క్యాబేజి లో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి.. నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల డైట్ లో వాడుతున్నారు.. చాలా మంది క్యాబేజీ వాసన వస్తుందని తినటానికి అస్సలు ఇష్టపడరు కానీ క్యాబేజీ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.. అయితే క్యాబేజిని నీటిలో వేసి ఉడికించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు.. ఇలా తీసుకోవడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఎప్పుడు తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. క్యాబేజీలో పాలీఫెనాల్స్ వంటి…
పొద్దున్నే లేవగానే కొంతమందికి తినే అలవాటు ఉంటుంది.. అందులో స్వీట్స్ కోసం పళ్ళు కూడా కడగకుండా మరీ తింటారు.. ఇలా తినడం వల్ల ప్రాణాలకు రిస్క్ అని, అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఉదయాన్నే కేక్ లు, బిస్కెట్లు తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అసలు ఉదయాన్నే పరిగడుపున స్వీట్లను తింటే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం……
మన కోపమే మనకు పెద్ద శత్రువు.. మన కోపంలో ఏం చేస్తామో మనకు తెలియదు.. అందుకే అంటారు పెద్దలు తన కోపమే తనకు శత్రువు అని..మనం కోపం రాగానే వెంటనే అవతలి వ్యక్తి మీద మన కోపాన్ని మాటల ద్వారా వ్యక్తపరుస్తాము. అప్పుడు మనం మాట్లాడే మాటలు అవతలి వ్యక్తికి బాధను కలిగిస్తాయి. కాబట్టి మనం కోపంగా ఉన్నప్పుడు ఏమి మాట్లాడకుండా కాసేపు ఉండాలి తరువాత మాట్లాడాలి. అప్పుడు మనం ఆలోచించి మాట్లాడతాము.. అయితే కోపాన్ని ఏం…
రాత్రుళ్ళు త్వరగా పడుకోకపోవడంతో చాలా మంది పొద్దున్నే లేవడానికి ఇష్ట పడరు.. దాంతో టైం లేక చాలామంది టిఫిన్ చెయ్యకుండా మానేస్తారు అలా చెయ్యడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. ఉదయం ఖాళీ కడుపుతో ఉంటే ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఉదయం అల్పాహారం తీసుకోనప్పుడు శక్తి కోసం పగటిపూట ఎక్కువ కొవ్వు, చక్కెర పదార్థాలను తినాలనే కోరిక పెరిగే అవకాశం ఉంది. ఇది బరువు పెరగడానికి కూడా కారణం…
చలికాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు రావడం కామన్.. చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి.. మనం తీసుకొనే ఆహారంలో ఎక్కువగా గింజలు, డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ఈ సమయంలో మీరు వేడి ఆహారాలకు మారాలి. అందువల్ల, శీతాకాలంలో వేరుశెనగ తినడం వల్ల మన ఆకలిని తీర్చవచ్చు మరియు పోషకాహారాన్ని పెంచుతుంది. ఈ చలికాలంలో పల్లీలను ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు.. వీటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. చలికాలంలో మనం…
చలికాలం వచ్చిందంటే చాలు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. అప్పుడే మనం అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.. ఇక ఆహారం మాత్రమే కాదు.. ఆరోగ్యమైన స్మూతిలను కూడా చేసుకొని తాగవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి స్మూతిలను తాగితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. పండ్లు, కూరగాయలు, పెరుగు, పాలతో స్మూతీలను సులభంగా తయారు చేయవచ్చు. చాలామంది ఓట్ మీల్ స్మూతీస్ కూడా తాగుతారు. ఇది కడుపుని కూడా నింపుతుంది.. ఇలా…
మగవాళ్లు ఏడవడం తక్కువ.. వాళ్లు కఠినంగా ఉంటారు అని అనుకోవడం పొరపాటే.. సాధారణంగా వాళ్లు ఏడ్పు తక్కువ.. బాగా బాధవస్తే తప్ప ఎప్పుడు ఏడవరు.. ఏడిస్తే ఏమౌతుందో చాలా మందికి తెలియదు.. అసలు మగవాళ్ళు ఎందుకు ఏడవరు? ఏడిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. సాదారణంగా మగవాళ్లంటే ఎప్పుడూ గంభీరంగా ఉండాలని చాలా మంది అభిప్రాయం. కానీ మగవారు ఏడుపు, భయం, బాధ వంటి ఎమోషన్స్ ను అణిచివేయడం వల్ల వారిలో కోపం, అసహనం స్థాయిలు పెరుగుతాయని.…
ఈరోజుల్లో మారిన ఆహారపు అలవాట్లు.. వాతావరణంలో మార్పుల వల్ల కొత్త కొత్త అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. అందులో దీర్ఘ కాలిక వ్యాధులు బీపి షుగర్ లు ఎక్కువ.. ఇవి ఒక్కసారి వస్తే పోవడం చాలా కష్టం.. చాలా మంది ఇప్పుడు అధిక రక్త పోటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. బీపీ వల్ల ఎక్కువగా గుండెకు ఇబ్బంది అవుతుంది. ఈ బీపీ సమస్యను ట్యాబ్లెట్స్ తో కాకుండా నేచురల్ గా కరివేపాకుతో కూడా అదుపు చేయవచ్చు.. ఎలానో…
నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా ప్రజలు ఊబకాయులుగా మారుతున్నారు. తరచుగా సరైన సమయంలో తినడం, అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చేయకపోవడం వంటివి ఊబకాయానికి ప్రధాన కారణాలు.
బోండాలు, బజ్జీలు, పూరీలు వేసుకోవాలంటే ఖచ్చితంగా నూనె ఉండాలి.. వాటికి మంచి రుచి రావాలంటే నూనెలో కాల్చాల్సిందే.. మనం ఇంట్లో ఎప్పుడో ఒక్కసారి చేసుకుంటేనే నూనెను ఎలాగో వాడేస్తాం.. అదే బయట జంక్ ఫుడ్ చేసేవాళ్లు అయితే చెప్పనక్కర్లేదు రోజూ అదే పనిమీద ఉంటారు.. ముఖ్యంగా కబాబ్, ఫిష్ ఫ్రై లాంటి వంటకాలకు ఎక్కువగా ఉపయోగించిన నూనెను మళ్లీ ఉపయోగిస్తూ ఉంటారు. కేవలం బయట మాత్రమే కాకుండా ఇంట్లో కూడా ఉపయోగించిన నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగిస్తూ…