టోబర్లో ప్రపంచకప్ 2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. మెగా టోర్నీ కోసం ఇప్పటి నుంచే అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా 18 మందితో కూడిన ప్రాథమిక జట్టును ప్రకటించింది. దాంతో భారత ప్రాథమిక జట్టు ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రిలిమినరీ స్క్వాడ్ ఇదే అంటూ సోషల్…
Manoj Tiwary is Returning to Cricket after CAB Meeting: భారత వెటరన్ ప్లేయర్, ప్రస్తుత పశ్చిమ బెంగాల్ మంత్రి మనోజ్ తివారీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ప్రెసిడెంట్ స్నేహసిస్ గంగూలీతో చర్చించిన తర్వాత మనోజ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈరోజు క్యాబ్ అధికారులతో సమావేశం అనంతరం మీడియా సమక్షంలో తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మనోజ్ తివారీ క్రికెట్ మైదానంలోకి తిరిగి రాబోతున్నాడని…
India Skipper Rohit Sharma recalls 2011 WC Disappointment: 2011లో సొంత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ను భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు ఫైనల్లో శ్రీలంకపై గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. ఆ జట్టులో సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ లాంటి సీనియర్లతో పాటు అప్పుడే అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ ఉన్నాడు.…
ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్-2023కి ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉంది. అక్టోబర్ 5న ప్రారంభ మ్యాచ్లో ఇంగ్లాండ్తో న్యూజిలాండ్తో తలపడనుంది. భారత్ ప్రపంచకప్కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్న తరుణంలో టీమిండియాను కొన్ని అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Animal Holiday: ప్రపంచవ్యాప్తంగా వారమంతా పని చేసి వారంలో ఏదో ఒక రోజు సెలవు తీసుకోవడం కామన్. ఎక్కడో వారానికి ఐదు రోజులు, ఎక్కడో 6 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
Hardik Pandya React on India Defeat against West Indies in 2nd T20I: వెస్టిండీస్పై తొలి టీ20లో ఓడిన భారత్.. రెండో టీ20లోనూ ఓటమిని ఎదుర్కొంది. రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులే చేయగలిగింది. యువ ఆటగాడు తిలక్ వర్మ (51) హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. 18.5 ఓవర్లలో 8 వికెట్లు…
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో తెలుగుతేజం తిలక్ వర్మ మళ్లీ మెరిశాడు. తొలి టీ20లోనే అత్యుత్తమ ప్రదర్శన చూపించిన తిలక్.. 39 పరుగులు చేశాడు. ఇక ఈరోజు జరిగిన రెండో టీ20లోనూ అర్థసెంచరీ సాధించాడు.