Kangana Ranaut: ‘పార్టీ విధానపరమైన అంశాలపై మాట్లాడేందుకు అనుమతి లేదు’.. కంగనా పై బీజేపీ ఫైర్
- బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు
- తీవ్రంగా మండిపడ్డ విపక్షాలు
- తాజాగా ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన బీజేపీ
- విధానపరమైన అంశాలపై మాట్లాడేందుకు అనుమతి లేదని స్పష్టం
- ఈ వ్యాఖ్యలు తన వ్యక్తి గతమన్న బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్లోని మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రైతుల ఉద్యమం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటన తర్వాత.. ప్రతిపక్షాలు బీజేపీని తీవ్రంగా లక్ష్యంగా చేసుకుని కంగనాపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. పెరుగుతున్న వివాదాల మధ్య కంగనా చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. భవిష్యత్తులో అలాంటి ప్రకటన చేయకూడదని కంగనాను హెచ్చరించింది.
READ MORE: Ongole: అమ్మతనానికి కలంకం.. పది వేలకు శిశువును అమ్మకానికి పెట్టిన తల్లి
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
వాస్తవానికి.. బీజేపీ అగ్రనాయకత్వం బలంగా లేకుంటే.. పంజాబ్ రైతుల ఉద్యమం వల్ల భారత్ మరో బంగ్లాదేశ్గా మారేదని కంగనా రనౌత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కంగనా రనౌత్ చేసిన ఈ ప్రకటనపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఎన్ఎస్ఏ కింద కంగనాపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అదే సమయంలో.. కంగనా ప్రకటనకు బీజేపీ దూరంగా ఉంది. ఇది ఆమె వ్యక్తిగత ప్రకటన అని, పార్టీకి దీనితో సంబంధం లేదని బీజేపీ పేర్కొంది.
READ MORE:Crime: ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత.. ప్రేమికుడిని ముక్కలుగా నరికి హత్య!
కంగనా వివాదాస్పద ప్రకటనపై బీజేపీ సెంట్రల్ మీడియా విభాగం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రైతు ఉద్యమ సందర్భంలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇచ్చిన ప్రకటన పార్టీ అభిప్రాయం కాదన పేర్కొంది. కంగనా రనౌత్ ప్రకటనతో భారతీయ జనతా పార్టీ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది. కంగనా రనౌత్కు అలాంటి ప్రకటనలు చేయడానికి అనుమతి, అధికారం లేదు అని ప్రకటనలో తెలిపింది.
READ MORE: Fire Accident: బాపట్ల జిల్లా కర్లపాలెంలో అగ్నిప్రమాదం.. పేదల గుడిసెలు దగ్ధం
రైతుల ఉద్యమంపై కంగనా రనౌత్ ఏమన్నారు?
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మన అగ్రనాయకత్వం బలహీనంగా ఉంటే భారత్లో బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి వచ్చి ఉండేది. రైతుల ఉద్యమ సమయంలో ఏం జరిగిందో అందరూ చూశారు. ప్రదర్శనల పేరుతో హింసకు పాల్పడ్డారు.” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Krrish 4 : ‘క్రిష్ 4’ ఆలస్యానికి కారణం అదే?
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!