Earthquake : తైవాన్లో ఈ రోజు (బుధవారం) శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో ద్వీపం మొత్తం వణికిపోయింది. వందలాది భవనాలు కుప్పకూలాయి. జపాన్ దక్షిణ ద్వీప సమూహం ఒకినావాకు సునామీ హెచ్చరిక జారీ చేసింది.
జపాన్లో బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. ఉత్తర జపాన్లోని ఇవాట్, అమోరి ప్రిఫెక్చర్లలో మంగళవారం ప్రకంపనలు సంభవించాయి.
SS Rajamouli Family panicked after Small Earthquake hits Japan: ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఫ్యామిలీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న జక్కన ఫ్యామిలీ.. భూకంపం బారి నుంచి బయటపడ్డారు. ఈ విషయాన్ని రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తాము 28వ అంతస్థులో ఉండగా భూమి కంపించిందని, తాను భయాందోళనకు గురయ్యానని కార్తికేయ పేర్కొన్నారు. ‘మేం 28వ అంతస్తులో ఉన్నాం. బిల్డింగ్ నెమ్మదిగా…
Pakistan : బుధవారం అర్థరాత్రి పశ్చిమ పాకిస్థాన్లో బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. రిక్టర్ స్కేల్పై 5.5 తీవ్రతతో భూకంపం పాకిస్థాన్లో మధ్యాహ్నం 2:57 గంటలకు నమోదైంది.
Earthquake : దేశంలో మరోసారి భూమి కంపించింది. మణిపూర్లో ఈరోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.9గా నమోదైంది. మణిపూర్లోని ఉఖ్రుల్లో ఉదయం 6.56 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ శుక్రవారం తెలిపింది.
ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో స్పల్పంగా భూప్రకంపనలు సంభవించాయి. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, ఓజిలి, దొరవారిసత్రం, పెళ్లకూరు మండలాలలో స్వల్పంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Earthquake : ఆఫ్ఘనిస్థాన్లో మరోసారి బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. దీని కేంద్రం భూమికి 146 కిలోమీటర్ల దిగువన ఉంది.
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని సియోనిలో బుధవారం రాత్రి 8:02 గంటలకు రిక్టర్ స్కేల్పై 3.6గా నమోదైంది. ప్రకంపనలు రావడంతో భయాందోళనకు గురైన నివాసితులు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.