Kangana Ranaut: ‘పార్టీ విధానపరమైన అంశాలపై మాట్లాడేందుకు అనుమతి లేదు’.. కంగనా పై బీజేపీ ఫైర్
- బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు
- తీవ్రంగా మండిపడ్డ విపక్షాలు
- తాజాగా ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన బీజేపీ
- విధానపరమైన అంశాలపై మాట్లాడేందుకు అనుమతి లేదని స్పష్టం
- ఈ వ్యాఖ్యలు తన వ్యక్తి గతమన్న బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్లోని మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రైతుల ఉద్యమం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటన తర్వాత.. ప్రతిపక్షాలు బీజేపీని తీవ్రంగా లక్ష్యంగా చేసుకుని కంగనాపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. పెరుగుతున్న వివాదాల మధ్య కంగనా చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. భవిష్యత్తులో అలాంటి ప్రకటన చేయకూడదని కంగనాను హెచ్చరించింది.
READ MORE: Ongole: అమ్మతనానికి కలంకం.. పది వేలకు శిశువును అమ్మకానికి పెట్టిన తల్లి
Also Read
- Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
వాస్తవానికి.. బీజేపీ అగ్రనాయకత్వం బలంగా లేకుంటే.. పంజాబ్ రైతుల ఉద్యమం వల్ల భారత్ మరో బంగ్లాదేశ్గా మారేదని కంగనా రనౌత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కంగనా రనౌత్ చేసిన ఈ ప్రకటనపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఎన్ఎస్ఏ కింద కంగనాపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అదే సమయంలో.. కంగనా ప్రకటనకు బీజేపీ దూరంగా ఉంది. ఇది ఆమె వ్యక్తిగత ప్రకటన అని, పార్టీకి దీనితో సంబంధం లేదని బీజేపీ పేర్కొంది.
READ MORE:Crime: ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత.. ప్రేమికుడిని ముక్కలుగా నరికి హత్య!
కంగనా వివాదాస్పద ప్రకటనపై బీజేపీ సెంట్రల్ మీడియా విభాగం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రైతు ఉద్యమ సందర్భంలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇచ్చిన ప్రకటన పార్టీ అభిప్రాయం కాదన పేర్కొంది. కంగనా రనౌత్ ప్రకటనతో భారతీయ జనతా పార్టీ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది. కంగనా రనౌత్కు అలాంటి ప్రకటనలు చేయడానికి అనుమతి, అధికారం లేదు అని ప్రకటనలో తెలిపింది.
READ MORE: Fire Accident: బాపట్ల జిల్లా కర్లపాలెంలో అగ్నిప్రమాదం.. పేదల గుడిసెలు దగ్ధం
రైతుల ఉద్యమంపై కంగనా రనౌత్ ఏమన్నారు?
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మన అగ్రనాయకత్వం బలహీనంగా ఉంటే భారత్లో బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి వచ్చి ఉండేది. రైతుల ఉద్యమ సమయంలో ఏం జరిగిందో అందరూ చూశారు. ప్రదర్శనల పేరుతో హింసకు పాల్పడ్డారు.” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!