తెలంగాణకు మొండి చేయి.. బీజేపీ ఎంపీలు విఫలం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర బడ్జెట్పై విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. గతేడాది లాగే ఈ సారి కూడా కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపించిందని ఫైర్ అయ్యారు.. ఇక, రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు తెలంగాణకు నిధులు తీసుకురావడంలో విఫలం అయ్యారని ఆరోపించారు.. కేంద్ర బడ్జెట్ అంకెల గారడీ తప్ప అందులో ఏం లేదని దుయ్యబట్టిన ఆమె.. ఈ బడ్జెట్లో కూడా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించలేదన్నారు.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావనే లేదన్న ఆమె.. తెలంగాణకు మొండి చేయి ఇచ్చి.. ఎన్నికలు జరుగబోయే రాష్ట్రాలకు మాత్రం బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారని మండిపడ్డారు..
Read Also: ఏపీలో 40 చోట్ల సీబీఐ సోదాలు
Also Read
- Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
- Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
ఇక, కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న పీఎం డిజిటల్ విద్య కోసం 200 ఛానెల్స్ ఏర్పాటు విషయాన్ని ప్రస్తావించిన ఆమె.. గత బడ్జెట్లో చెప్పిన 100 సైనిక్ స్కూల్స్, 750 ఏకలవ్య మోడల్ స్కూల్స్ లలో ఎన్ని ఏర్పాటు చేశారో..? చెప్పాలని.. వాటిలో ఎన్ని నడుస్తున్నాయో చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.. మరోవైపు, టాక్స్ స్లాబ్స్లో ఎటువంటి మార్పులు చేయకపోవడం మధ్యతరగతి వారిని తీవ్ర నిరాశకు గురిచేసిందన్న ఆమె… రైతులకు మద్దతు ధర అంశం ఊసెత్తనేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అరకొర నిధులు కేటాయిస్తూ నరేంద్ర మోడీ సర్కార్.. పేదల ప్రజల సొంతింటి కలకు కూడా తూట్లు పొడిచిందని ఆరోపించారు షర్మిల.
తాజావార్తలు
-
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
-
ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!