వర్షాకాలంలో పాములు బయటకు రావడం సర్వసాధారణం. వర్షపు చుక్కలు భూమిపై పడగానే.. భూమి లోపల దాగి ఉన్న అనేక జీవులు బయటకు వస్తాయి. వర్షం పడగానే ఎక్కువగా పాములను మనం చూస్తాం. పొలాలు, పశువుల షెడ్స్, రోడ్లు, వీధులతో సహా కొన్నిసార్లు ఇళ్లలో పాములు ఉండటం చూసి ప్రజలు భయపడతారు. తెలియకుండా వాటిపై అడుగు వేస్తే అవి కాటేస్తాయి. పాములలో కొన్ని విషపూరితమైనవి ఉండగా.. మరికొన్ని విషరహితమైనవి కూడా ఉన్నాయి. ప్రతి పాము విషపూరితమైనదని, అది కరిస్తే…
భారత్ పై అమెరికా 50 శాతం భారీ సుంకాన్ని విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు, భారతదేశ వాణిజ్య విధానాలను విమర్శిస్తూ, అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్, న్యూఢిల్లీ ప్రపంచ వాణిజ్యాన్ని సద్వినియోగం చేసుకుంటోందని, మార్కెట్ ప్రాప్యతను పరిమితం చేస్తోందని ఆరోపించారు. ఆక్సియోస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, లుట్నిక్ మాట్లాడుతూ.. భారతదేశం తన జనాభా 1.4 బిలియన్లు అని గొప్పలు చెప్పుకుంటుందని, మరి మన నుండి ఒక బుషెల్ (25.40 కిలోలు) మొక్కజొన్నను ఎందుకు కొనుగోలు చేయడం…
దుబాయ్ వేదికగా ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్తాన్, భారత్ జట్ల మధ్య మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఇక మ్యాచ్ కోసం జరిగిన టాస్ లో పాకిస్తాన్ టాస్ గెలిచింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకోవడంతో భారత్ బౌలింగ్ చేయనుంది. ప్రతి లైవ్ అప్డేట్ కోసం ఇక్కడ చూడండి.