Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Electricity

Electricity News

    • Bandi Sanjay: సీఎం కేసీఆర్ ఎన్నికల వరకు కరెంటు కొంటారు.. తర్వాత చేతులెత్తేస్తారు..
      #తెలంగాణ

      Bandi Sanjay: సీఎం కేసీఆర్ ఎన్నికల వరకు కరెంటు కొంటారు.. తర్వాత చేతులెత్తేస్తారు..

      జనగామ జిల్లాలో బండి సంజయ్‌ 18వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా.. జాఫర్గడ్ క్రాస్ రోడ్డు, జఫర్గడ్ విలేజ్, అశ్వారావుపల్లి మీదుగా మీదికొండ వరకు పాదయాత్ర కొనసాగనుంది. సీఎం కేసీఆర్ ఎన్నికల వరకు కరెంటు కొంటారు తర్వాత చేతులెత్తేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచనళన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ కు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయమని తెలిపారు. రేపటి అమిత్ షా మునుగోడు సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.…
    • Basara IIIT: ఇది ట్రబుల్ ఐటీ.. మొన్న సబితా, నిన్న తమిళిసై వెళ్లినా అంతే..!
      #తెలంగాణ

      Basara IIIT: ఇది ట్రబుల్ ఐటీ.. మొన్న సబితా, నిన్న తమిళిసై వెళ్లినా అంతే..!

      Basara IIIT students are facing problems due to power cut: బాసర ట్రిపుల్‌ ఐటీలో సమస్యలు తీరడంలేదు. బాసర ట్రిపుల్‌ ఐటీ ట్రబుల్‌ ఐటీగా మారింది. ఎంత మందికి విద్యార్దులు వారి సమస్యలను చొప్పుకున్నా. సరా మామూలుగానే వుంటోంది. కలుషిత ఆహారం, సరైన సౌకర్యాలు లేవని అధికారులకు విన్నవించిన మాటలవరకే పరిమితం చేస్తున్నారు. ఎండ, వాన అని తేడా లేకుండా సమస్యలు పరిష్కారం కోసం సమ్మెలు చేసిన పరిష్కార మార్గం కనిపించలేదు. మెస్‌ లో…
    • Mahbubnagar TRS: అక్కడ అధికారులు ప్రజాప్రతినిధులను లెక్కచేయడంలేదా..?
      #Off The Record

      Mahbubnagar TRS: అక్కడ అధికారులు ప్రజాప్రతినిధులను లెక్కచేయడంలేదా..?

      Mahbubnagar TRS:
    • PM Modi: కరెంట్ కోతలపై ప్రధాని మోడీ సమీక్ష
      #జాతీయం

      PM Modi: కరెంట్ కోతలపై ప్రధాని మోడీ సమీక్ష

      యూరప్‌ పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. వెంటనే వివిధ సమస్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.. ఆయా శాఖల మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమైన ప్రధాని.. దేశంలో పెరిగిన ఉష్ణోగ్రతలు, ఎండవేడి, వడగాలులు, వర్షాకాల సన్నద్ధత, కరెంట్ కోతలపై సమీక్ష నిర్వహించారు.. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు, ఫలితంగా పెరిగిన విద్యుత్ డిమాండ్, బొగ్గు సరఫరాలో అంతరాలు, తదితర సంబంధిత అంశాలపై చర్చించారు. Read Also: Union minister Danve:…
    • Revanth Reddy : ఇప్పుడు కరెంట్‌ కోతంటే.. రైతుకు గుండె కోతే..
      #తెలంగాణ

      Revanth Reddy : ఇప్పుడు కరెంట్‌ కోతంటే.. రైతుకు గుండె కోతే..

      ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీరులేక మోడువారిపోతే ఆ రైతన్న మనోవేధన వర్ణానాతీతం. అయితే నిన్న రాష్ట్రంలో పలు చోట్ల వ్యవసాయ రంగానికి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తెలంగాణలో రోజురోజు విద్యుత్‌ వినియోగం పెరుగుతూ వస్తోంది. అంతేకాకుండా వ్యవసాయ రంగానికి కావాల్సినంత త్రీఫేజ్‌ విద్యుత్‌ అందుబాటులో లేదనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కోతలు రైతులకు…
    • Electricity Bill:  వాడ‌కుండానే బిల్లు వాచిపోయింది… ఇక వాడితే…
      #ట్రెండింగ్ న్యూస్

      Electricity Bill: వాడ‌కుండానే బిల్లు వాచిపోయింది… ఇక వాడితే…

      సాధార‌ణంగా ఇంటికి విద్యుత్ బిల్లు వందో రెండో వంద‌లో వ‌స్తుంది. మ‌హా వాడితే 500 నుంచి వెయ్యి రూపాయ‌ల వ‌ర‌కు వ‌స్తుంది. అప్ప‌టి వ‌ర‌కు రూ. 175 విద్యుత్ బిల్లు వ‌స్తుండ‌గా, ఫిబ్ర‌వ‌రి నెలలో బిల్లు ఏకంగా మూడు కోట్ల రూపాల‌య‌కు పైగా వ‌చ్చింది. ఆ బిల్లును చూసి ఇంటి య‌జ‌మాని షాక్ అయ్యాడు. తాము ఏ నెలలో కూడా విద్యుత్ బిల్లులు బ‌కాయిలు పెట్ట‌లేద‌ని, ప్ర‌తినెలా చెల్లిస్తూనే ఉన్నామ‌ని, ప్ర‌తినెలా త‌మ‌కు రూ. 175 కు…
    • స‌రికొత్త సోలార్ ప్యాన‌ల్స్‌:  సూర్యుడి గ‌మ‌నాన్ని అనుస‌రించి…
      #వైరల్ న్యూస్

      స‌రికొత్త సోలార్ ప్యాన‌ల్స్‌: సూర్యుడి గ‌మ‌నాన్ని అనుస‌రించి…

      ఐఐటి ఢిల్లీ మ‌రోమారు త‌న ప్ర‌తిభ‌ను చాటుకున్న‌ది. ఐఐటి ఢిల్లీ విద్యార్థులు స‌రికొత్త సోలార్ ప్యాన‌ల్ ను రూపోందించారు. సాధారణంగా సోలార్ ప్యాన‌ల్‌లను ఒక‌చోట ఫిక్స్ చేస్తే అక్క‌డి నుంచి సోలార్‌ను గ్ర‌హించి విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేస్తాయి. అయితే, సూర్యుడు ఎప్పుడూ ఒకే ప్ర‌దేశంలో ఉండ‌డు. తూర్పు నుంచి ప‌డ‌మ‌ర వైపుకు ప‌నియ‌స్తుంటాడు. దీంతో ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు సోలార్ ప్యానళ్ల ద్వారా కేవలం 25 నుంచి 30 శాతం మాత్ర‌మే విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తుంటాయి.…
    • విద్యుత్ ఛార్జీల పెంపుపై తర్జనభర్జన…
      #తెలంగాణ

      విద్యుత్ ఛార్జీల పెంపుపై తర్జనభర్జన…

      విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై డిస్కమ్స్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాయా? ఈఆర్సీకి టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించడంలో ఎందుకు ఆలస్యం జరుగుతోంది?గడువులోగా టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించకుంటే ఈఆర్సీ ఏం చేస్తుంది? వార్షిక విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించే విషయంలో విద్యుత్ పంపిణీ సంస్థలు కాలయాపన చేస్తున్నాయి. వాస్తవానికి నవంబర్ 31లోపు ఈఆర్సీకి డిస్కమ్స్ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే గడిచిన మూడేళ్ళ టారిఫ్ ప్రతిపాదనలు సైతం సమర్పించకుండా కారణాలు చెబుతూవచ్చాయి. విద్యుత్ నియంత్రణ మండలి కూడా కరోనా, లాక్…
    • లైవ్‌:  దేశంలో బొగ్గు కొరత ఉన్నట్టా? లేనట్టా? విద్యుత్ సంక్షోభం తప్పదా?
      #Top Story

      లైవ్‌: దేశంలో బొగ్గు కొరత ఉన్నట్టా? లేనట్టా? విద్యుత్ సంక్షోభం తప్పదా?

    • విద్యుత్ అంశంపై రాష్ట్రాల‌కు కేంద్రం కీల‌క సూచ‌న‌లు…
      #Top Story

      విద్యుత్ అంశంపై రాష్ట్రాల‌కు కేంద్రం కీల‌క సూచ‌న‌లు…

      దేశంలో బొగ్గు కొర‌త కార‌ణంగా రాష్ట్రాలు విద్యుత్ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నాయి.  ఈ స‌మ‌స్య‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ది.  రాష్ట్రాల‌కు ప‌లు కీల‌క‌మైన సూచ‌న‌లు చేసింది.  కేంద్రం వ‌ద్ద ఉన్న కేటాయించ‌ని విద్యుత్‌ను వాడుకోవాల‌ని రాష్ట్రాల‌కు సూచించింది.  కొన్ని రాష్ట్రాలు అధిక ధ‌ర‌ల‌కు విద్యుత్ ను విక్ర‌యిస్తున్నాయ‌ని, వినియోగ‌దారుల‌కు ఇవ్వ‌కుండా విద్యుత్‌ను అమ్ముకోవ‌ద్ద‌ని కేంద్రం సూచించింది.  ఎక్కువ ధ‌ర‌ల కోసం విద్యుత్‌ను అమ్ముకునే రాష్ట్రాల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేంద్రం హెచ్చ‌రించింది.  కేటాయించ‌ని విద్యుత్‌ను వాడుకునే వెసులుబాటును తొల‌గిస్తామ‌ని…
    ←12345→

తాజావార్తలు

  • Swastik Chikara: ఐపీఎల్ 2026 అవకాశం మిస్ చేసిన RCB.. అయోధ్యలో స్వస్తిక్ చికారా 21 సిక్సర్ల సాయంతో 195*తో రివెంజ్..

  • Iran: హర్మూజ్ జలసంధి నుంచి నౌకలు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇరాన్.. కానీ..

  • CM Revanth Reddy : మహిళా సంఘాలకు బంపర్ ఆఫర్.. ఇకపై అందరూ కోటీశ్వరులే.!

  • Digital Payments: ఏప్రిల్ 1 నుంచి UPI, కార్డ్ పేమెంట్స్ మారతాయి.. RBI భద్రతా నిబంధనలు ఏమిటి?

  • Un Known Men: పాకిస్తాన్‌లో “ధురంధరులు”, ఎంత మంది ఉగ్రవాదుల్ని పైకి పంపారో తెలుసా..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions