Good Bad Ugly : తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి అజిత్ కేవలం తన ఫ్యాన్స్ కోసమే చేసిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. తెలుగు బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అధిక్ కుమార్ డైరెక్షన్ లో వచ్చింది ఈ సినిమా. త్రిష, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. ఏప్రిల్ 10న రిలీజైన ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆదరణ దక్కించుకోలేకపోయింది. కానీ…
తెలుగులో వరుస సూపర్ హిట్లతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఒకే రోజు రెండు విభిన్న భాషల్లో సినిమాలు రిలీజ్ చేయడమే కాకుండా, రెండింటితోనూ హిట్ కొట్టింది. అసలు విషయం ఏమిటంటే, నిన్న అజిత్ కుమార్ హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో పాటు బాబీ డియోల్ హీరోగా నటించిన ‘జాట్’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో అజిత్ కుమార్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయినప్పటికీ, ‘జాట్’ మాత్రం కేవలం హిందీలోనే…
నటి త్రిష, నటుడు అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం తాజాగా విడుదలైంది. ఈ నేపథ్యంలో త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కోపంగా ఒక పోస్ట్ చేసింది. ఇది ఇంటర్నెట్లో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్మీడియా వేదికగా నెగెటివిటీని వ్యాప్తి చేసే వారిపై నటి త్రిష అసహనం వ్యక్తం చేసింది. వాళ్లది వారిది విషపూరితమైన స్వభావం, ఇతరులపై బురద జల్లడమే వారి పని అని పోస్టులో పేర్కొంది.
తమిళ స్టార్ అజిత్ కుమార్, త్రిష జంటగా నటించిన చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై, నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో వారియరన్, ప్రభు, జాకీ ష్రాఫ్, షైన్ టామ్ చాకో, అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, ఉషా ఉతప్, రాహుల్ దేవ్, రెడిన్ కింగ్స్…
సంక్రాంతి తర్వాత మళ్లీ థియేటర్లు కళకళలాడే సీజన్ సమ్మర్. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోవడంతో స్టూడెంట్స్, పేరెంట్స్ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఎంటర్టైన్మెంట్ ని ఆశ్రయిస్తుంటారు. అలా ఈ ఏడాది కూడా సమ్మర్ సీజన్ సద్వినియోగం చేసుకునేందుకు ప్రిపేరవుతున్నాయి సౌత్ ఇండియా సినిమాలు. మార్చి ఎండింగ్ నుండి థియేటర్లపై దండయాత్ర చేయబోతున్నాయి రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, వీర ధీర శూరన్, లూసిఫర్ 2, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలు. కామన్గా హీరో హీరోయిన్లు, ఫిల్మ్ మేకర్లకు టెన్షన్…
కోలీవుడ్ హీరో కమ్ దర్శకుడు ధనుష్ ఊపిరి తీసుకోలేనంత బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటవుతూ.. బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా చక్కర్లు కొట్టేస్తున్నాడు. ఓ వైపు యాక్టింగ్ మరో వైపు డైరెక్టింగ్ చేస్తూ టైమంతా సెట్స్లోనే గడిపేస్తున్నాడు. తెలుగులో కుబేర, తమిళంలో ఇడ్లీ కడాయ్, బాలీవుడ్లో తేరీ ఇష్క్ మే చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. రాయన్, నీక్ తర్వాత ధనుష్ నుండి రాబోతున్న డైరోక్టోరియల్ మూవీ ఇడ్లీ కడాయ్. జాతీయ ఉత్తమ…
న్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, కోలీవుడ్ ఐకాన్ అజిత్ కుమార్ను తమ మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో తెలుగు సినిమాకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ హై-ప్రొఫైల్ మూవీ ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఈ చిత్రం తమిళ టీజర్ నిన్న విడుదలై 30 మిలియన్లకు పైగా వ్యూస్ తో అదరగొట్టింది. ఈ రోజు మేకర్స్…
మార్క్ ఆంటోనీతో వంద కోట్లను కొల్లగొట్టిన అధిక్ రవిచంద్రన్ తన అభిమాన హీరో అజిత్తో గుడ్ బ్యాడ్ అగ్లీకి వర్క్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ కాగా, ఏప్రిల్ 10న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను షురూ చేశారు. అజిత్ సరసన ఆరో సారి జోడీ కడుతోంది త్రిష. రీసెంట్లీ త్రిష క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేసే వీడియోను వదిలారు. ఇందులో త్రిష రమ్య…
మైత్రీ మూవీ మేకర్స్, కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ హైప్రొఫైల్ ప్రాజెక్ట్ ఇప్పటికే పోస్టర్లతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మైత్రీ మూవీ మేకర్స్ తమిళ చిత్రసీమలోకి ప్రవేశిస్తున్నందున, ఈ స్టార్-స్టడడ్ ప్రాజెక్ట్ కోసం అంచనాలు భారీగా ఉన్నాయి, ఇది గ్రిప్పింగ్ యాక్షన్, ఆకట్టుకునే డ్రామా బ్లెండ్ గా ఉంటుంది. అజిత్ ని క్రేజీ అవతార్లో…
దిల్ రాజు , మైత్రీ మూవీ మేకర్స్ సంస్థల మధ్య పోటా పోటీ వాతావరణం నెలకొంది. అందుకు అనుగుణంగా మైత్రీ మూవీ మేకర్స్ Vs దిల్ రాజు అని కొంతకాలంగా వీరిద్దరి గురించి ఏదో ఒక వార్త చూస్తూనే ఉన్నాము. పండుగ సమయంలో అయితే వీరిద్దరి మధ్య పోరు జరుగుతూనే ఉండడం సాధారణం అయింది. జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే మరోసారి వీరి మధ్య పండుగ పోరు జరుగనుంది. అసలు విషయం ఏమిటంటే దిల్ రాజు నిర్మాణంలో…