ప్రతి ఆహారానికి సంబంధించి ఓ ప్రత్యేకత ఉంటుంది. అంతేకాకుండా దానికంటూ ఓ రుచిని కలిగి ఉంటుంది. మనం తీసుకునే ఆహారపదార్థాలలో కొన్నింటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అవి తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. విటమిన్ డి మరియు కాల్షియం, ఐరన్ మరియు విటమిన్ సి మొదలైన వాటిలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. అయితే కొన్ని కూరలు కావచ్చు, వివిధ ఆహార పదార్థాలు కలిపి తినడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పెరుగును పాలతో…
భారతదేశంలో సమోసా అంటే చాలా ఫేమస్. సాయంత్రం పూట స్నాక్స్ బ్రేక్ లో ఎక్కువగా తినే ఫుడ్.. దాదాపు సమోస అంటే అందరికి ఇష్టమే. అయితే అది మొట్టమొదటగా ఎక్కడ తయారైంది?. ఇండియాకు ఎలా వచ్చింది.? ఈ రుచికరమైన వంటకం చరిత్ర ఏమిటో తెలుసుకుందాం.? ఇండియాలో సమోసాలు అంటే లొట్టలేసుకుని తింటారు. ఎక్కువగా చిన్నపిల్లలు ఈ వంటకాన్ని ఇష్టపడతారు. అయితే టీ షాపు, బేకరీ షాపులలో ఎక్కువగా దొరుకుతాయి. ఇండియాలో సమోసాలను ఎక్కువగా స్వీట్-గ్రీన్ చట్నీతో కానీ..…
వర్షాకాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వ్యాదులు వస్తాయి.. అందుకే ఆహరం విషయంలో ఆచి తూచి ఆలోచించాలి.. ఆరోగ్య మీద ధ్యాస పెట్టాలి ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి.. ఈ కాలంలో ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం అస్సలు మంచిది కాదు మరి అవేంటనేది మీరు తెలుసుకుంటే వాటికి దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండొచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఓ లుక్ వేద్దాం.. పానీపూరి అంటే లొట్టలు వేసుకుంటు తింటారు.. ఈ…
ఈరోజుల్లో అధిక బరువు అనేది అనారోగ్య సమస్యగా మారింది..బరువు పెరగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.. అయితే బరువు తగ్గడం అంత సులువు కాదు.. కానీ కొన్ని రకాల ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు..ఎటువంటి ఆహారాలను తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.. సాదారణంగా బరువు తగ్గాలనుకునే వారు ప్రోటీన్స్ కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు అందడంతో పాటు మనం కూడా సులభంగా బరువు…
కల్తీకి కాదేది అనర్హం.. ఈరోజుల్లో కాసుల కక్కుర్తి కోసం మనుషుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు.. ఆకలితో వస్తున్న జనాలకు కొన్ని హోటల్స్ విషాన్ని ఇస్తున్నాయని ఈ మధ్య జరుగుతున్న ఘటనలను చూస్తే ఎవ్వరికైనా అర్థమవుతుంది.. ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న ఆకస్మిక తనీఖీల్లో ఎన్నో రెస్టారెంట్ల బాగోతం బయటపడింది.. దీంతో జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అయిన కల్తీ గాళ్ళు మారడం లేదు… అదే పనిలో ఉన్నారు.. తాజాగా విశాఖ లో కొన్ని హోటల్స్ పై…
జీ-20 సమావేశంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొంటూ, ప్రపంచ ఆహార భద్రతను సాధించేందుకు సమిష్టి చర్యను ఎలా చేపట్టాలనే దానిపై చర్చించాలని జీ-20 వ్యవసాయ మంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
ఫుడ్ బిజినెస్ చేస్తే మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. మంచి క్వాలిటీ, రుచి మెయింటైన్ చేస్తే లాభర్జన పొందవచ్చు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేసినట్లయితే చక్కటి లాభం పొందవచ్చు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కోసం మీరు ఎంత పెట్టుబడి పెట్టాలో ముందే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పటి యువత ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ముఖ్యంగా మన అలవాట్లలో ముఖ్యమైనది వ్యాయామం. అది చేయకపోవడం వల్లనే బెల్లీ ఫ్యాట్ వస్తుంది. అంతేకాకుండా.. అతిగా తినడం వల్ల కూడా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి.. బెల్లీ ఫ్యాట్ వస్తుంది. చక్కెరను ఎక్కువగా తిన్నకూడా.. బెల్లీఫ్యాట్ వస్తుంది. అందుకే తగ్గాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటుగా మంచి జీవన శైలిని అలవర్చుకోవాలి..
2వ ఇంటర్ ఫుడ్టెక్ ఎక్స్పోను జూన్ 7 నుండి 9 వరకు ముంబైలో నిర్వహించనున్నారు. 'స్నాక్ & బేకెటెక్' మరియు 'పాక్ మెచెక్స్' పేరుతో ఏకకాలంలో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు నిర్వాహకులు. అంతేకాకుండా అధునాతన పరిష్కారాలు మరియు పరిశ్రమలో తాజా ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు.
ఫుడ్ అంటే పిల్లలు లొట్టలేసుకుని తింటారు. అందులో చిరుతిండ్లు ఫుల్ గా తినేస్తారు. ఇంకేముంది ఓ ఐదేళ్ల పాప కడుపు నిండా తినేసింది. చివరకు ప్రాణప్రాయ స్థితికి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని చింద్వారా ప్రాంతంలో చోటుచేసుకుంది.