ఐపీఎల్ అభిమానులకు తీపికబురు అందింది. ఐపీఎల్ 2021 మ్యాచ్ లకు అభిమానులను అనుమతిస్తున్నట్లుగా కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన విడుదల అయింది. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2021 కు మధ్య లో బ్రేక్ పడిన సంగతి తెల్సిందే. అయతే.. ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లు ఈ నెల 19 నుంచి పునః ప్రారంభం కానున్నాయి. కరోనా మహమ్మారి పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో… ఐపీఎల్ మ్యాచ్ లకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో…
రంగుల ప్రపంచంలో నటుల జీవితాలు కలర్ ఫుల్ గా ఉంటాయని అందరూ భావిస్తారు. అయితే వారి జీవితాలు తెర ముందు ఒకలా.. తెరవెనుక మరోలా ఉంటాయనేది కొంతమందికే తెలుసు. ఎన్నో కలలతో యువతీ యువకులు చిత్రసీమలోకి అడుగుపెట్టి సెలబ్రెటీలుగా మారాలని కోరుకుంటారు. అయితే లక్షల్లో ఒకరు మాత్రమే స్టార్డమ్ సంపాదిస్తుండగా మిగతా వారంతా వచ్చిన దారినే కనుమరుగై పోతున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకుంటే.. దూరపు కొండలు నునుపు అన్న చందంగా ప్రస్తుతం చిత్రసీమ తయారైంది. ముఖ్యంగా బాలీవుడ్…
జూనియర్ ఎన్టీఆర్.. పొలిటికల్ ఎంట్రీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎప్పుడు ఎన్టీఆర్… రాజకీయాల్లోకి ఆరగేట్రం చేస్తారని టిడిపి నేతలు, ఇటు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్… పొలిటికల్ ఎంట్రీపై ఏ రోజు సరిగా స్పందించిన దకళాలు లేవు. కానీ ఏపీలో అక్కడక్కడ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ పోస్టర్లు, బ్యానర్లు వెలుగుచూశాయి. 2024 లోపైనా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని ఆసక్తితో ఉన్నారు. అయితే తాజాగా.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ నూతన…
అవును! మీరు చదువుతున్నది నిజమే! పొడుగుకాళ్ళ సుందరి పూజా హెగ్డే నెటిజన్లకు ఓ పెద్ద మెత్తని కౌగిలింతను ఇచ్చేసింది. కంగారు పడకండి… అది డిజిటల్ మీడియా ద్వారానే! నెటిజన్ల మీద పూజా హెగ్డేకు అంత ప్రేమ కలగడానికి కారణం లేకపోలేదు. ఇన్ స్టాగ్రామ్ లో పూజా హెగ్డే ను ఫాలో అవుతున్న వాళ్ళ సంఖ్య బుధవారంతో 13.1 మిలియన్ కు చేరింది. దాంతో తనను ఫాలో అవుతున్న వాళ్ళను లవ్లీస్ అంటూ సంభోదించి, వాళ్ళకు ఓ పెద్ద…