Health Tips : చక్కెరను ఎక్కువగా తింటే క్యాన్సర్ వస్తుందా?
స్వీట్స్.. ఈ పేరు వినగానే చాలా మందికి కళ్ల ముందే కనిపిస్తాయి.. వీటిని ఇష్టపడని వాళ్ళు ఉండరు.. ఎందుకంటే ప్రతి ఒక్క స్వీట్ లో పంచదార లేకుండా అసలు ఉండవు.. అయితే పంచదారను ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. షుగర్ పేషెంట్లు మాత్రం అస్సలు వీటి జోలికి వెళ్ళకూడదు అని అంటున్నారు. మధుమేహం మాత్రమే కాదు అనేక విధమైన రోగాలు వస్తాయని చెబుతున్నారు.. ఇప్పుడు దానికన్నా ప్రమాదమైన వ్యాధులు వస్తాయని తాజా సర్వేలో వెల్లడైంది.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మాములుగా టీ, కాఫీ, స్వీట్లు ఇలా మనం నిత్యజీవితంలో చక్కెరను వాడుతూ ఉంటాం. చాలామంది షుగర్ ఎక్కువ వేసుకుని మరీ టీ, కాఫీలు తాగుతుంటారు. ఇక కొందరు ఏకంగా స్వీట్లు ఎక్కువగా తింటుంటారు. కేకులు, చాక్లెట్లు, ఐస్క్రీంలరూపంలో ఒంట్లోకి అదనపు చక్కెర చేరిపోతుంది. చక్కెర తో చేసిన వాటిని అతిగా తీసుకోవడం వల్ల అధిక బరువును పెరిగే అవకాశం ఉంటుంది. ఆ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు.. చక్కెరను మితి మీరి తీసుకుంటే క్యాన్సర్ కూడా వస్తుందని బెల్జియం నిపుణులు తాజా పరిశోధనలో వెల్లడించారు..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
చక్కెరను ఎక్కువగా వాటితే శరీరంలో క్యాన్సర్ గడ్డలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అతిగా చక్కెర వాడినవారిపై తొమ్మిదేళ్ల సుదీర్ఘ అధ్యయనం చేశారు. అధ్యయనాల ప్రకారం ఈ అభిప్రాయానికి వచ్చినట్లు వారు వెల్లడించారు. తినుబండారాలు, మిఠాయిలు, ఇతరత్రా ఆహార పదార్థాల ద్వారా శరీరంలోకి చేరిన తర్వాత చక్కెర పులిసిపోతుంది. చక్కెరను తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలు శక్తిని పొందుతాయని పరిశోధనల్లో గుర్తించారు. అయితే క్యాన్సరేతర కణాలపై పులిసిపోయిన చక్కెర ప్రభావం ఉండదని వారు ధృవీకరించారు.. అందండి సంగతి.. తియ్యగా ఉండే చక్కెర వల్ల ఎన్ని ప్రమాదాలు వస్తాయి.. ఇప్పటినుంచి కాస్త దూరంగా ఉండండి.. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి…
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో