Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Electricity

Electricity News

    • కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌:  దేశంలో బొగ్గుకు కొర‌త లేదు…
      #Top Story

      కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌: దేశంలో బొగ్గుకు కొర‌త లేదు…

      దేశంలో గ‌త కొన్ని రోజులుగా విద్యుత్ స‌మ‌స్య‌లపై వార్త‌లు వ‌స్తున్నాయి.  బొగ్గు కొర‌త తీవ్రంగా ఉంద‌ని, ఈ కోర‌త ఇంకోన్నాళ్లు ఇలానే కొన‌సాగితే విద్యుత్ సంక్షోభం త‌ప్ప‌ద‌ని రాష్ట్రాలు పేర్కొన్నాయి.  దీనిపై ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా స‌మీక్ష నిర్వ‌హించారు.  ఈ సమీక్షా స‌మావేశానికి విద్యుత్‌, బొగ్గుశాఖ మంత్రులు, అధికారులు హాజ‌ర‌య్యారు. దేశంలో బొగ్గు కొర‌త లేద‌ని, త‌గినంత బొగ్గు నిల్వ‌లు ఉన్నాయ‌ని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.  అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వ‌ల‌ను…
    • బొగ్గు కొర‌త ప్ర‌భావం:  13 విద్యుత్ ప్లాంట్లు మూసివేత‌…
      #Top Story

      బొగ్గు కొర‌త ప్ర‌భావం: 13 విద్యుత్ ప్లాంట్లు మూసివేత‌…

      దేశంలో బొగ్గు కొర‌త తీవ్రంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.  బొగ్గు కొర‌త కార‌ణంగా విద్యుత్ ఉత్ప‌త్తి త‌గ్గిపోయింది.  మ‌రో ప‌ది రోజుల‌పాటు ఇలాంటి ప‌రిస్థితి కొన‌సాగ‌వ‌చ్చిన అధికారులు చెబుతున్నారు. అన్నిరాష్ట్రాలు బొగ్గుకొర‌త‌ను ఎదుర్కొంటున్నాయి.  మ‌హారాష్ట్ర‌లో ఈ ప‌రిస్థితి మ‌రింత ఎక్కువ‌గా ఉన్న‌ది.  బొగ్గు కొర‌త కార‌ణంగా రాష్ట్రంలో 13 విద్యుత్ ప్లాంట్ల‌ను తాత్కాలికంగా మూసివేశారు.  ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు విద్యుత్‌ను ఆచితూచి…
    • ఏపీ సీఎంకు నారా లోకేష్ లేఖ‌…ఇవే కీల‌క అంశాలు…
      #Top Story

      ఏపీ సీఎంకు నారా లోకేష్ లేఖ‌…ఇవే కీల‌క అంశాలు…

      ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ లేఖ రాశారు.  పెంచిన విద్యుత్ ఛార్టీల కార‌ణంగా వినియోగ‌దారులు ఇబ్బందులు ప‌డుతున్నారని, వారిపై మోయ‌లేని భారం పడింద‌ని నారా లోకేష్ లేఖ‌లో పేర్కొన్నారు.  ట్రూఅప్ ఛార్జీలు త‌క్ష‌ణ‌మే ఉప‌సంహ‌రించుకోవాల‌ని లోకేష్ లేఖ‌లో పేర్కొన్నారు.  రాష్ట్రంలో కుప్ప‌కూలిన విద్యుత్ రంగాన్ని అత్య‌వ‌స‌రంగా గాడిన పెట్టాల‌ని, సీఎం ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న‌ప్పుడు క‌రెంట్ ఛార్జీలు పూర్తిగా త‌గ్గిస్తామ‌ని ప్ర‌తీ స‌భ‌లో చెప్పార‌ని లేఖ‌లో పేర్కొన్నారు.  ఐదేళ్ల టీడీపీ పాల‌న‌లో…
    • విద్యుత్ వినియోగంపై స‌జ్జ‌ల కీల‌క వ్యాఖ్య‌లు…
      #Top Story

      విద్యుత్ వినియోగంపై స‌జ్జ‌ల కీల‌క వ్యాఖ్య‌లు…

      దేశంలో విద్యుత్ వినియోగం పెర‌గ‌డంతో చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కొర‌త ఏర్ప‌డింది.  విద్యుత్ కొర‌త ఏర్ప‌డ‌టంతో రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు కీల‌క సూచ‌న‌లు చేస్తున్నాయి.  ఏపీలో విద్యుత్ స‌మ‌స్య‌పై ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స్పందించారు.  రాష్ట్రంలో విద్యుత్ కొర‌త తీవ్రంగా ఉంద‌ని, రాబోయే రోజుల్లో అధికారికంగా విద్యుత్ కోత‌లు విధించాల్సి రావొచ్చ‌ని స‌జ్జ‌ల పేర్కొన్నారు.  ప్ర‌జ‌లు వారి ఇళ్ల‌ల్లో విద్యుత్ వినియోగాన్ని వీలైనంత వ‌ర‌కు త‌గ్గించుకోవాల‌ని కోరారు.  సాయంత్రం 6 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల…
    • విద్యుత్, బొగ్గు సంక్షోభంపై కీల‌క స‌మావేశం…
      #Top Story

      విద్యుత్, బొగ్గు సంక్షోభంపై కీల‌క స‌మావేశం…

      దేశంలో బొగ్గు నిల్వ‌లు అడుగంటిపోయాయి.  క‌రోనా త‌రువాత అన్ని రంగాలు తిరిగి తెరుచుకోవ‌డంతో విద్యుత్ వినియోగం గ‌ణ‌నీయంగా పెరిగింది.  డిమాండ్‌కు త‌గిన‌తంగా విద్యుత్ ఉత్ప‌త్తి జ‌ర‌గ‌డంలేదు.  గ‌తంలో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాల్లో కూడా విద్యుత్ ఉత్ప‌త్తి తగ్గిపోయింది.  దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అధికంగా ఉన్నాయి. అయితే క‌రోనా కాలంలో బొగ్గుత‌వ్వ‌కాలు త‌గ్గిపోయాయి.  దీంతో నిల్వ‌లు తగ్గిపోవ‌డంతో సంక్షోభం ఏర్ప‌డింది.  ఈ సంక్షోభంపై ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో అత్య‌వ‌స‌ర…
    • విద్యుత్‌ సంక్షోభం.. కేంద్రం కీలక ప్రకటన
      #Top Story

      విద్యుత్‌ సంక్షోభం.. కేంద్రం కీలక ప్రకటన

      కరోనా సమయంలో కరెంట్‌ వినియోగం తగ్గిపోయింది.. ఆ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకవడంతో.. మళ్లీ అన్ని సంస్థలు క్రమంగా తెరుచుకుంటున్నాయి.. దీంతో.. విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతూ పోతోంది… ఇదే ఇప్పుడు సమస్యగా మారిపోతోంది… చైనా లాంటి దేశాలు కూడా విద్యుత్‌ సంక్షోభంలోకి వెళ్లిపోతున్నాయి… ఇదే సమయంలో.. భారత్‌కు విద్యుత్‌ సంక్షోభం తప్పదనే హెచ్చరికలున్నాయి.. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.. దేశంలోని థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరా పెంచుతామని.. సంక్షోభాన్ని తప్పిస్తామని అందులో స్పష్టంచేసింది…
    • విద్యుత్ సంస్థలో ప్రక్షాళన అవసరం.. ఏపీ సర్కార్‌పై పయ్యావుల ఫైర్
      #ఆంధ్రప్రదేశ్

      విద్యుత్ సంస్థలో ప్రక్షాళన అవసరం.. ఏపీ సర్కార్‌పై పయ్యావుల ఫైర్

      అనంతపురం : ఏపీ సర్కార్‌ పై మరోసారి ఫైర్‌ అయ్యారు పయ్యావుల కేశవ్. జగన్‌ ప్రభుత్వం అసమర్థత వల్ల విద్యుత్ రంగంలో తప్పులు జరుగుతున్నాయని… రాయలసీమ పవర్ ప్లాంట్ ను అన్యాయంగా మూసివేశారని మండిపడ్డారు. అత్యధిక ధరలకు విద్యుత్ ను బయట నుంచి కోనుగోలుచేయడం ఎవరిదీ తప్పు…? అని ప్రశ్నించారు పయ్యావుల. ప్రస్తుతం విద్యుత్ సంస్థలో ప్రక్షాళన అవసరమన్నారు పయ్యావుల. ట్రూ అప్ పేరు ఎక్కడి నుంచి వచ్చిందని… ట్రూ అప్ ఛార్జీలను ఎందుకు విత్ డ్రా…
    • చైనాలో మ‌రో సంక్షోభం… ఉత్ప‌త్తి రంగంపై తీవ్ర ప్ర‌భావం…
      #Top Story

      చైనాలో మ‌రో సంక్షోభం… ఉత్ప‌త్తి రంగంపై తీవ్ర ప్ర‌భావం…

      చైనాలో ఎవ‌ర్ గ్రాండ్ సంక్షోభం మ‌ర‌వ‌క ముందే మ‌రోక సంక్షోభం బ‌య‌ట‌కు వ‌చ్చింది.  క‌రోనా నుంచి చైనా బ‌య‌ట‌ప‌డుతున్న స‌మ‌యంలో అన్ని రంగాలు తిరిగి తెరుచుకున్నాయి.  దీంతో క‌రెంట్ వినియోగం విప‌రీతంగా పెరిగిపోయింది.  క‌రెంట్ వినియోగం పెరిగిపోవ‌డంతో తీవ్ర‌మైన కొర‌త ఏర్ప‌డింది.  వాణిజ్య ప‌ర‌మైన విద్యుత్ వినియోగం పెర‌గ‌డంతో చివ‌ర‌కు వీధిలైట్లకు కూడా విద్యుత్‌ను క‌ట్ చేశారు.  2020 తో పోలిస్తే 2021లో వినియోగం 13శాతం పెరిగింద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి.  డిమాండ్‌కు త‌గినంత‌గా విద్యుత్ స‌ర‌ఫ‌రా లేక‌పోవ‌డంతో…
    • ఏపీ తెలంగాణ మధ్య మరో ‘కరెంట్’ ఫైట్
      #Top Story

      ఏపీ తెలంగాణ మధ్య మరో ‘కరెంట్’ ఫైట్

      ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఏపీ ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయి ఏడేళ్లు గడుస్తోంది. అయినా ఈ రెండు రాష్ట్రాల మధ్య విభజన పెట్టిన చిచ్చు ఇంకా చల్లారడం లేదు. తరుచూ ఇరు రాష్ట్రాల మధ్య కొత్త పంచాయతీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే జలవివాదాలు, సరిహద్దు వివాదాలు, నిధుల వాటా విషయాల్లో తెలుగు రాష్ట్రాల మధ్య ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజాగా ఇరు రాష్ట్రాల మధ్య కరెంట్ ఫైట్ నడుస్తుండటం చర్చనీయాశంగా మారింది. తమకు రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని తాజాగా…
    • ప‌వ‌ర్ వాక్‌: న‌డ‌క‌తో క‌రెంట్ ఉత్ప‌త్తి… ఎలాగంటే..
      #Top Story

      ప‌వ‌ర్ వాక్‌: న‌డ‌క‌తో క‌రెంట్ ఉత్ప‌త్తి… ఎలాగంటే..

      న‌డ‌క ఆరోగ్యానికి చాలా మంచిది.  ప్ర‌తిరోజూ వాకింగ్ చేయ‌డం వ‌ల‌న శ‌రీరంలోని అన‌వ‌స‌రంగా ఉన్న కొవ్వు క‌రుగుతుంది.  ఆరోగ్యం కుదురుగా ఉంటుంది.  న‌డ‌క గుండే ఆరోగ్యానికి మంచిది.  డ‌యాబెటిస్ ఉన్న వ్య‌క్తులు త‌ప్ప‌నిసరిగా  కాసేపు వాకింగ్ చేయాలి.  న‌డ‌క ఆరోగ్యాన్నివ్వ‌డ‌మే కాకుండా ఇంటికి వెలుగులు కూడా ఇస్తుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  న‌డుస్తూనే క‌రెంట్‌ను ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  చెక్క ఫ్లోరింగ్‌పైన స్పెష‌ల్ సినికాన్‌కు కోటింగ్ చేయ‌డం వ‌ల‌న క‌రెంట్‌ను ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చు.  సిలికాన్ కోటింగ్ చేసిన…
    ←12345→

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : మళ్లీ డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌..

  • Suryakumar Yadav: మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది.. సంజు కష్టమే గెలిపించింది!

  • Gautam Gambhir: “సంజూ ఏంటో మాకు తెలుసు”.. వాళ్లకు ఇచ్చిపడేసిన కోచ్ గౌతమ్ గంభీర్

  • Sanju Samson Record: సంజు శాంసన్‌ రేర్ రికార్డు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్!

  • Varanasi : అంటార్కిటికాలో ‘వారణాసి’.. ప్రియాంక చోప్రా నటనపై మహేశ్ షాకింగ్ కామెంట్స్

ట్రెండింగ్‌

  • Sanju Samson: ఈ రోజు కోసమే ఎదురుచూశా.. నా జీవితంలో ఈ ఇన్నింగ్స్‌ను మర్చిపోలేను!

  • The IQ Era థీమ్‌తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్‌ కానున్నాయంటే..!

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions