Earthquake in Delhi: దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్సిఆర్లోని అనేక ప్రాంతాల్లో సోమవారం (జనవరి 22) రాత్రి భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Ayodhya Ram Mandir : రాంలాలా జీవితం నేడు అయోధ్యలోని రామాలయంలో పవిత్రం కానుంది. ఈ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది ప్రాచీన విశ్వాసం, ఆధునిక విజ్ఞాన శాస్త్రాల సమ్మేళనం కూడా.
Earthquake: ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రతో భూకంపం సంభవించింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఛండీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. మన దేశంతో పాటు పాకిస్తాన్ కూడా భూమి కంపించింది. ఇస్లామాబాద్తో పాటు పాక్ ఉత్తర భాగంలో ప్రకంపనలు సంభవించాయి.
Indonesia Earthquake: ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 2.18 నిమిషాలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) తెలిపింది. ఈ భూకంపం 80 కి.మీ లోతులో సంభవించిందని ఎన్సీఎస్ పేర్కొంది. ఈ భూకంపం ద్వారా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఇండోనేషియాలో తరచుగా భూకంపాలు వస్తాయన్న విషయం తెలిసిందే. Also Read: INDW vs AUSW: నేడే భారత్,…
Japan Earthquake: జపాన్ భూకంపంలో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 92 మరణించారు. మరో 242 మంది మిస్ అయినట్లు అధికారులు వెల్లడించారు. న్యూ ఇయర్ మొదటి రోజునే భారీ భూకంపం జపాన్ పశ్చిమ తీరాన్ని కుదిపేసింది. జనవరి 1న మధ్యాహ్నం 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Myanmar Earthquake : జపాన్ తర్వాత మయన్మార్లో కూడా భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, జనవరి 2న మయన్మార్లో 3:15 నిమిషాల 53 సెకన్లకు భూకంపం సంభవించింది.
Earthquake : కొత్త సంవత్సరం వేళ రెండు దేశాలు భయంతో గడపాల్సిన పరిస్థితి నెలకొంది. అటు నేపాల్, ఇటు ఇండోనేషియాలోని పశ్చిమ జావా ద్వీపంలో భూకంపం సంభవించింది.
సోమవారం లడఖ్లోని కార్గిల్లో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిన తరువాత ఉత్తర భారతదేశం, పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్పై 5.5గా నమోదైన ఈ ప్రకంపనలు మధ్యాహ్నం 3:48 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.