Earth Quake : జమ్మూ కాశ్మీర్లో భూకంపం.. పరుగులు పెట్టిన ప్రజలు..
- ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం.
- ప్రకంపనలు రావడంతో స్థానికుల్లో భయాందోళన.
- జమ్మూకశ్మీర్లో బారాముల్లాలో భూకంపం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earth Quake in Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో నేడు భూకంపం సంభవించింది. కాశ్మీర్ లోని బారాముల్లాలో ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రకంపనలు రావడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. దింతో వారు రోడ్లపైకి పరుగులు తీశారు. ఇకపోతే, ఈరోజు మధ్యాహ్నం 12:25 గంటల ప్రాంతంలో సంభవించిన భూకంపం తర్వాత బారాముల్లాలో ప్రజలలో గందరగోళం నెలకొంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మార్కెట్ లో బిజీగా ఉన్న ప్రజలు, దుకాణదారులు ఒక్కసారిగా సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అయితే సమాచారం మేరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
Uttarpradesh : ఇప్పటికే ఏడు సార్లు…. తొమ్మిదోసారి కాటేస్తే చనిపోతావని కలలో పాము చెప్పిందన్న యువకుడు
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
సమాచారం ప్రకారం, భూకంపం ప్రకంపనలు సంభవించిన వెంటనే మార్కెట్లలో భయాందోళనలు నెలకొన్నాయి. దుకాణదారులు తమ దుకాణాల నుంచి బయటకు వచ్చి రోడ్డుపైకి వచ్చారు. దాంతో అక్కడ చాలాసేపు భయాందోళన వాతావరణం కొనసాగింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఇక ఇందుకు సంబంధించిన విశేషాలను అక్కడి ప్రజలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
Nepal : నేపాల్ ప్రమాదంలో ఏడుగురు భారతీయులు మృతి, 50 మంది గల్లంతు
An earthquake of magnitude 4.1 on the Richter Scale occurred today at 12:26 IST in Baramulla, Jammu and Kashmir: National Center for Seismology pic.twitter.com/HXM7wRqhwn
— ANI (@ANI) July 12, 2024
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..