Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Hyderabad

Hyderabad News

    • అప్పుడేమో హాట్.. ఇప్పుడేమో చీప్ !
      #ఆంధ్రప్రదేశ్

      అప్పుడేమో హాట్.. ఇప్పుడేమో చీప్ !

      అయితే అతివృష్టి… లేదంటే అనావృష్టి… ఇదీ టమాటా రైతుల పరిస్థితి. ఒక్కోసారి ఊహించనంత రేటు పలుకుతుంది. లేదంటే పాతాళానికి పడిపోతుంది. ప్రస్తుతం ఇదే జరగడంతో రైతు మళ్లీ దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. టమాటా పేరు చెబితే గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌. కరోనా తర్వాత ఈమధ్యే కాస్త రైతు కోలుకున్నాడు. లావాదేవీలు కూడా ఆశాజనకంగా సాగాయి. కానీ కొద్దికాలంలోనే రేటు మళ్లీ కిందికి పడిపోయింది. చిత్తూరు జిల్లాలో ఈసారి పంట దిగుబడి ఊహించని స్థాయిలో…
    • టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసు.. ఈడీ ప్ర‌త్యేక దృష్టి
      #తెలంగాణ

      టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసు.. ఈడీ ప్ర‌త్యేక దృష్టి

      సంచ‌ల‌నం సృష్టించిన టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో లోతుగా విచార‌ణ జ‌రిపేందుకు సిద్ధం అవుతోంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్.. గ‌తంలో ఎక్సైజ్‌శాఖ ఇచ్చిన వివ‌రాల‌పై అసంతృప్తితో ఉన్న ఈడీ అధికారులు.. తాజాగా, డ్ర‌గ్స్ కేసులో జ‌రిగిన ప‌రిణామాల‌పై కూడా ఫోక‌స్ పెడుతోంది.. ఎక్సైజ్ అధికారుల తీరుపై కోర్టులో ఫిర్యాదు చేయ‌నుంది.. అలాగే, డ్ర‌గ్స్ కేసులో ఎక్సైజ్ అధికారులను కూడా విచారించే యోచనలో ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ఉన్న‌ట్టుగా తెలుస్తోంది.. డ్రగ్స్ కేసులో ఉన్న టాలీవుడ్ స్టార్స్ కాల్ డేటాను పరిశీలించనున్న ఈడీ..…
    • యాదాద్రికి సీఎం కేసీఆర్
      #తెలంగాణ

      యాదాద్రికి సీఎం కేసీఆర్

      తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి పునఃనిర్మాణాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే.. ఇప్ప‌టికే ఎన్నో సంద‌ర్భాల్లో యాదాద్రి ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. ప‌లు కీల‌క మార్పులు, చేర్పులు సూచిస్తూ వ‌చ్చారు. అయితే, రేపు మ‌రోసారి యాద‌గిరి గుట్ట ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ముగింపు ద‌శ‌లో ఉన్న యాదాద్రి నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించ‌నున్న సీఎం.. ఆల‌య పునఃసంప్రోక్ష‌ణ కోసం నిర్వ‌హించ‌నున్న సుద‌ర్శ‌న‌యాగం, ఇత‌ర ఏర్పాట్ల‌పై సంబంధిత అధికారుల‌తో చ‌ర్చించ‌నున్నారు.. కాగా, మార్చి 22 నుంచి మార్చి 28 వ తేదీ…
    • తిరునామం, పట్టువస్త్రాలతో అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
      #తెలంగాణ

      తిరునామం, పట్టువస్త్రాలతో అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

      హైదరాబాద్ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో రామానుజ సహస్రాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల రామానుజ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా తిరునామం పెట్టుకుని పట్టువస్త్రాలను నరేంద్ర మోదీ కట్టుకున్నారు. సంప్రదాయ వస్త్రాలలో యాగశాలలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమతా మూర్తి విగ్రహం బరువు 1800 కిలోలు కాగా.. గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే కూర్చున్న భంగిమలో ఉన్న రెండో…
    • LIVE: 216 అడుగుల సమతా మూర్తి విగ్రహావిష్కరణలో ప్రధాని మోదీ
      #తెలంగాణ

      LIVE: 216 అడుగుల సమతా మూర్తి విగ్రహావిష్కరణలో ప్రధాని మోదీ

    • వాతావరణ మార్పులను తట్టుకునే కొత్త వంగడాలు సృష్టించాలి: ప్రధాని మోదీ
      #తెలంగాణ

      వాతావరణ మార్పులను తట్టుకునే కొత్త వంగడాలు సృష్టించాలి: ప్రధాని మోదీ

      హైదరాబాద్‌లో జరుగుతున్న ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల లోగోను, స్టాంప్‌ను మోదీ ఆవిష్కరించారు. అనంతరం పలు స్టాళ్లను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ… వసంత పంచమి రోజున స్వర్ణోత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. గత 50 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న ఇక్రిశాట్ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపాలని…
    • లైవ్‌: ప్ర‌ధాని మోడీ ఇక్రిశాట్ ప‌ర్య‌ట‌న‌…
      #తెలంగాణ

