Bandi Sanjay: సీఎం కేసీఆర్ ఎన్నికల వరకు కరెంటు కొంటారు.. తర్వాత చేతులెత్తేస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనగామ జిల్లాలో బండి సంజయ్ 18వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా.. జాఫర్గడ్ క్రాస్ రోడ్డు, జఫర్గడ్ విలేజ్, అశ్వారావుపల్లి మీదుగా మీదికొండ వరకు పాదయాత్ర కొనసాగనుంది. సీఎం కేసీఆర్ ఎన్నికల వరకు కరెంటు కొంటారు తర్వాత చేతులెత్తేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచనళన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ కు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయమని తెలిపారు. రేపటి అమిత్ షా మునుగోడు సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. మునుగోడు ప్రజలు బీజేపీవైపే ఉన్నారని, కాంగ్రెస్ పొర్లు దండాలు పెట్టినా జనం నమ్మే పరిస్థితి లేరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
అనంతరం మీడియా సమావేశంలో డిస్కమ్ లకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టడం లేదని విమర్శించారు. ఉత్పత్తి సంస్థలకు నష్టం తెస్తున్నారని మండిపడ్డారు. డిస్కమ్ లకు కట్టాల్సిన బకాయిల వివరాలు ఎందుకు ఇవ్వడం లేదు. అవి బయటపెట్టండని డిమాండ్ చేశాఉ. డిస్కమ్ లకు 20 వేల కోట్లకు పైగా కట్టాలని, కానీ.. 1750 కోట్లు కట్టాలి అని వెబ్ సైట్స్ లో ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ఇందుకు 50 కోట్లు కేవలం బకాయిలే ఉన్నాయని మండిపడ్డారు. మంత్రి మాత్రం మేము బకాయిలు లేదు అంటున్నారని, ఎవ్వరిని నమ్మాలని ఎద్దేవ చేశారు. 4000 కోట్ల ఆదాయం కోసం మళ్ళా కరెంట్ బిల్స్ పెంచుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అనాలోచిత కారణంగా సామాన్యుల పైనా భారం పడుతుందని మండిపడ్డారు.
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
రాష్ట్ర జెన్కో కు ఉన్న అప్పులు ఎంత? మొదట చెప్పాలని ప్రశ్నించారు. కరెంట్ ఉత్పత్తి కేంద్రాల అప్పుల పైనా శ్వేతా పత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి, కేంద్ర ప్రభుత్వం మోటార్లు పెట్టాలని చెప్పినారు తప్పుడు ప్రచారం చేస్తారని మండిపడ్డారు. రైతులకు ఫ్రీ కరెంటు ఇవ్వద్దు అని కేంద్రం ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదని బండి ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ ఎన్నికల కోసం, ఎన్నికల వరకు కరెంటు కొంటారు తర్వాత చేతులెత్తేస్తారని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేకుండా పోయిందని బండి సంజయ్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాల బండి సంజయ్ పాదయాత్ర మొత్తం 15 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఇవాళ మీదికొండ సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు.
Mahesh Babu: ఫస్ట్ టైమ్.. షర్ట్ లేకుండా బాడీని చూపించిన మహేష్.. పిచ్చెక్కిపోతున్న అభిమానులు
- Tags
- bandi sanjay
- bjp
- cm kcr
- Electricity
- TRS
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!