Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Husband

Husband News

    • సోషల్ మీడియా మోజులో పడి భార్య పట్టించుకోవట్లేదని..
      #Top Story

      సోషల్ మీడియా మోజులో పడి భార్య పట్టించుకోవట్లేదని..

      సోషల్‌ మీడియా మోజులో పడి భార్య తనను పట్టించుకోలేదని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఫతేనగర్‌కు చెందిన మౌనిక పదే పదే వీడియోలు పోస్ట్ చేస్తూ వస్తోంది. దాంతో వీడియోలు అప్‌లోడ్ చేయొద్దని భర్త పవన్ కోరాడు. అయినా పట్టించుకోకపోవడంతో.. భార్య ప్రవర్తనతో విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సనత్‌ నగర్‌లోని ఫతేనగర్‌కు చెందిన పవన్ కు మౌలాలికి చెందిన మౌనికతో 2015లో వివాహం జరిగింది. మొదట…
    • కొత్త చ‌ట్టంః అక్క‌డ మ‌హిళ ఎంత‌మందినైనా పెళ్లాడొచ్చ‌ట‌…
      #Top Story

      కొత్త చ‌ట్టంః అక్క‌డ మ‌హిళ ఎంత‌మందినైనా పెళ్లాడొచ్చ‌ట‌…

      ప్ర‌పంచంలో ఉదార‌వాద రాజ్యాంగం, చ‌ట్టాలు ఉన్న దేశాల్లో ద‌క్షిణాఫ్రికా ఒక‌టి. ఈ దేశంలో ఇప్ప‌టికే బ‌హుభార్య‌త్వం అమ‌లులో ఉన్నది.  ఇక్క‌డ ఒక వ్య‌క్తి ఎంత‌మంది మ‌హిళ‌ల‌నైనా వివాహం చేసుకోవ‌చ్చు.  దీంతో దేశంలో చాలామంది పురుషులు ఒక‌రి కంటే ఎక్క‌వ మంది భార్య‌ల‌ను వివాహం చేసుకున్నారు.  అయితే, ఈ దేశంలో మ‌రో చ‌ట్టాన్ని కూడా అమ‌లులోకి తీసుకొచ్చేందుకు ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తున్న‌ది.  ఒక మ‌హిళ ఎంత‌మంది పురుషుల‌నైనా వివాహం చేసుకునే విధంగా చ‌ట్టాన్ని తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు మొద‌లుపెట్టింది.  …
    • డెల్టాప్ల‌స్‌తో చ‌నిపోయింద‌ని న‌మ్మించి…ఇలా దొరికిపోయాడు…
      #Top Story

      డెల్టాప్ల‌స్‌తో చ‌నిపోయింద‌ని న‌మ్మించి…ఇలా దొరికిపోయాడు…

      తిరుప‌తిలో మ‌హిళ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హ‌త్య‌కేసులో భ‌ర్త శ్రీకాంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  భార్య భువ‌నేశ్వ‌రీ క‌రోనా ప్ల‌స్ వేరియంట్‌తో చికిత్స పొందుతూ చ‌నిపోయింద‌ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాడు.  అయితే, అనుమానం వ‌చ్చ‌ని భువ‌నేశ్వ‌రీ అక్క కూతురు శ్రీకాంత్ రెడ్డి నివ‌శించే అపార్ట్‌మెంట్‌కు సంబందించి సీసీటీవీ ఫుటేజ్‌ను ప‌రీశీలించింది.  సీసీటీవీ ఫుటేజ్‌లో గ‌గుర్పొడిచే దృశ్యాలు క‌నిపించాయి.  భార్య‌మృత‌దేహన్ని సూట్‌కేసులో ఉంచుకొని బ‌య‌ట‌కు వ‌స్తున్న దృశ్యాలు, అనంత‌రం ఖాళీ సూట్‌కేసుతో ఇంటికి వ‌చ్చిన దృశ్యాలు సీసీటీవీ ఫూటేజ్‌లో రికార్డ్…
    • ప్రియుడితో భార్య కలిసి ఉండగా.. భర్త ఏంచేశాడంటే?
      #తెలంగాణ

      ప్రియుడితో భార్య కలిసి ఉండగా.. భర్త ఏంచేశాడంటే?

      భార్య ప్రియుడితో కలిసి ఉండగా భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. భైంసా పట్టణంలోని ఏ.పి నగర్ కాలనీలో ప్రియుడితో కలిసి ఉండగా భర్తకు రెడ్ హ్యాండెడ్ గా భార్య దొరికింది. కాగా భార్య, ప్రియుడిని గదిలో ఉండగా బయటి నుండి తాళం వేసిన భర్త రాజు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే చాలా సేపు బయటకి రాకుండా లోపలే గడియ పెట్టుకుని పోలీసులకు చుక్కలు చూపించారు. ప్రస్తుతం ఆ…
    • భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య
      #ఆంధ్రప్రదేశ్

      భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య

      గుంటూరు జిల్లా రొంపిచర్లలో విషాదం చోటుచేసుకుంది. భార్య వేధింపులు తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు నా చావుకు భార్యే కారణం అని లేఖ రాసి ఇంట్లో భర్త ఉరేసుకున్నాడు. రొంపిచర్లకు చెందిన ఏలికా రామకృష్ణారావు(32)కు ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన యువతితో వివాహమయ్యింది. తరచూ దంపతుల మధ్య గొడవలు జరగడంతో భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో ఈపూరు స్టేషన్ లో భర్త, అతని బంధువులమీద కేసు పెట్టింది. ఈ క్రమంలో…
    • భార్యకు కరోనా..బాత్ రూంలో వదిలేసి భర్త దారుణం
      #తెలంగాణ

      భార్యకు కరోనా..బాత్ రూంలో వదిలేసి భర్త దారుణం

      కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే చాలా మంది కరోనాకు బలి అయ్యారు. అయితే ఈ కరోనా వైరస్ భార్య, భర్తల బంధాన్నే మంట కలుపుతోంది. అవును.. కరోనా వస్తే.. భార్యనే వేలేశాడు ఓ భర్త. ఈ ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. కరోనా సోకిన భార్యను బాత్ రూమ్ లో ఉంచాడు. ఇంట్లోని మరుగు దొడ్డిని కూడా వాడకూడదని హెచ్చరించాడు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లాలోని గోపాలవాడలో మేడి నర్సమ్మ,పెద్దయ్య అనే కుటుంబం…
    • భార్య బాత్రూం వీడియో వైరల్.. మనస్తాపంతో భర్త మృతి!
      #ఆంధ్రప్రదేశ్

      భార్య బాత్రూం వీడియో వైరల్.. మనస్తాపంతో భర్త మృతి!

      కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసారన్న మనస్తాపంతో భర్త గుండెపోటుతో మరణించాడు. మృతుడు దాసరి రమేష్(36) బాపులపాడు మండలం ఏ. సీతారామపురానికి చెందినవాడు. కాగా రెండ్రోజుల క్రితం రమేష్ భార్య హనుమాన్ జంక్షన్ సీఐ రమణకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. నిందితుడిపై కేసు నమోదు చేశామన్న వీరవల్లి పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకోకపోవడం వల్లనే రమేష్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఆందోళన చేశారు. రోడ్డుపై నిరసనను పోలీసులు…
    • షూటింగ్ లో ప్రియాంక చోప్రా భర్త నిక్ కు గాయాలు
      #Top Story

      షూటింగ్ లో ప్రియాంక చోప్రా భర్త నిక్ కు గాయాలు

      ప్రియాంక్ చోప్రా భర్త నిక్ జోన్స్ టెలివిజన్ షూటింగ్ లో గాయపడ్డాడు. శనివారం ఈ సంఘటన జరిగింది. వెంటనే అంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళారు. అయితే గాయం చిన్నదే కావటంతో ఆదివారం నిక్ మళ్ళీ తన సింగింగ్ షో ‘ద వాయిస్’ షూటింగ్ లో పాల్గొన్నాడు. కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో తీవ్రంగా ఉండటంతో ప్రియాంక, నిక్ సహాయం కోసం నిధిని కలెక్ట్ చేస్తున్నారు.
    • డబ్బుల కొసం కన్న బిడ్డలనే అమ్మకానికి…
      #Uncategorized

      డబ్బుల కొసం కన్న బిడ్డలనే అమ్మకానికి…

      రాజేంద్రనగర్  దారుణం. డబ్బుల కొసం కన్న బిడ్డలనే అమ్మకానికి పెడుతున్నారు కసాయి తల్లిదండ్రులు. ఎకంగా తన రెండు నెలల చిన్నారిని డబ్బుల కోసం విక్రయించాడు తండ్రి సయ్యద్ హైదర్. తల్లి‌ నమాజ్ కు‌‌ వెళ్లడంతో‌ బిడ్డతో పరారయ్యాడు  సయ్యద్ హైదర్. నమాజ్ ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లి షహానా బేగం… ఇంట్లో పసికందు కనిపించక పోవడంత చుట్టూ పక్కల వెతికింది తల్లి. అయిన కుమారుడు ఎక్కడ కనిపించక పోవడంతో భర్త పై అనుమానం వచ్చి రాజేంద్రనగర్ పోలీసులను…
    ←1…323334

తాజావార్తలు

  • Chiranjeevi: విజయ్‌ విజయంపై స్పందించిన చిరంజీవి

  • PM Modi Reaction: దీదీ కోటలో మోడీ సునామీ.. బెంగాల్ గడ్డపై ఎగిరిన కాషాయ జెండా! ప్రధాని మోదీ ఫస్ట్ రియాక్షన్ ఇదే..

  • Ranabaali : లక్షకు పైగా రీల్స్ తో ట్రెండ్ అవుతున్న “రణబాలి” ‘ఏందయ్య సామీ..’ సాంగ్/

  • Vijay – Trisha: అసలు విజయ్ – త్రిషల మధ్య ఏముంది?

  • Duvvada Madhuri : త్రిష కోరికతో పాటు నా కోరిక కూడా నెరవేరింది

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions