తమిళనాడు రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉత్తర చెన్నైలోని మనాలి సమీపంలోని వైకాడు ప్రాంతంలోని సబ్బు పొడి గోదాములో ఇవాళ ఉదయం భారీ ఎత్తున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన వస్తువులు నష్టపోయాయి.
ఉత్తరప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గుడిసెలకు నిప్పంటుకుని అందులో ఉన్న ముగ్గురు చిన్నారులు మృత్యువాత చెందారు. ఈ ఘటన జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాదిత్ గ్రామంలో జరిగింది. శనివారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇటీవల బస్సు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి.. గత నెలలో వరుసగా మూడు ప్రమాదాలు జరిగాయి.. తాజాగా మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. తెలంగాణ నల్గొండ జిల్లా మర్రిగూడ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.. ప్రయాణికులు అంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది… బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే…
హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు. కాగా.. ఈ ప్రమాదంలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని ఫైల్స్,…
కాకినాడ తీరంలో అగ్నిప్రమాదం జరిగింది. సముద్రంలో వేటకు వెళ్తున్న మత్య్సకారుల బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు బోటు మొత్తం అంటుకున్నాయి. దీంతో మత్య్సకారులు లైఫ్ జాకెట్లు ధరించి సముద్రంలోకి దూకేశారు. ఇక, విషయం తెలుసుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి రెస్యూ ఆపరేషన్ నిర్వహించారు.
Fire accident at Kaleswaram Polling Booth in Telangana Elections 2023:తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఈ మూడు పార్టీలు గెలిచి అధికారంలోకి వచ్చేది మేమే అంటే మేమే అంటూ ధైర్యంగా ఉన్నాయి. ఇక సమస్యాత్మక నియోజకవర్గాలుగా 106 నియోజకవర్గాలను గుర్తించినా ఎలాంటి ఇబ్బందికర అంశాలు లేకుండానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పోలింగ్…
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గగన్పహాడ్ లో ఈ ఫైర్ యాక్సిడెంట్ సంభవించడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులతో బయటకు పరుగులు తీశారు. థర్మాకోల్ తయారీ కంపెనీలో ఈ మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది.
హైదరాబాద్లోని పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ చెప్పుల షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఆ సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే భారీగా ఆస్తీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. వివరాలు.. చెత్తా బజార్లోని ఓ చెప్పుల షోరూంలో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగ మంటల ఎగసిపడ్డాయి. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన అక్కడికి…
11 Dead in Karachi Fire Accident: పాకిస్థాన్లోని కరాచీలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రషీద్ మిన్హాస్ రోడ్లోని ఆర్జే షాపింగ్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్లు ఘటనాస్థలికి చేరుకుని ఎంతో శ్రమించి మంటలను ఆర్పేశాయి. ఈ ప్రమాదంలో 22 మందిని రక్షించారు. 8 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. Also Read: Rajasthan…