కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో చాలా దేశాలు సఫలం అయ్యాయి. కొన్ని దేశాల్లో కరోనాను కంట్రోల్ చేసేందుకు వేగంగా వ్యాక్సినేషన్ను అమలు చేస్తున్నప్పటికీ కంట్రోల్ కావడం లేదు. యూరప్లోని ఆస్ట్రియా దేశంలో కరోనా కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. దేశంలో 66 శాతం మందికి వ్యాక్సిన్ అందించినప్పటికీ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. Read: లైబ్రరీలో హాట్ యాంకర్.. బుక్స్ చదువుతుందా..? అందాలు ఆరబోస్తుందా..? కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించడం ఒక్కటే మార్గం కావడంతో పదిరోజులపాటు…
కరోనా మహమ్మారి కొద్దిగా నిదానించడంతో అందరు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సమయంలో పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇటీవల హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కరోనా బారిన పది కోలుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమా షూటింగ్ కోసం యూరప్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కరోనా ప్రభావం ఎక్కువ ఉండడంతో ఆయన కరోనా బారిన…
పురుషాధిపత్యం కొనసాగుతున్న ఈ ప్రపంచంలో మహిళలు సమాన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. మహిళలు సైతం పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అయితే, ఆ దీవిలో మాత్రం పూర్తిగా మహిళలదే పైచేయి. ఆ దీవిలో ఎక్కడ చూసినా మహిళలే కనిపిస్తారు. పురుషులు చేయాల్సిన పనులను మహిళలే నిర్వహిస్తుంటారు. చివరకు పెళ్లిళ్లు, కర్మకాండలను కూడా మహిళలే నిర్వహిస్తారు. ఇది ఇప్పటి ఆచారం కాదు ఎన్నో వందల ఏళ్లుగా వస్తున్న ఆచారం. అంతేకాదు, అక్కడ పురుషులు చాలా తక్కువగా…
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కోవిడ్ మరణాలు ఒక్క యూరప్లోనే పెరుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. గత వారంలోనమోదైన కోవిడ్ మరణాల్లో 5శాతం మేర యూరప్ ఖండంలోనే పెరుగుదల కనిపించినట్టు వెల్లడించింది. అమెరికా, యూరప్, ఆసియా ప్రాంతాల్లో పెరుగుదలతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 6శాతం మేర పెరిగాయని పేర్కొం ది. యూరప్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో కోవిడ్ మరణాలు స్థిరంగా ఉండటమో, తగ్గడమో జరిగిందని, గతవారంలో ప్రపంచ వ్యాప్తంగా…
ఎలాగైనా తైవాన్ను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని చైనా శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. తైవాన్ గగనతలంలోకి చైనా తన జెట్ విమానాలను పంపి భయపెట్టే ప్రయత్నం చేసింది. వన్ చైనా కు ఎవరు అడ్డువచ్చినా ఊరుకునేది లేదని ఇప్పటికే చైనా స్పష్టం చేసింది. అయితే, తైవాన్పై చైనా దాడికి దిగితే తైవాన్కు అండగా ఉంటామని, వారి తరపున పోరాటం చేస్తామని ఇప్పటికే అమెరికా హామీ ఇచ్చింది. అమెరికన్ కమాండోలు ఇప్పటికే తైవాన్లో దిగిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే,…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన అల్లకల్లోలం అంతాఇంతా కాదు. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాల్లో వ్యాప్తి చెంది ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేసింది. కరోనా కట్టడికి దేశాలు కోవిడ్ టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. కొన్ని దేశాల్లో కోవిడ్ టీకాలు మెరుగైన ఫలితాలను అందిస్తున్నాయి. అయితే యూరప్లో మరోసారి కరోనా విజృంభిస్తోంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్వో) యూరప్కు హెచ్చరికలు జారీ చేసింది. యూరప్లో పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి…
ఆదివానం మా ఎన్నికలలో ఓటు వేయని స్టార్స్ లో మహేశ్ బాబు ఒకరు. ఆయన ఎందుకు ఓటు వేయలేదు అని ఆరా తీసింది ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్. అయితే స్పెయిన్లో ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ పూర్తి చేసుకుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. మహేశ్ యూరోప్ వెకేషన్ లో భాగంగా తన ఫ్యామిలీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూవస్తున్నాడు. నమ్రత ఇన్స్టాగ్రామ్లో గౌతమ్, సితారతో కలిసి తీసిన సెల్ఫీని షేర్…
చైనాలో ఎవర్ గ్రాండ్ సంక్షోభం మరవక ముందే మరోక సంక్షోభం బయటకు వచ్చింది. కరోనా నుంచి చైనా బయటపడుతున్న సమయంలో అన్ని రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో కరెంట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కరెంట్ వినియోగం పెరిగిపోవడంతో తీవ్రమైన కొరత ఏర్పడింది. వాణిజ్య పరమైన విద్యుత్ వినియోగం పెరగడంతో చివరకు వీధిలైట్లకు కూడా విద్యుత్ను కట్ చేశారు. 2020 తో పోలిస్తే 2021లో వినియోగం 13శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. డిమాండ్కు తగినంతగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో…
వాతారవణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. ఉత్తర దక్షిణ దృవాల వద్ధ ఉన్న మంచు భారీగా కరిగిపోతున్నది. ఫలితంగా సముద్రాల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది. దీంతో పాటుగా వాతారవణంలో వేడి కూడా పెరుగుతుండటంతో సకాలంలో వర్షాలు కురవడం లేదు. ఒకవేళ వర్షాలు కురవడం మొదలుపెడితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వరదలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక నగరీకరణలో భాగంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల నుంచి ఉద్గార వామువులు విడుదలవుతున్నాయి. దీని వలన…
అది అందమైన దీవి. ఇటలీలోని వెనీస్ నగరానికి కూతవేటు దూరంలో ఓ చిన్న దీవి ఉంది. ఈ దీవిపేరు పోవెగ్లియా. దీనికి అర్ధం సుందరమైన దీవి అని. కానీ, ఇటలీ ప్రజలు మాత్రం ఈ దీవిని దెయ్యాల దిబ్బగా పిలుస్తారు. ప్రజలు నివాసానికి అనుకూలంగా ఉన్నప్పటికీ, అక్కడ దీవిలోకి అడుగుపెట్టాలంటే గుండెలు జారిపోతాయి. అడుగడుగున భయంతో వణికిపోతారు. దీని వెనుక చాలా పెద్ద కారణం ఉన్నది. 16 వ శతాబ్దంలో ఇటలీలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఈ…