Empty Stands In PAK vs IND Asia Cup 2023 Matach in Colombo: సాధారణంగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. మ్యాచ్ ఎక్కడ జరిగినా అభిమానులతో స్టేడియం నిండిపోతుంది. ఇక మేజర్ టోర్నీలు అయితే స్టేడియంలో ఒక్క సీట్ కూడా ఖాళీగా కనిపించదు. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు ఆగిపోయాక.. ఇండో-పాక్ పోరుకు డిమాండ్ మరింత పెరిగింది. ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా.. స్టేడియాలు కిక్కిరిసిపోయాయి. అయితే ప్రస్తుతం శ్రీలంక…
BCCI to release 4 Lakh Tickets for World Cup 2023 on Sep 8: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్లను ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానులకు శుభవార్త. ఫాన్స్ కోసం మరో 4 లక్షల టికెట్లను అమ్మకానికి ఉంచుతున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. సెప్టెంబర్ 8న రాత్రి 8 గంటల నుంచి అధికారిక వెబ్సైట్ https://tickets.cricketworldcup.comలో టికెట్లు కొనుగోలు చేయొచ్చు. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల డిమాండ్ను దృష్టిలో…
Gautam Gambhir React on Showing Middle Finger to Fans in Asia Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ 2023 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కామెంటేటర్గా వ్యవహరిస్తున్నారు. సోమవారం భారత్-నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్కు గౌతీ వ్యాఖ్యాతగా ఉన్నారు. ఓ సమయంలో గంభీర్ స్టేడియంలో నడుచుకుంటూ బయటికి వెళుతూ.. అభిమానులకు ‘మిడిల్ ఫింగర్’ చూపించారు . ఇందుకు సంబంధించిన…
Fans Trolls BCCI Over World Cup 2023 IND vs PAK Tickets: భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ, బీసీసీఐ.. టికెట్స్ విక్రయాలను కూడా ఆరంభించాయి. అక్టోబర్ 14న జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు సంబంధించి కొన్ని టికెట్లను మంగళవారం (ఆగష్టు 29) సాయంత్రం 6 గంటలకు ఆన్లైన్లో ఉంచారు. ఈ మ్యాచ్ టికెట్స్ కోసం…
మహేంద్ర సింగ్ ధోని… క్రికెట్ చరిత్రలో సుస్థిరంగా నిలిచే పేర్లలో ఇది కచ్ఛితంగా ఒకటి. ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మాహీ… తన సింప్లిసిటీతో కూడా ఎంతో మందికి దగ్గరయ్యాడు. పెద్ద సెలబ్రెటీ అయి ఉండి కూడా ధోని సింపుల్ గా ఉంటాడు. అందరితో కలిసిపోతూ ఉంటాడు. తన అభిమానులకు ఎంతో గౌరవమిస్తాడు. గర్వం మచ్చుకైనా కనిపించని ధోని అభిమానులతో ఇట్టే కలిసిపోతూ ఉంటాడు. అయితే, ధోనీ సింప్లిసిటీని తెలిపే మరో వీడియో నెట్టింట వైరల్గా…
సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కె అప్డేట్ కు ఎట్టకేలకు తెరపడింది. ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సమాధానం దొరికింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు కల్కి 2898 ఏడీ అనే టైటిల్ను పెట్టినట్లు మేకర్స్ రివిల్ చేశారు..గత కొన్ని రోజుల వెయిటింగ్కు ఫుల్స్టాప్ పెడుతూ అమెరికా శాండియాగో కామిక్కాన్ వేడుకల్లో ప్రాజెక్ట్ కే చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్తో పాటు టైటిల్ను రివీల్ చేశారు.…
వెస్టిండీస్తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ చెమటలు వచ్చేలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. బార్బడోస్లో నెట్ ప్రాక్టీస్ చేస్తోన్న విరాట్ కోహ్లీ.. అద్భుతమైన షాట్లు ఆడాడు. ఇండియా -పాకిస్తాన్ అభిమానులు ఒకరినొకరు తిట్టుకునేలా విరాట్ ఏ షాట్ ఆడాడని మీరు అనుకుంటున్నారా..! అసలు విషయానికి వస్తే.. బార్బడోస్ లో నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న విరాట్.. అశ్విన్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడాడు.
సినిమా హీరోలకు మించి ఫ్యాన్స్ రాజకీయ నాయకులకు కూడా ఉన్నారు.. ప్రజాసేవతో పాటు తనవెంట నడిచే కార్యకర్తలు, అనుచరులు, అభిమానులను ఇంటి మనుషుల్లా యోగక్షేమాలు చూసుకుంటూ కొందరు నాయకులు. ఇలా తమపై ప్రేమ ప్రదర్శించే నాయకుల కోసం ప్రాణాలిచ్చేందుకు, రక్తాన్ని దారపోసేందుకు కూడా అభిమానులు వెనకాడరు. ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న నాయకుడే తెలంగాణ పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.. ఈయన చేస్తున్న సేవలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నేడు మంత్రి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క వరుస సినిమాలతో మరో పక్క వారాహి యాత్రతో బాగా బిజీగా ఉన్నాడు. మరోవైపు పవన్ నటించిన తొలిప్రేమ సినిమా థియేటర్లలో రీరిలీజ్ కానున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు రీ రిలీజ్ అవుతూ భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ కెరీర్ లో అద్భుతమైన హిట్ గా నిలిచింది తొలిప్రేమ.. అందువల్ల తొలిప్రేమ రీ రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది..ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు కొన్ని రోజుల నుంచే ప్రభాస్ ఫ్యాన్స్ ‘ఆదిపురుష్’ సంబరాలు మొదలుపెట్టేశారు. గత కొద్ది రోజులుగా ర్యాలీలు, ఊరేగింపులతో హోరెత్తించారు. ఇక రిలీజ్ కు ముందురోజు నుంచే థియేటర్ల వద్ద హంగామా షురూ చేశారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, పూలదండలు, పాలాభిషేకాలతో మూవీ రిలీజ్ ను పండగలా చేసుకుంటున్నారు.. సోషల్ మీడియా రచ్చ…