G20 Meeting: G20 మీటింగ్లో ప్రపంచ ఆహార భద్రతపై చర్చలు జరపాలని ప్రధాని మోదీ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Meeting: హైదరాబాద్ హెచ్ఐసీసీలో ప్రతిష్ఠాత్మక జీ-20 సభ్య దేశాల వ్యవసాయ శాఖ మంత్రుల సదస్సు కొనసాగుతుంది. మూడ్రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది. ఈ కార్యక్రమంలో జీ-20 సభ్య దేశాల వ్యవసాయ మంత్రులు, అంతర్జాతీయ పరిశోధన సంస్థల అధిపతులు, శాస్త్రవేత్తలు, నిపుణులు 250 మంది వరకు ప్రతినిధులు పాల్గొన్నారు. తొలిరోజు సదస్సుకు ముఖ్య అతిథిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ హాజరయ్యారు.
Read Also: Kareena kapoor : వామ్మో.. ఈ డ్రెస్స్ ఖరీదు అంతనా?
Also Read
- 8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
మరోవైపు జీ-20 సమావేశంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొంటూ, ప్రపంచ ఆహార భద్రతను సాధించేందుకు సమిష్టి చర్యను ఎలా చేపట్టాలనే దానిపై చర్చించాలని జీ-20 వ్యవసాయ మంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.., వాతావరణ మార్పు తీవ్రమైన వాతావరణ సంఘటనలకు మరింత తరచుగా కారణమవుతుందని, ఈ సవాళ్లను ప్రపంచ దక్షిణాది ఎక్కువగా అనుభవిస్తున్నదని తెలిపారు.
Read Also: Custody : ఓటీటీ లో దూసుకుపోతున్న నాగచైతన్య సినిమా..!!
“ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం 2.5 బిలియన్లకు పైగా ప్రజలకు జీవనోపాధిని అందిస్తుంది. గ్లోబల్ సౌత్లో, వ్యవసాయం GDPలో దాదాపు 30 శాతం నుంచి 60 శాతానికి పైగా ఉద్యోగాలను కలిగి ఉంది. అయితే నేడు ఈ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. మహమ్మారి కారణంగా సప్లైకు అంతరాయం ఏర్పడింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో మరింత దిగజారింది” అని ప్రధాన మంత్రి అన్నారు.
Read Also: Revanth Reddy: కేటీఆర్ పుట్టకముందే తెలంగాణ ఉద్యమం పుట్టింది.. రేవంత్ కౌంటర్
అంతేకాకుండా వాతావరణ మార్పు విపరీతమైన వాతావరణ సంఘటనలకు కారణమవుతోంది, ఎక్కువగా ఈ సవాళ్లను గ్లోబల్ సౌత్ ఎక్కువగా అనుభవిస్తుంది” అని మోదీ తెలిపారు. దేశం సహజ వ్యవసాయంతో పాటు సాంకేతికతతో కూడిన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ, భారతదేశ విధానం “బ్యాక్ టు బేసిక్స్ మరియు మార్చ్ టు ఫ్యూచర్” కలయిక అని ప్రధాని అన్నారు.
భూమాతను పునరుజ్జీవింపజేయాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా రైతులు సింథటిక్ ఎరువులు లేదా పురుగుమందులు వాడకుండా సహజ వ్యవసాయం చేస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
-
Ram Charan: రామ్ చరణ్ కృష్ణుడిగా రాబోతున్నాడా?.. ఆ రూ.120 కోట్ల బ్లాక్బస్టర్ రీమేక్లో…
-
US Iran Conflict: మిడిల్ ఈస్ట్లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!