Himachal Pradesh : సిమ్లాలోని సంజౌలీలో మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా గురువారం హిందూ సంస్థలు నిరసన తెలిపాయి. మసీదులో జరుగుతున్న అక్రమ నిర్మాణం 2007 నుండి వివాదాస్పదంగా ఉంది.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మసీదు నిర్మాణం వివాదాస్పదమవుతోంది. మసీదును అక్రమంగా నిర్మిస్తు్న్నారని సిమ్లాలో స్థానిక ప్రజలు, హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఈ రోజు భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని సంజౌలిలోని మార్కెట్ పక్కనే నిర్మిస్తున్న మసీదు చట్టవిరుద్ధంగా ఉందని, అక్రమ నిర్మాణమని పేర్కొంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు.
హిమాచల్లోని మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రైతుల ఉద్యమం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటన తర్వాత.. ప్రతిపక్షాలు బీజేపీని తీవ్రంగా లక్ష్యంగా చేసుకుని కంగనాపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి.
హిమాచల్ ప్రదేశ్లోని మండి ఎంపీగా ఎన్నికైన తర్వాత కంగనా రనౌత్ రాజకీయాల్లో యాక్టివ్గా మారింది. ఆమె తదుపరి చిత్రం 'ఎమర్జెన్సీ'లో కనిపించనుంది. ఇది సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది.
దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్షసూచన చేసింది. రాబోయే రోజుల్లో కేరళ, లక్షద్వీప్, తమిళనాడు, కర్ణాటక, ఏపీలోని రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే హిమాచల్ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఓ వివాహ వేడుకకు అని బయల్దేరిన ఒకే కుటుంబానికి చెందిన 12 మంది సభ్యుల్లో 11 మంది మృతి చెందారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. భటోలి గ్రామానికి చెందిన వీరంతా ఓ వివాహ శుభకార్యానికి అని బయల్దేరారు. అయితే.. మార్గమధ్యలో జెజో ప్రాంతంలో వాగులో పడి ఇన్నోవా కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న 12 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 11 మంది చనిపోగా.. ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో…
Scrub Typhus: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ విజృంభిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఆ రాష్ట్రంలో తొలి మరణం సంభవించినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు.
Himachalpradesh : హిమాచల్ ప్రదేశ్లోని మూడు జిల్లాల్లో మేఘాలు విధ్వంసం సృష్టించాయి. చాలా భవనాలు దెబ్బతిన్నాయి. చాలా మంది గల్లంతైనట్లు సమాచారం. వీరి ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.