ఉపాధి కోసం సౌదీ అరేబియాలో పని చేస్తున్న ఓ వ్యక్తి.. తన భార్య అక్రమ సంబంధానికి సంబంధించిన వీడియోలు బయటపడ్డాయి. దీంతో హుటాహుటిన అక్కడి నుంచి ఇండియాకు వచ్చాడు. ఈ తతంగాన్ని ప్రశ్నించేందుకు స్వదేశానికి వచ్చిన భర్తపై భార్య ప్రియుడితో కలిసి దాడి చేయించింది. ఈ ఘటన యూపీలోని బులంద్షహర్లోని కొత్వాలి దేహత్ ప్రాంతంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్య ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని.. ఈ క్రమంలో తన మొబైల్…
ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో ఓ కానిస్టేబుల్ ప్రభుత్వ రైఫిల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు ముందే భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మరణ వార్త తెలిసిన వెంటనే కొన్ని గంటల తర్వాత రైఫిల్తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు.
Punjab : పంజాబ్లోని అమృత్సర్లో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. గర్భిణి అయిన భార్యను మంచానికి కట్టేసి సజీవ దహనం చేశాడో దుర్మార్గుడు. షాకింగ్ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది.
ఏపీలో ఇటీవల భర్తలు, భార్యల హత్యలు కలకలం రేపుతున్నాయి. ప్రతి నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి వార్త వినాల్సి వస్తోంది. అయితే భార్యను చంపిన భర్త అని లేదా భర్తను చంపిన భార్య అని.. తాజాగా మరో ఘటన సంచలనంగా మారింది. ఓ భార్య తన భర్తను కడతేర్చింది.
ఢిల్లీలో సంచలనం సృష్టించిన జంట హత్య కేసు వెలుగులోకి వచ్చింది. తూర్పు ఢిల్లీలోని షకర్పూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్య, బావమరిదిని దారుణంగా హత్య చేశాడు. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉండగా.. పోలీసులు అతని కోసం జల్లెడపట్టి అరెస్ట్ చేశారు. కాగా.. హత్య ఘటనపై పోలీసులు విచారించగా.. వారిని హత్య చేయడానికి స్క్రూడ్రైవర్ను ఉపయోగించినట్లు నిందితుడు తెలిపాడు. దీంతో.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఉత్తర ప్రదేశ్ లోని ఘజియా బాద్ లో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించింది. తర్వాత ఏమీ ఎరుగనట్లు అనుమానం రాకుండా సదరు మహిళ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టింది. కాగా.. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. అసలు విషయాలను బయటకు రాబట్టారు.
గ్రేటర్ నోయిడాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. వరకట్న వేధింపులతో ఓ మహిళ ప్రాణాలను కోల్పోయింది. కట్నం కింద ఫార్చ్యునర్ కారుతో పాటు 21 లక్షల రూపాయల క్యాష్ ఇవ్వలేదన్న కారణంతో.. మహిళ భర్త, అతని కుటుంబసభ్యులు ఆమెను చిత్రహింసలకు గురి చంపేశారు.
ప్రస్తుత జనరేషన్ తరుణంలో వివాహాలు జరుగుతున్న అవి ఎక్కువ రోజులు నిలబడడం లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాహం జరిపించడానికి పెద్దలు అన్ని విధాల ఆలోచించి వారి వివాహం జరిపిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో పెద్దలు మాట్లాడి చేసే పెళ్లిళ్ల కన్నా ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువ అవ్వడం చూస్తున్నాం. ఇక మరోవైపు వాట్సాప్ ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పుడు నుండి వారి మూడ్ బట్టి వారి స్టేటస్ ను పెడుతున్నారు. పుట్టినరోజైన, ఆనందపు విషయమైనా, బాధాకరమైన విషయమైనా ఇలా…
సంసారం జీవితంలో చిన్నపాటి గొడవలు కలతలు మామూలే. కాకపోతే అవి శృతి మించితేనే చెప్పలేని బాధలు ఎదురవుతాయి. మనిషికి మానవత్వం చాలా అవసరం. అదే లేకుంటే జంతువుకి మనకి తేడా ఉండదు. కాకపోతే ప్రస్తుత ప్రపంచంలో మానవత్వాన్ని చూపేవారు చాలా తక్కువ అని చెప్పవచ్చు. మరికొందరైతే సొంత వారిని కూడా ప్రేమగా చూడకుండా కఠినంగా ప్రవర్తించే రోజులువి. ఇంట్లో వారిని చిన్న చిన్న విషయాలకి హింసించి అత్యంత ఘోరంగా ప్రవర్తించేవారు కూడా లేకపోలేదు. ఇక తాజాగా భార్య…