Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Hyderabad

Hyderabad News

    • ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ టూర్‌.. ఏర్పాట్లు పూర్తి.. షెడ్యూల్ ఇదే..
      #తెలంగాణ

      ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ టూర్‌.. ఏర్పాట్లు పూర్తి.. షెడ్యూల్ ఇదే..

      భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇవాళ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.. హైద‌రాబాద్ శివారు ప్రాంతాల్లో ఆయ‌న ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది.. సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో పాల్గొన‌నున్న ఆయ‌న‌.. ఆ త‌ర్వాత రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న రామానుజచార్యుల సహస్రాబ్ది సమారోహంలో పాల్గొంటారు.. ఈ ప‌ర్య‌ట‌న కోసం మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ఇక్రిశాట్‌కు చేరుకోనున్న ప్ర‌ధాని మోడీ.. ఇక్రిసాట్ స్వర్ణోత్సవాలను ప్రారంభిస్తారు.. ఇక‌, ఇక్రిశాట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రంతో పాటు ర్యాపిడ్‌ జనరేషన్‌…
    • సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో డ్రోన్స్‌పై నిషేధం.. ఎందుకంటే..?
      #తెలంగాణ

      సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో డ్రోన్స్‌పై నిషేధం.. ఎందుకంటే..?

      సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్స్ పై నిషేధం విధిస్తున్న‌ట్టు పోలీస్ క‌మిష‌న‌ర్ తెలిపారు.. రామచంద్రపురం ఇక్రిశాట్, ముంచింతల్ చిన్న జీయర్ ఆశ్రమం వద్ద డ్రోన్స్ పై నిషేధం ఉంటుంద‌ని.. రేపు ఉదయం 6 గంటల నుండి ఈ నెల 15వ తేదీ వ‌ర‌కు నిషేధాజ్ఞ‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని ఉత్తర్వులు జారీ చేశారు.. రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, పర గ్లిడర్స్, మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్స్‌ పై నిషేధం విధించారు.. 15వ తేదీ వరకు వీవీఐపీల రాక సందర్భంగా…
    • వెరైటీ దోశ‌:  ఢిల్లీలో 10 అడుగులు… హైద‌రాబాద్‌లో 6 అడుగులు…
      #వైరల్ న్యూస్

      వెరైటీ దోశ‌: ఢిల్లీలో 10 అడుగులు… హైద‌రాబాద్‌లో 6 అడుగులు…

      దోశ‌ల్లో ఎన్నో ర‌కాలు ఉంటాయి. అందులో కొన్ని చాలా టేస్టీగా ఉంటే, మ‌రికొన్ని ప‌బ్లిసిటీతో ఆక‌ట్టుకుంటుంటాయి. అలాంటి వాటిల్లో ఢిల్లీలో 10 అడుగుల దోశ ఒక‌టి. అక్క‌డ ఈ దోశ‌కు మంచి డిమాండ్ కూడా ఉన్న‌ది. వీకెండ్స్‌లో ఫ్యామీలీలో ఈ దోశ‌ను తినేందుకు ఎక్కువ‌గా ఢిల్లీలోని రెస్టారెంట్ కు వెళ్తుంటారు. సింగిల్‌గా 10 అడుగుల దోశ‌ను తిన్న‌వారికి 71 వేల రూపాయ‌ల ప్రైజ్ మ‌నీగా ఇస్తామ‌ని ఇటీవ‌లే రెస్టారెంట్ యాజ‌మాన్యం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఢిల్లీలో…
    • క‌రోనా అప్‌డేట్‌.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా..
      #ఆంధ్రప్రదేశ్

      క‌రోనా అప్‌డేట్‌.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా..

      తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది.. అయితే, గ‌త బులెటిన్‌తో పోలిస్తే మాత్రం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గ‌గా.. తెలంగాణలో మాత్రం స్వ‌ల్పంగా పెరిగాయి.. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన కోవిడ్ బులెటిన్ ప్ర‌కారం.. గత 24 గంటల్లో 30,886 శాంపిల్స్ పరీక్షించగా 4,198 మందికి పాజిటివ్గా తేలింది.. మ‌రో ఐదుగురు మృతి చెందారు, ఇదే స‌మ‌యం 9,317 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్న‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది.. ప్రస్తుతం రాష్ట్రంలో…
    • ఒవైసీ కారుపై కాల్పులు.. హైద‌రాబాద్‌లో అలెర్ట్..
      #తెలంగాణ

      ఒవైసీ కారుపై కాల్పులు.. హైద‌రాబాద్‌లో అలెర్ట్..

      హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీపై కాల్పులు వ్య‌వ‌హారం సంచ‌ల‌నం సృష్టించింది.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న‌.. తిరిగి ఢిల్లీకి వెళ్తుండ‌గా.. దుండ‌గులు కాల్పులు జ‌రిపారు.. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఏమీ కాక‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. అయితే, దీనిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని కోరారు అస‌దుద్దీన్ ఒవైసీ.. ద‌ర్యాప్తు జ‌రిపించే బాధ్య‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఏ అన్నారు ఒవైసీ.. మ‌రోవైపు.. యూపీలో ఒవైసీ…
    • Live:సమతామూర్తి సన్నిధిలో సీఎం కేసీఆర్
      #Top Story

      Live:సమతామూర్తి సన్నిధిలో సీఎం కేసీఆర్

    • ప్ర‌ధాని హైద‌రాబాద్ టూర్‌పై సీఎస్ కీల‌క స‌మీక్ష‌…
      #తెలంగాణ

      ప్ర‌ధాని హైద‌రాబాద్ టూర్‌పై సీఎస్ కీల‌క స‌మీక్ష‌…

      ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్‌కు వ‌స్తున్న సంద‌ర్భంగా భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై సీఎస్ సోమేశ్ కుమార్ స‌మీక్ష‌ను నిర్వ‌హించారు. ప్ర‌ధాని టూర్ ఏర్పాట్ల‌లో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ టూర్‌ను స‌క్సెస్ చేయాల‌ని స‌మీక్ష‌లో అధికారుల‌ను ఆదేశించారు. భ‌ద్ర‌త‌కోసం అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను చేయాల‌ని, కోవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏర్పాట్లు జ‌ర‌గాల‌ని అన్నారు. టూర్‌లో పాల్గొనేవారి వ‌ద్ద ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఉండాల‌ని అన్నారు. ఈనెల 5 వ తేదీన ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్‌లో…
    • శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు.. రెండవ రోజు
      #ఆంధ్రప్రదేశ్

      శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు.. రెండవ రోజు

      శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు 2వ రోజుకి చేరుకున్నాయి. సేవకాలంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఉదయం 9గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహా క్రతువు ప్రారంభం. ముందుగా అగ్ని ఆవాహన కార్యక్రమం…శమి, రావి కర్రలతో అగ్ని మధనం.1035 కుండాలతో శ్రీ లక్ష్మీ నారాయణ యాగం. యాగ మహా క్రతువులో పాల్గొననున్న 5 వేల మంది ఋత్విక్కులు. ప్రవచన శాలలో వేద పండితులచే ప్రవచన పారాయణం వుంటుంది.
    • తెలంగాణ‌కు మొండి చేయి.. బీజేపీ ఎంపీలు విఫ‌లం..!
      #తెలంగాణ

      తెలంగాణ‌కు మొండి చేయి.. బీజేపీ ఎంపీలు విఫ‌లం..!

      కేంద్ర బ‌డ్జెట్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల‌.. గతేడాది లాగే ఈ సారి కూడా కేంద్రం బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపించింద‌ని ఫైర్ అయ్యారు.. ఇక‌, రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు తెలంగాణ‌కు నిధులు తీసుకురావడంలో విఫ‌లం అయ్యార‌ని ఆరోపించారు.. కేంద్ర బడ్జెట్ అంకెల గారడీ తప్ప అందులో ఏం లేద‌ని దుయ్య‌బ‌ట్టిన ఆమె.. ఈ బడ్జెట్లో కూడా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించలేదన్నారు.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావనే…
    • డ్ర‌గ్స్ కేసులో కీల‌క మ‌లుపు.. పోలీసుల అదుపులో టోనీ ప్రధాన అనుచరుడు..
      #తెలంగాణ

      డ్ర‌గ్స్ కేసులో కీల‌క మ‌లుపు.. పోలీసుల అదుపులో టోనీ ప్రధాన అనుచరుడు..

      డ్రగ్స్ కేసులో కీల‌క మ‌లుపు తిరిగింది.. ఇప్ప‌టికే కీల‌క విష‌యాలు బ‌హిర్గ‌తం అయ్యాయి.. స్టార్ బాయ్ ఎక్కడివాడు కోణంలో దర్యాప్తు సాగుతోంది.. హైదరాబాద్‌లో స్టార్ బాయ్ మకాం వేసినట్లు.. ముంబై, హైదరాబాద్‌లో వ్యాపారవేత్తలకు డ్రగ్స్ విక్ర‌యించిన‌ట్టు పోలీసులు గుర్తించారు.. స్టార్ బాయ్ నుంచే వ్యాపారవేత్తల కాంటాక్ట్‌లు టోనీ తీసుకున్న‌ట్టుగా తేల్చారు.. అండర్ గ్రౌండ్‌లో ఉండి స్టార్ బాయ్‌ దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న‌ట్టు కూడా గుర్తించారు.. 8 ఏళ్ల నుంచి డ్రగ్స్ విక్ర‌యిస్తున్న‌టుగా కూడా పోలీసులు వెలికి…
    ←1…452453454455456…596→

తాజావార్తలు

  • Iran-India: భారత్‌కు శుభ పరిణామం.. హార్ముజ్ నుంచి భారీగా కదిలిన భారత్ నౌకలు

  • Oil Price Hike: వంట నూనెలపై సైతం యుద్ధం ప్రభావం.. లీటర్ ప్యాకెట్‌పై 10 రూపాయలు పెంపు!

  • Hebba Patal : హెబ్బా.. ఆ వయ్యారాలు ఏంటబ్బా..

  • Supreme Court: పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

  • NTRNeel : ‘డ్రాగన్‌’ యాక్షన్ పీక్స్.. ఫ్యాన్స్ కు పూనకాలే

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions