Gold Standard Burger: ‘బర్గర్’ ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఫాస్ట్ ఫుడ్ లో ఒకటి. తక్కువ ధర, తక్కువ సమయం అందుబాటులో ఉండటం, వెంటనే ఆకలి తీర్చడంలో బర్గర్ సహాయపడుతుంది. తక్కువ ధర, టేస్ట్ దీన్ని ప్రజలకు దగ్గర చేసింది. వెస్ట్రన్ దేశాల్లో ఎక్కువగా ఫేమస్ అయిన ఈ బర్గర్.. ఇప్పుడు భారత్ లో కూడా విరివిగా అమ్ముడవుతున్నాయి. పిల్లలు, పెద్దల్లో దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
Avoid food: వేసవిలో మామిడి పండ్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ సీజన్ తర్వాత మళ్లీ ఈ పండ్లను తినాలంటే వచ్చే ఎండాకాలం వరకు ఆగాల్సిందే. అందుకే చాలా మంది మామిడి పండ్లను ఎక్కువగా తింటారు.
Food Delivery Platform: వంటగదికి బైబై చెప్పేస్తున్నారట.. నచ్చిన హోటల్కి, మెచ్చిన చోటుకు వెళ్లి తినడం కూడా మానేస్తున్నారట.. బయటకు వెళ్లినప్పుడు అలా లాగింజడం ఓ అలవాటు అయితే… మరోవైపు నచ్చిన ఫుడ్, మెచ్చిన హోటల్కు ఆర్డర్ పెట్టి.. పనిచేసే సంస్థ దగ్గరకు లేదా ఇంటి దగ్గరకే తెప్పించుకుని తినేస్తున్నారు.. క్రమంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపై ఆధారపడేవారికి సంఖ్య పెరుగుతూ వస్తుంది.. మొదట్లో మంచి ఆఫర్లు, డిస్కౌంట్లతో ఆకట్టుకున్న ఫుడ్ డెలివరీ సంస్థలు.. ఆ తర్వాత…
భారతదేశంలోని చాలా మందికి ఇష్టమైన, రుచికరమై స్నాక్స్ లో సమోసా ఒకటి. సమోసా ఒక రుచికరమైన చిరుతిండి. ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోగలిగే అత్యంత ప్రాచుర్యం పొందిన సమోసాలు అనేక రకాలు ఉన్నాయి.
Sleep : సాంకేతిక యుగంలో మనుషులు నిద్రకు తక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదం. తగినంత సమయం నిద్ర లేకుంటే అనేకానేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
GSI 2023: విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది.. 26 దేశాల నుంచి 15 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.. సమ్మిట్ను ఉద్దేశించి 21 మంది పారిశ్రామికవేత్తలు ప్రసంగించబోతున్నారు.. ఇప్పటికే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సహా పలువురు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నారు.. ఈ సమ్మిట్ ద్వారా 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మరోవైపు.. దేశ, విదేశాల నుంచి వచ్చే…
ఓ వ్యక్తి తన ఆహారాన్ని రూమ్మేట్ నేలపై విసిరికొట్టాడనే కోపంతో అతనిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఫ్లోరిడాలో జరిగింది. స్నేహితుడిని హత్య చేసిన అనంతరం పెరట్లోకి తీసుకెళ్లి సమాధి చేశాడు.