వ్యాపారం ప్రారంభించాలంటే ఎంతో కొంత డబ్బు కావాలి. పెట్టుబడి పెట్టలేక చాలా మంది తమ వ్యాపార ఆలోచనలను ఆచరణలో పెట్టలేకపోతుంటారు. అప్పులు చేస్తే వడ్డీల భారం ఎక్కువైపోతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో సులభంగా డబ్బులు వచ్చే మార్గం ఉంటే బావుండూ అని ఆలోచిస్తుంటారు. మీలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం అందించే క్రేజీ స్కీమ్ అందుబాటులో ఉంది. ఎలాంటి హామీ లేకుండానే రూ. 90 వేల బిజినెస్ లోన్ అందుకోవచ్చు. ఇంతకీ ఆ పథకం ఏంటంటే? ప్రధానమంత్రి స్వానిధి యోజన…
మళ్లీ ఆకస్మిక తనిఖీలు తప్పవని సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చే నెల 12 నుంచే ఆకస్మిక తనిఖీలు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై సీఎం సమీక్షించారు. ప్రజా సేవ పధకాల అమలు, సంక్షేమ పథకాల పూర్తిస్థాయి సంతృప్తి ఇంకా కనిపించాలన్నారు. ఆర్టీసీ సేవల్లో ఇంకా మార్పులు రావాలని, నాణ్యత పెరగాలన్నారు సీఎం చంద్రబాబు సూచించారు. దీపం పథకంలో ఇచ్చే మూడు సిలండర్ల సబ్సిడీ ఒకేసారి జమ చేస్తామన్నారు. ప్రభుత్వ సేవల్లో డేటా కీలకం అని సీఎం…
డబ్బులను పొదుపు చెయ్యాలని చాలా మంది అనుకుంటారు.. అయితే అందుకోసం ఏదైనా స్కీమ్ లలో ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటారు.రిస్క్ లేకుండా రాబడి పొందాలంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఎంచుకోవాలి. అదే రిస్క్ ఉన్న పర్లేదు అనుకుంటే.. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో డబ్బులు దాచుకోవచ్చు. ఇలా మీరు మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.. రిస్క్ తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు..అందువల్ల మనం ఇప్పుడు రిస్క్ లేకుండా అదిరే బెనిఫిట్ కల్పించే ఒక స్కీమ్ గురించి…
ఈ మధ్య చాలా ప్రముఖ కంపెనీలలో లేఆఫ్ కొనసాగుతుంది.. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నారు.. ఇప్పటికే ఎంతో మంది ఉద్యోగులు ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. దాంతో చాలా మంది ఉద్యోగం పోతుందనే టెన్షన్ లో ఉన్నారు.. ఎప్పుడు తమ ఉద్యోగం పోతుందా అన్న భయం మొదలైంది. కేవలం జీతంపై బతికేవారికి ఒక్కసారిగా ఉద్యోగం పోతే కష్టాలు తప్పవు. సేవింగ్స్ ఉన్నవారికి ఇబ్బంది లేదు కానీ, ఎలాంటి సేవింగ్స్ లేనివాళ్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి వారికి జాబ్ లాస్…
వాట్సాప్ ఇప్పుడు అందరికీ చేరువ అయింది. వాట్సాప్ ద్వారా సమాచారం వేగంగా అవతలి వ్యక్తులకు చేరుతోంది. ప్రభుత్వ అధికారులు కూడా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజలకు చేరువ అవుతున్న సందర్భం ఇది. ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్తో ఓ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంపై ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చిన్న వాసుదేవ రెడ్డి సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏపీ ప్రభుత్వంతో కలిసి వాట్సాప్…
ఏపీలో పెరిగిపోతున్న అప్పులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు. దేశంలో అవినీతి ఎక్కువగా పెరిగి పోయింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సైనికులు ఆయుధాల్లో కూడా అవినీతి చేశారు. అలాంటి సమయంలో 105 ఎంపీల చేత రాజీనామలు చేయించి కాంగ్రెస్ కి తెలుగు వాళ్ల సత్తా ఏంటో చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. జైల్లో ఉన్న నేరస్థుడ్ని ముఖ్యమంత్రిని చేశారు. రూ.43 వేల కోట్లను మింగిన వ్యక్తికి అధికారం అప్పజెప్పారు. భావి తరాలపైన కూడా…
ఎంతమంది పాలకులు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఆదివాసీల తలరాతలు మాత్రం మారడం లేదు. రోడ్డు, రవాణా సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో పచ్చి బాలింత పది కిలో మీటర్లు పసిబిడ్డతో నడిచి ఇంటికి చేరుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కొమురం భీం జిల్లాలో మారుమూల గ్రామాలకు రోడ్ల కష్టాలు తీరడం లేదు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గోవెన నాయకపుగూడ గ్రామానికి సరిగ్గా రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఈ బాలింత ఇంటికి చేరాలంటే నడుచుకుంటూ…
టీడీపీ పాలనలో చేసిన అప్పులతో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. టిడ్కో ఇళ్లపై మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్ష జరిపారు. అన్ని వసతులతో టిడ్కో ఇళ్ళు పూర్తి చేస్తాం. గతంలో టీడీపీ అప్పులు మిగిలిస్తే వాటిని తీరుస్తున్నాం. డిసెంబరుకు 2.62 లక్షల ఇళ్ళు పూర్తికి ప్రణాళిక రెడీ చేశామన్నారు. గత ప్రభుత్వాల మాదిరి అర్భాటాలకు పోయి అప్పులు చేసి ప్రజా సమస్యలను గాలికి వదలటం లేదు. మాట ఇస్తే దానికి కట్టుబడి పని చేయటం…