Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Education

Education News

    • తెలంగాణ‌లో స్కూళ్ల రీఓపెన్‌.. విద్యాశాఖ మంత్రి ప్ర‌క‌ట‌న‌
      #తెలంగాణ

      తెలంగాణ‌లో స్కూళ్ల రీఓపెన్‌.. విద్యాశాఖ మంత్రి ప్ర‌క‌ట‌న‌

      ఒమిక్రాన్ ఎంట్రీతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా థ‌ర్డ్ వేవ్ ప్రారంభంమైంది.. ఇదే స‌మ‌యంలో తెలంగాణ‌లోనూ కోవిడ్ కేసులు క్ర‌మంగా పెరుగుతూ వ‌చ్చాయి.. ఈ నేప‌థ్యంలో.. సంక్రాంతి సెల‌వులు ముగుస్తున్న త‌రుణంలో సెల‌వుల‌ను జ‌న‌వ‌రి 30వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది తెలంగాణ ప్ర‌భుత్వం.. అయితే, ఈ నెల‌తో సెల‌వులు ముగిసిపోనున్నాయి.. మ‌రోవైపు.. ఆన్‌లైన్‌తో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.. తిరిగి ప్రారంభించాల‌నే డిమాండ్ కూడా ఉంది.. దీంతో.. ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభించేందుకు…
    • అటవీభూములపై హక్కులివ్వండి.. కేటీఆర్ కి ఆదివాసీల వినతి
      #తెలంగాణ

      అటవీభూములపై హక్కులివ్వండి.. కేటీఆర్ కి ఆదివాసీల వినతి

      రాష్ట్రంలో అటవీ భూములపై హక్కుపత్రాలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కి ఆదివాసీల ప్రతినిధులు కోరారు. ప్రగతి భవన్ లో మంత్రి కే. తారక రామారావు ని కలిసిన ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, టీఆర్ఎస్ ఆదివాసీ ప్రజాప్రతినిధులు పలు అంశాలను ప్రస్తావించారు.తమ తెగలు ఎదుర్కొంటున్న పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కేటీఆర్ ను కోరారు. షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీల కోసం తీసుకోవాల్సిన అభివృద్ధి సంక్షేమ చర్యల పైన తమ అభిప్రాయాలను తెలియజేశారు. తక్కువ సంఖ్యలో… ఎక్కువ ప్రాంతాల్లో…
    • మ‌ళ్లీ తెరుచుకోన్న స్కూళ్లు.. విద్యాశాఖ మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌
      #జాతీయం

      మ‌ళ్లీ తెరుచుకోన్న స్కూళ్లు.. విద్యాశాఖ మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌

      క‌రోనా మ‌హ‌మ్మారి విద్యావ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపింది.. కోవిడ్ విజృంభిస్తే చాలు.. మొద‌ట మూసివేసేది స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థ‌లే అనే విధంగా త‌యారైంది ప‌రిస్థితి.. దీంతో.. విద్యాప్ర‌మాణాలు దారుణంగా ప‌డిపోతున్నాయి. అయితే, ఓవైపు క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తున్నా.. ఇప్ప‌టికే మూత‌ప‌డిన స్కూళ్ల‌ను మ‌ళ్లీ తెరిచేందుకు సిద్ధం అవుతోంది మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం.. వచ్చే వారం నుంచే అన్నిస్కూళ్లు తెరుకోనున్నాయని, అన్ని తరగతులు ప్రారంభిస్తామ‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్ తెలిపారు.. కానీ, కోవిడ్ నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని..…
    • విద్యార్ధులపై సెలవుల ప్రభావం.. వరల్ బ్యాంక్ నిపుణుడి ఆందోళన
      #అంతర్జాతీయం

      విద్యార్ధులపై సెలవుల ప్రభావం.. వరల్ బ్యాంక్ నిపుణుడి ఆందోళన

      కోవిడ్ కేసులు పెరగడంతో స్కూళ్లకు సెలవులిచ్చేస్తున్నాయి ప్రభుత్వాలు. దీంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంతకీ కరోనా విజృంభిస్తే స్కూళ్లు మూసేయాలా? ప్రపంచ బ్యాంక్ విద్యారంగం డైరెక్టర్‌ జేమీ సావెద్రా దీనిపై పరిశోధన చేశారు. విద్యా వ్యవస్థపై కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బకొట్టింది. కరోనా కారణంగా నెలలపాటు పాఠశాలలు మూతబడ్డాయి. ఇప్పటికీ పలు దేశాల్లో విద్యార్థులు భౌతికంగా స్కూళ్లకు హాజరుకాలేకపోతున్నారు. అయితే, ఈ కారణంగా పాఠశాలలను మూసివేయడాన్ని ప్రపంచబ్యాంకు సమర్థించుకోలేమంటోంది. విద్యారంగంపై కరోనా ప్రభావం పట్ల అధ్యయనం…
    • ఈ చదువులు మాకొద్దు.. ముగ్గురు విద్యార్ధుల అదృశ్యం!
      #Top Story

      ఈ చదువులు మాకొద్దు.. ముగ్గురు విద్యార్ధుల అదృశ్యం!

      చదువులంటే వారికిష్టం లేదు. అస్తమానూ స్కూల్‌కి వెళ్ళడం, హోంవర్కులు రాయడం వారి బుర్రకు పట్టలేదు. అందుకే ఆ మార్గం ఎంచుకున్నారు. చదవడం ఇష్టం లేక నలుగురు విద్యార్థులు అదృశ్యం అయిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో జరిగింది. పటాన్ చెరు గౌతంనగర్‌ కాలనీకి చెందిన నలుగురు స్నేహితులు ఈ పని చేశారు. రాహుల్, ఎనిమిదవ తరగతి, విక్రమ్ నాలుగో తరగతి, ప్రీతమ్ నాలుగో తరగతి చదువుతున్నారు. ఈ ముగ్గురు విద్యార్థులు అదృశ్యం అయ్యారు. పిల్లలు కనిపించకపోవడంతో…
    • మాదిపాడు విషాదంపై స్వరూపానందేంద్ర ఆవేదన
      #Top Story

      మాదిపాడు విషాదంపై స్వరూపానందేంద్ర ఆవేదన

      ఈత సరదా కుటుంబాల్లో విషాదం నింపుతోంది. గుంటూరు జిల్లా మాదిపాడులో వేద విద్యార్థుల విషాదంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మాదిపాడు వేద పాఠశాల విద్యార్థుల విషాద వార్త కంటతడి పెట్టించిందన్నారు స్వరూపానందేంద్ర స్వామి. మృతుల కుటుంబాలను విశాఖ శ్రీ శారదాపీఠం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50వేల రూపాయల చొప్పున సహాయం అందిస్తామన్నారు స్వరూపానందేంద్ర స్వామి. మిగిలిన విద్యార్థులను మా వేద పాఠశాలలో…
    • పాఠ‌శాల విద్య ఏ దేశంలో ఎలా ఉంటుందో తెలుసా?
      #Top Story

      పాఠ‌శాల విద్య ఏ దేశంలో ఎలా ఉంటుందో తెలుసా?

      ఏ మ‌నిషి జీవితంలో ఎద‌గాలి అన్నా విద్య అవ‌స‌రం ఎంతైనా ఉంటుంది.  విద్య‌ను అభ్య‌సించిన మ‌నిషి పెద్ద‌య్యాక ఉన్న‌తంగా ఎదుగుతారు అన‌డంలో సందేహం అవ‌స‌రం లేదు.  ఇక పాఠ‌శాల విద్యావిధానం మ‌న‌దేశంలో ఎలా ఉన్న‌దో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  క‌రోనాకు ముందు దేశంలో కొత్త విద్యావిధానాన్ని తీసుకొచ్చారు.  వివిధ దేశాల్లో వివిధ రాకాల విద్యావిధానాలు అమ‌లులో ఉన్నాయి.  అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.   సింగ‌పూర్‌:  సింగ‌పూర్ లో మూడు ర‌కాల విద్యావిధానాలు అమ‌లులో ఉన్నాయి. ఆరేళ్లు ప్రైమ‌రి,…
    • 50 మంది చిన్నారుల‌ను ద‌త్త‌త తీసుకున్న టీచ‌ర్‌…
      #Top Story

      50 మంది చిన్నారుల‌ను ద‌త్త‌త తీసుకున్న టీచ‌ర్‌…

      క‌రోనా త‌రువాత దేశం ఆర్థిక ప‌రిస్థితులు చిన్నాభిన్నం అయ్యాయి.  పేద‌వాళ్ల ప‌రిస్థితి మ‌రీ ఘోరంగా మారిపోయింది.  తినేందుకు తిండి దొర‌క్క చిన్నారులు రోడ్డుపై భిక్షాట‌న చేస్తున్నారు.  ప్ర‌భుత్వాలు దీనిపై చ‌ర్య‌లు తీసుకుంటున్నా వారి ప‌రిస్థితులు మార‌డంలేదు.  ఇక చాలా మంది అలాంటి వారికి కొంత డబ్బులు ఇచ్చి ఫొటోలు దిగుతుంటారు.  దీనిని గ‌మ‌నించిన సునీల్ జోషి అనే ప్రైవేటు టీచ‌ర్ 50 మంది చిన్నారుల‌ను ద‌త్త‌త తీసుకున్నారు.  వారికి అన్ని ఏర్పాట్లు చేశాడు.  ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చేర్పించారు.…
    • డిగ్రీ నాలుగేళ్లు.. పీజీ ఒకే ఏడాది..!
      #జాతీయం

      డిగ్రీ నాలుగేళ్లు.. పీజీ ఒకే ఏడాది..!

      కోర్సుల‌ను ప్రవేశ‌పెట్టేందుకు సమాయత్తం అవుతోంది.. గతంలో ఇలాంటి ప్రయత్నం చేసినా.. కొన్ని విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన కేంద్రం.. ఇప్పుడు మాత్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ఇక, వ‌చ్చే విద్యా సంవ‌త్సరం నుంచి ఇది అమలు చేసేందుకు పూనుకుంది.. దీంతో.. మూడేళ్ల డిగ్రీకి బ‌దులు కొత్త డిగ్రీ కోర్సులు అమ‌ల్లోకి రానున్నాయి.. అయితే, పీజీ ఒకే సంవత్సరంలో పూర్తి చేయొచ్చు.. ఎందుకంటే నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు.. రెండేళ్లకు బ‌దులు ఏడాది కాల‌ప‌రిమితితో పోస్టు గ్రాడ్యుయేష‌న్…
    • ఆఫ్ఘ‌న్‌లో మ‌హిళ‌లు చ‌దువుకోవ‌చ్చు… అయితే అలా మాత్రం కాదు…
      #Top Story

      ఆఫ్ఘ‌న్‌లో మ‌హిళ‌లు చ‌దువుకోవ‌చ్చు… అయితే అలా మాత్రం కాదు…

      ఆఫ్ఘ‌నిస్తాన్‌లో మ‌హిళ‌ల చ‌దువు విష‌యంపై తాలిబ‌న్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  1996లో మ‌హిళ‌లు చ‌దువుకోవ‌డానికి వీలు లేద‌ని, వారు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యి పిల్ల‌ల్ని క‌నేందుకు మాత్ర‌మే ప‌నిచేయాలి అనిచెప్పిన తాలిబ‌న్లు, ఈసారి కొంత మార్పును తీసుకొచ్చారు.  మ‌హిళ‌లు చ‌దువుకోవ‌డానికి వీలు క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.  మ‌హిళ‌లు విద్య‌ను అభ్య‌సించ‌వ‌చ్చున‌ని, అయితే పురుషుల‌కు, స్త్రీల‌కు వేరువేరుగా క్లాస్‌రూములు ఏర్పాటు చేయాల‌ని ఆఫ్ఘ‌న్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.  ఇక‌, మ‌హిళ‌లు త‌ప్ప‌నిస‌రిగా హిజ‌బ్‌లు ధ‌రించాల‌ని ఆదేశించింది. చ‌దువుకోవ‌డానికి…
    ←1…12131415→

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions