ఓ వైపు తుపాకీతో బెదిరిస్తున్నా.. ప్రాణాలు తెగించి తల్లీకూతుళ్లు దొంగలతో వీరోచితంగా పోరాడి వారికి ముచ్చెమటలు పట్టించిన సంగతి గుర్తుంది కదా?. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి రాగానే.. వారి పోరాటాన్ని నెటిజన్లు, ప్రజలు పెద్ద ఎత్తున జేజేలు కొట్టారు.
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇస్రోలో భారీగా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 71 కొలువులను భర్తీ చేయనున్నారు. వీటిని తాత్కాలిక ప్రాతిపదికన కింద రిక్రూట్ చేయనున్నారు.. మార్చి 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది.. మరి చివరి తేదీ, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పోస్టులకు అప్లై చేసుకొనే చేసుకొనేవాళ్లు ఏప్రిల్ 4 లోపు అప్లై చేసుకోవాలి..…
Women Employment: ఇటీవల కాలంలో మహిళ ఉపాధి ధోరణలు పెరుగుతున్నాయి. ప్రతీ రంగంలో వారి ప్రాతినిధ్యం కనిపిస్తోంది. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్లో వీరికి మంచి ఉపాధి లభిస్తోంది. ఇదిలా ఉంటే మహిళలకు ఉపాధి కల్పించే విషయంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే మహిళా శ్రామిక శక్తికి భాగ్యనగరం గమ్యస్థానంగా నిలుస్తోంది. పూణే, చెన్నై నగరాలు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
హెచ్ఎండీఏ కృష్ణకుమార్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణకుమార్, శివ బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కృష్ణ కుమారుని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
బీఆర్ఎస్ నాయకులు మాటలు నేతీ బీరకాయలో నేతీ చెందంలాగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత పది సంవత్సరాలలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన అనేక సందర్భాలలో కేవలం ఎన్నికల సంవత్సరంలో ఎకరానికి 10 వేల పరిహారం ప్రకటించి హడావిడి చేసి కేవలం 150 కోట్లు మాత్రమే విడుదల చేసారు
ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని తీసుకోమని ఆరోగ్య నిపుణులు అంటే జనాలు అసలు పట్టించుకోరు.. నోటికి రుచిగా, మంచి వాసనలు వచ్చే వాటి వైపే మొగ్గు చూపిస్తారు.. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ ను ఎక్కువగా ఇష్టపడతారు.. అలాంటి వాటికి సాస్లను ఎక్కువగా వాడుతారు.. జనాలు అందుకే జంక్ ఫుడ్స్ ను ఇష్టంగా లాగిస్తారు.. మొన్నీమధ్య గోబీ, వెజ్ మంచూరియాలను బ్యాన్ చేశారనే వార్తలు వినిపించాయి.. ఇప్పుడు సాస్ ల గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది..…
IT Raids in Hyderabad: హైదరాబాద్లో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. ప్రముఖ బ్రేక్ఫాస్ట్ ఫ్రాంచైజీ చట్నీస్ హోటల్స్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హోటళ్లతోపాటు వాటి యజమానుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.