      లైవ్‌: ప్ర‌ధాని మోడీ ఇక్రిశాట్ ప‌ర్య‌ట‌న‌…

    • ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ టూర్‌.. ఏర్పాట్లు పూర్తి.. షెడ్యూల్ ఇదే..
      #తెలంగాణ

      ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ టూర్‌.. ఏర్పాట్లు పూర్తి.. షెడ్యూల్ ఇదే..

      భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇవాళ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.. హైద‌రాబాద్ శివారు ప్రాంతాల్లో ఆయ‌న ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది.. సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో పాల్గొన‌నున్న ఆయ‌న‌.. ఆ త‌ర్వాత రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న రామానుజచార్యుల సహస్రాబ్ది సమారోహంలో పాల్గొంటారు.. ఈ ప‌ర్య‌ట‌న కోసం మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ఇక్రిశాట్‌కు చేరుకోనున్న ప్ర‌ధాని మోడీ.. ఇక్రిసాట్ స్వర్ణోత్సవాలను ప్రారంభిస్తారు.. ఇక‌, ఇక్రిశాట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రంతో పాటు ర్యాపిడ్‌ జనరేషన్‌…
    • సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో డ్రోన్స్‌పై నిషేధం.. ఎందుకంటే..?
      #తెలంగాణ

      సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో డ్రోన్స్‌పై నిషేధం.. ఎందుకంటే..?

      సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్స్ పై నిషేధం విధిస్తున్న‌ట్టు పోలీస్ క‌మిష‌న‌ర్ తెలిపారు.. రామచంద్రపురం ఇక్రిశాట్, ముంచింతల్ చిన్న జీయర్ ఆశ్రమం వద్ద డ్రోన్స్ పై నిషేధం ఉంటుంద‌ని.. రేపు ఉదయం 6 గంటల నుండి ఈ నెల 15వ తేదీ వ‌ర‌కు నిషేధాజ్ఞ‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని ఉత్తర్వులు జారీ చేశారు.. రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, పర గ్లిడర్స్, మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్స్‌ పై నిషేధం విధించారు.. 15వ తేదీ వరకు వీవీఐపీల రాక సందర్భంగా…
    • వెరైటీ దోశ‌:  ఢిల్లీలో 10 అడుగులు… హైద‌రాబాద్‌లో 6 అడుగులు…
      #వైరల్ న్యూస్

      వెరైటీ దోశ‌: ఢిల్లీలో 10 అడుగులు… హైద‌రాబాద్‌లో 6 అడుగులు…

      దోశ‌ల్లో ఎన్నో ర‌కాలు ఉంటాయి. అందులో కొన్ని చాలా టేస్టీగా ఉంటే, మ‌రికొన్ని ప‌బ్లిసిటీతో ఆక‌ట్టుకుంటుంటాయి. అలాంటి వాటిల్లో ఢిల్లీలో 10 అడుగుల దోశ ఒక‌టి. అక్క‌డ ఈ దోశ‌కు మంచి డిమాండ్ కూడా ఉన్న‌ది. వీకెండ్స్‌లో ఫ్యామీలీలో ఈ దోశ‌ను తినేందుకు ఎక్కువ‌గా ఢిల్లీలోని రెస్టారెంట్ కు వెళ్తుంటారు. సింగిల్‌గా 10 అడుగుల దోశ‌ను తిన్న‌వారికి 71 వేల రూపాయ‌ల ప్రైజ్ మ‌నీగా ఇస్తామ‌ని ఇటీవ‌లే రెస్టారెంట్ యాజ‌మాన్యం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఢిల్లీలో…
    ←1…455456457458459…599→

తాజావార్తలు

  • EPFO: ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఈపీఎఫ్ఓ నుంచి కీలక అప్‌డేట్.. ఇక సులువుగా..

  • Assembly Elections Exit poll 2026: బెంగాల్‌లో మమత అడ్రస్ గల్లంతు.. కాషాయానిదే గెలుపు..

  • Ask YouTube: యూట్యూబ్ యూజర్లకు సర్‌ప్రైజ్.. సెర్చ్ బార్‌లో ఏఐ ఫీచర్ వచ్చేస్తోంది!

  • EPIC Teaser : ఆసక్తి పెంచేలా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్

  • Egg Pickle Recipe : నాలుకపై నర్తించే రుచి.. ఇంట్లోనే కోడిగుడ్డు పచ్చడి.. తయారీ విధానం ఇలా..!

ట్రెండింగ్‌

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions