తజికిస్థాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.0గా నమోదైంది. మంగళవారం సాయంత్రం సమయంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది.
ఏప్రిల్ 30,2024 న తెల్లవారుజామున బంగాళాఖాతం ప్రాంతంలో 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం 00:38:32 సమయంలో సంభవించింది, దీని కేంద్రం సముద్ర మట్టం క్రింద అక్షాంశం 17.46, రేఖాంశం 94.36 వద్ద ఉంది. భూ ఉపరితలానికి 41 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. Also Read: Thindibothu Deyyam: అసలే దెయ్యం, ఆపై తిండిబోతు.. ఇక కాస్కోండి! తీవ్రత సాపేక్షంగా మితంగా ఉన్నప్పటికీ, ప్రకంపనలు గుర్తించదగినవి. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో కొద్దిపాటి ప్రకంపనలు సంభవించాయి.…
జపాన్లోని బోనిన్ దీవుల్లో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్లోని బోనిన్ దీవుల్లో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) శనివారం సమాచారం ఇచ్చింది. భూకంప కేంద్రం 503.2 కిమీ (312.7 మైళ్ళు) లోతులో ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.
తైవాన్ను మరోసారి భూకంపం హడలెత్తించింది. రిక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఎంత నష్టం జరిగిందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
Earthquake: మిడిల్ ఈస్ట్ దేశం టర్కియేలో బలమైన భూకంపం సంభవించింది. సెంట్రల్ టర్కియేలో గురువారం ఒక మోస్తరు తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
నైరుతి జపాన్లో భూకంపం సంభవించింది. బుధవారం రాత్రి 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. యువాజిమాకు పశ్చిమాన 18 కిలోమీటర్లు లోతులో క్యుషు-షికోకు దీవుల దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అలాగే దక్షిణ జపాన్లోని ఎహైమ్, కొచ్చి ప్రిఫెక్చర్లలో కూడా భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ఇది కూడా చదవండి: Delhi HC: లవ్ ఫెయిల్యూర్తో ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుంటే, మహిళను…
జమ్మూకశ్మీర్లో భూకంపం గత కొద్దిరోజులుగా భూకంపం వస్తూనే ఉంది. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో ఇవాళ (ఆదివారం) తెల్లవారు జామున 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సిఎస్) తెలిపింది.
మార్చి 5 శుక్రవారం నాడు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఫిలడెల్ఫియా నుండి న్యూయార్క్, అలాగే అమెరికా తూర్పున ఉన్న లాంగ్ ఐలాండ్ వరకు శుక్రవారం ఉదయం వేళ భూకంపం సంబంధించింది. రిక్టర్ స్కేల్ పై 4.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం దాటికి అనేక ఇల్లు, భవనాలు కట్టడాలు కంపించాయి. ఇందులో భాగంగానే ప్రపంచ వింతలలో ఒకటైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కి సైతం భూకంప ప్రభావం పడింది. Also Read:…