Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Hyderabad

Hyderabad News

    • ఇవాళ హైదరాబాద్‌కి రానున్నసింధు
      #తెలంగాణ

      ఇవాళ హైదరాబాద్‌కి రానున్నసింధు

      ఒలింపిక్స్‌లో మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించిన పీవీ సింధు.. ఇవాళ సొంత గడ్డకు రానుంది. హైదరాబాద్‌లో అడుగుపెట్టనుంది. పతకాల సింధుకు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పేందుకు సిద్ధమయ్యారు అభిమానులు. అటు టోక్యో నుంచి ఢిల్లీకి చేరుకున్న సింధుకు మంత్రులు ఘన స్వాగతం పలికారు. దేశానికి వన్నె తెచ్చిన వనితను సాదరంగా సత్కరించారు. ఒలింపిక్‌లో కెరీర్‌లో ఒక్క మెడల్‌ కొడితే గొప్ప అనుకునే సమయంలో.. తెలుగు తేజం పీవీ సింధు వరుసగా రెండు పతకాలు సాధించింది. బ్యాడ్మింటన్‌లో గత ఒలింపిక్స్‌లో రజతం..…
    • నేటి నుంచి ఎంసెట్ ఎగ్జామ్
      #తెలంగాణ

      నేటి నుంచి ఎంసెట్ ఎగ్జామ్

      తెలంగాణ ఎంసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్థులు పరీక్ష సమయం కన్నా రెండు గంటల ముందే ఎగ్జామ్ సెంటర్స్ కు చేరుకోవాలి. పరీక్ష ప్రారంభం అయ్యాక ఒక్క నిమిషం ఆలస్యం అయినా లోపలికి అనుమతించరు. 105పరీక్ష కేంద్రాల్లో దాదాపు రెండున్నర లక్షల మంది ఎంసెట్ పరీక్షకు హాజరుకానున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ లు ధరించడంతో పాటు.. సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆగస్ట్ ఇవాళ, రేపు, ఎల్లుండి ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్, 9, 10 తేదీల్లో…
    • మహిళలకు శుభవార్త : మళ్లీ తగ్గిన బంగారం ధరలు
      #వార్తలు

      మహిళలకు శుభవార్త : మళ్లీ తగ్గిన బంగారం ధరలు

      మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి ఉండదు. మన దేశ మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి చాలా ఇష్టపడతారు. అయితే.. బంగారం కొనే వారికి ఓ శుభవార్త. ఇవాళ పసిడి ధరలు భారీగా పడిపోయాయి. హైద‌రాబాద్ బులియన్ మార్కెట్‌లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.90 తగ్గి రూ. 44,900 కి చేరగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 110 తగ్గి రూ.48,980 కు…
    • బాలిక‌పై లైంగిక దాడి కేసు… నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
      #తెలంగాణ

      బాలిక‌పై లైంగిక దాడి కేసు… నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

      కొత్త కొత్త చట్టాలు వచ్చినా.. కఠిన శిక్షలు పడుతున్నా… చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆడవారిపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో సంచలన తీర్పు వెలువరించింది నాంపల్లి కోర్టు… ఈ కేసులో హోంగార్డ్‌కు 30 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తుకరాంగేట్‌లో ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేశారు మల్లికార్జున్‌ అనే హోం గార్డు.. కేసు నమోదు చేసిన పోలీసులు..…
    • వర్కింగ్‌ ప్రెసిడెంట్లకు రేవంత్‌రెడ్డి కీలక బాధ్యతలు..
      #తెలంగాణ

      వర్కింగ్‌ ప్రెసిడెంట్లకు రేవంత్‌రెడ్డి కీలక బాధ్యతలు..

      రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికార లక్ష్యంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్‌ పార్టీ… ఈ మధ్యే ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పీసీసీ చీఫ్‌ పదవితో పాటు.. వివిధ కమిటీలను ప్రకటించింది కాంగ్రెస్‌ అధిష్టానం.. ఇక, కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్‌ వచ్చిందనే టాక్‌ నడుస్తోంది.. మరోవైపు.. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లకు కొత్త బాధ్యతలు అప్పగించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… వారికి పార్లమెంట్‌ స్థానాల వారీగా పని విభజన చేశారు. ఈ…
    • ఏ ఒక్క చ‌లానా పెండింగ్‌లో ఉన్నా… మీ వాహ‌నం సీజ్ కావొచ్చు… జ‌రా భ‌ద్రం…
      #Top Story

      ఏ ఒక్క చ‌లానా పెండింగ్‌లో ఉన్నా… మీ వాహ‌నం సీజ్ కావొచ్చు… జ‌రా భ‌ద్రం…

      ట్రాఫిక్ రూల్స్ మ‌రింత క‌ఠినం కాబోతున్నాయా అంటే అవున‌నే అంటున్నారు పోలీసులు.  ఇప్ప‌టి వ‌ర‌కు చ‌లానా విధించినా వాహ‌న‌దారులు వాటికి క‌ట్ట‌కుండా లైట్‌గా తీసుకొని వాహ‌న‌లు న‌డుపుతున్నారు.  తీరిగ్గా ఎప్పుడైనా క‌ట్టుకోవ‌చ్చులే అంటున్నారు.  అయితే, ఇక‌పై అలాంటి ఆట‌లు సాగ‌వ‌ని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.  వాహ‌నంపై ఏ ఒక్క చ‌లానా కూడా పెండింగ్‌లో ఉండ‌కూడ‌ద‌ని, ఒక‌వేళ పెండింగ్‌లో చలానాలు ఉంటే వాహ‌నాన్ని వెంట‌నే సీజ్ చేస్తామ‌ని పోలీసులు చెబుతున్నారు.  వాహ‌నానికి సంబందించి ఒక్క చ‌లానా పెండింగ్‌లో ఉన్నా…
    • మ‌గువ‌ల‌కు గుడ్ న్యూస్‌:  బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే…
      #Top Story

      మ‌గువ‌ల‌కు గుడ్ న్యూస్‌: బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే…

      క‌రోనా సెకండ్ వేవ్ త‌రువాత మార్కెట్లు వేగంగా పుంజుకుంటున్నాయి.  అన్ని రంగాలు తిరిగి తెరుచుకోవ‌డంతో మార్కెట్లు తిరిగి పాత సోభ‌ను సంత‌రించుకుంటున్నాయి. క‌రోనా స‌మ‌యంలో పైపైకి క‌దిలి సామాన్యుడు కొన‌లేనంతగా మారిపోయిన బంగారం ధ‌ర‌లు ఇప్పుడు క్ర‌మంగా దిగివ‌స్తున్నాయి.  ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో వినియోగ‌దారులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.  ఇక ఈరోజు హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర స్థిరంగా ఉన్న‌ది.  ప్ర‌స్తుతం ధ‌ర రూ.…
    • గాంధీ ఆస్పత్రిలో మళ్లీ నాన్‌ కోవిడ్ సేవలు
      #తెలంగాణ

      గాంధీ ఆస్పత్రిలో మళ్లీ నాన్‌ కోవిడ్ సేవలు

      కరోనా మహమ్మారి సమయంలో పూర్తిగా కోవిడ్‌ రోగుల సేవలకే పరిమితం అయ్యింది సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి… మొదటి వేవ్‌ తగ్గిన తర్వాత నాన్‌ కోవిడ్‌ సేవలు ప్రారంభించినా.. మళ్లీ సెకండ్‌ వేవ్‌ పంజా విసరడంతో.. కోవిడ్‌ సేవలకే పరిమితం అయ్యింది… అయితే, క్రమంగా ఇప్పుడు కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి.. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా తగ్గిపోవడంతో.. రేపటి నుంచి మళ్లీ సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు వెల్లడించారు. కోవిడ్…
    • లైవ్‌:  తెలంగాణ కేబినెట్ కీల‌క భేటీ…
      #Top Story

      లైవ్‌: తెలంగాణ కేబినెట్ కీల‌క భేటీ…

    • లాల్‌దర్వాజ బోనాలు.. అమ్మవారికి ఏపీ ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు
      #ఆంధ్రప్రదేశ్

      లాల్‌దర్వాజ బోనాలు.. అమ్మవారికి ఏపీ ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు

      హైదరాబాద్‌లో ఘనంగా బోనాలు జరుగుతున్నాయి.. ఓల్డ్‌ సిటీ లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించారు గుంటూరు జిల్లా తాటికొండ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి… వైపీసీ ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికింది లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ… ఇక, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వమించిన ఎమ్మెల్యే శ్రీదేవి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో తాను డాక్టర్‌గా ప్రాక్టీస్ చేశానని గుర్తుచేసుకున్నారు.. నేను వైసీపీ ఎమ్మెల్యేను,…
    ←1…556557558559560…600→

తాజావార్తలు

  • End of Left Rule: దేశ రాజకీయాల్లో ఒక శకం ముగింపు.. కనుమరుగవనున్న ఎర్రజెండా?

  • Ashu Reddy: అంతా ఆయన ఇష్టపూర్వకంగా ఖర్చు చేసిందే.. హైకోర్టులో అషు రెడ్డి సంచలనం!

  • MI Captain Hardik: వరుస వైఫల్యాలతో సతమతం.. ముంబై ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్ పాండ్యా..

  • Tollywood : బీస్ట్ మోడ్‌లోకి స్టార్ బ్యూటీస్.. రియల్ స్టంట్స్ చేస్తోన్న హీరోయిన్స్

  • Iran War: ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions