భారత్- పాకిస్థాన్ పేర్లు వచ్చినప్పుడల్లా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది. చాలా విషయాల్లో పాకిస్థాన్ కంటే భారత్ చాలా ముందుంది అనడంలో సందేహం లేదు. కొన్ని విషయాల్లో మాత్రం పాకిస్థాన్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. అదేంటో అని సందేహిస్తున్నారు. ఏం లేదండి.. పాకిస్థాన్ దేశం మధుమేహ వ్యాధిగ్రస్తుల జాబితాలో మనకంటే చాలా అడుగులు ముందుంది. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ నివేదిక ప్రకారం.. పాకిస్థాన్లో మధుమేహ వ్యాధిగ్రస్థులు ఎక్కువగా ఉన్నారు. ఈ అంశంలో మాత్రం…
Chenab Bridge : ఒకటి చేదు, మరొకటి వేపచెట్టు... పాకిస్థాన్, చైనాల మధ్య జరిగే జుగల్బందీ ఇలా ఉంటుంది. భారత్పై ఇరుదేశాల కార్యకలాపాలు ఇప్పటికీ తగ్గుముఖం పట్టడం లేదు.
India-Pakistan: ఎన్నిసార్లు భంగపడినా పాక్ మాత్రం తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ఈసారి ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్పై పాకిస్థాన్ అక్కసు వెళ్లగక్కింది. దీనికి మన దౌత్యవేత్త భవిక మంగళానందన్ స్ట్రాంట్ కౌంటర్ ఇచ్చింది.
భారత్-పాకిస్థాన్ల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు బీజేపీ నేత, ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శౌర్య దోవల్ ఓ పెద్ద విషయం చెప్పారు. పాకిస్థాన్ ఇప్పుడు వ్యూహాత్మక ముప్పు కంటే "ట్రబుల్ షూటర్"గా మారిందని బీజేపీ నాయకుడు,
భారత్-పాక్ సరిహద్దుల్లో పాకిస్థాన్కు చెందిన మరోదుశ్చర్య ఆలస్యంగా వెలుగు చూసింది. పాకిస్థాన్ పౌరులు సరిహద్దులోని 25 మీటర్ల పొడవైన ఫెన్సింగ్ ను కత్తిరించి దాన్ని తీసుకువెళ్లారు.
India Pakistan Border : భారత్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలోని పంజాబ్లోని ఫజిల్కా నగరంలో నిన్న రాత్రి కాల్పుల ఘటన వెలుగు చూసింది. పాకిస్థాన్ వైపు నుంచి నిన్న రాత్రి భారత్-పాకిస్థాన్ సరిహద్దులు దాటి పాకిస్థాన్ పౌరుడు చొరబాటుకు ప్రయత్నించాడు.
టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా.. భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ ఈ నెల 9న న్యూయార్క్లో జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత పాక్ అభిమానులు మరోసారి నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్కు సంబంధించిన హృదయ విదారక వార్త బయటకు వచ్చింది.
Pakistan : దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వరుసగా మూడోసారి విజయం సాధించడంతో నరేంద్ర మోడీ భారత ప్రధాని కాబోతున్నారు. ఆ తర్వాత పాకిస్థాన్ నుంచి ఓ వ్యాఖ్య వచ్చింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, అక్కడి పంజాబ్ సీఎం మరియం నవాజ్ వేదాలు వల్లించింది. పొరుగున ఉన్న వారితో ఘర్షణ పడొద్దు.. స్నేహ హస్తం అందించాలంటూ తన తండ్రి మాటలను తెలిపింది.
భారత్తో వాణిజ్యం కోసం మార్గాలను అన్వేషిస్తున్నట్లు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం నాడు మరోసారి దీనిపై చర్చించింది. గత కొద్ది రోజుల క్రితం, పాకిస్తాన్ కొత్త విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ లండన్లో ఒక ప్రకటన చేశారు.