Man electrocutes wife to death, buries body in room: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకున్న మహిళను భర్తే దారుణంగా హత్య చేశాడు. లఖీంపూర్ లోని గోలా గోకరన్ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తి తన భార్యను విద్యుత్ షాక్ కు గురిచేసి చంపేశాడు. చిన్న గొడవ చిలికిచిలికి భార్య మరణానికి దారి తీసింది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే..ఈ నేరాన్ని దాచేందుకు ప్రయత్నించినా నిందితుడి కన్నతల్లే పోలీసులకు హత్య గురించి…
వివాహేతర సంబంధాల కారణంగా ఎన్ని కాపురాలు కూలిపోయాయో అందరికీ తెలుసు. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు. రెండు నిమిషాల మోజు కోసం అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. తమ పచ్చని సంసారాల్ని తామే నిప్పు పెట్టేసుకుంటున్నారు.
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బంగ్లాదేశ్ నటి దారుణ హత్యకు గురైంది. ఆ హత్య ఆమె భర్తే చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బంగ్లాదేశ్ నటి రైమా ఇస్లాం షిము గత వారం రోజుల నుంచి కనిపించడం లేదు. దీంతో ఆమె భర్త షఖావత్ అలీ నోబెల్ రెండు రోజుల క్రితం పోలీసులకు తన భార్య మిస్ అయినట్లు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన…
శృంగారానికి వయస్సుతో సంబంధం లేదు.. ఏ వయస్సులో వారికైనా కోరికలు ఉండడం సహజమే. 80 ఏళ్ళ వయస్సులోను ఆరోగ్యకరమైన శృంగారంలో పాల్గొని సంతృప్తిపొందేవారు చాలామంది ఉన్నారు. తాజాగా ఒక 80 ఏళ్ల వ్యక్తి కూడా తన భార్యతో శృంగారంలో పాల్గొనాలని ఆశపడ్డాడు. అదే విషయాన్ని భార్యకు చెప్పాడు. ఆమె సరే అనడంతో తన సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి వయాగ్రా టాబ్లెట్స్ వేసుకొని బెడ్ రూమ్ లో భార్య కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో భార్య వచ్చి తనకు శృంగారం వద్దని,…
ఉత్తరప్రదేశ్ లో ఇటీవల సంచలనంగా మారిన కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. హోటల్ రూమ్ లో మహిళ దారుణ హత్యకు గురైంది. తల, మొండెం వేరుచేసి నగ్నంగా మహిళ మృతదేహం పోలీసులకు దొరికింది. ఈ ఘటన గతనెలలో స్థానికంగా సంచలనం రేపింది. అంత దారుణంగా ఆమెను ఎవరు చంపారు.. అని పోలీసులు విచారించగా చివరికి ఆమె భర్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న అతడిని ఎట్టకేలకు గుర్తించి అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..…
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఒక భర్త తన భార్యను అతిదారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధురానగర్ లోని ఒక ఇంట్లో డాలీ(45) అనే వ్యక్తి భార్య స్మృతి(35)తో కలిసి ఉంటున్నాడు. కాగా భార్యాభర్తల మధ్య కొద్దిరోజులుగా గొడవ జరుగుతుంది.. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం బయటికి వెళ్లిన డాలీ ఇంటికి రాలేదు.. భార్య కూడా బయటికి రావడంలేదు.. దీంతో స్థానికులు వారి ఇంటి వద్దకు వెళ్లగా…
అనంతపురంలో దారుణం చోటుచేసుకొంది. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోందని భర్త మెనూ రోకలి బండతో తలపై మోది హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే.. కదిరి మండల పరిధిలోని పట్నం గ్రామంలో శివశంకర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి కొన్నేళ్ల క్రితం గుడిపల్లి గ్రామానికి చెందిన గోపాలప్ప కుమార్తె హేమలతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొన్ని నెలల క్రితం నుంచి భార్య హేమలత, రామాంజనేయులు…