Musheer Khan: తాజాగా జరిగిన ప్రమాదంలో భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. మీడియా కథనాల ప్రకారం, రోడ్డు ప్రమాదంలో గాయపడిన ముషీర్కు ఫ్రాక్చర్ అయింది. ముషీర్ తన తండ్రితో కలిసి కాన్పూర్ నుంచి లక్నో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ముషీర్క
దులీప్ ట్రోఫీ 2024 టైటిల్ను ఇండియా 'A' కైవసం చేసుకుంది. ఆడిన మూడు మ్యాచ్ల్లో ఇండియా ఏ రెండింట్లో విజయం సాధించగా.. ఒక మ్యాచ్లో ఓడిపోయింది. రెండు విజయాలతో ఈ జట్టు గరిష్టంగా 12 పాయింట్లను కలిగి ఉంది. దీంతో.. జట్టు ఛాంపియన్గా నిలిచింది. భారత్ సి 9 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. కాగ�
Anshul Kamboj: దులీప్ ట్రోఫీలో ఇండియా-బితో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో ఇండియా-సి ఆటగాడు అన్షుల్ కాంబోజ్ అద్భుత బౌలింగ్ చేశాడు. ఇండియా-బి ఇన్నింగ్స్లో ఫాస్ట్ బౌలర్ కాంబోజ్ ఏకంగా 8 వికెట్లు తీశాడు. ఇది అతని ఫస్ట్క్లాస్ కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అతని అద్భుతమైన బౌలింగ్ కారణంగా ఇండియా-బి ఇన�
Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ మూడో మ్యాచ్లో ఇండియా A ఓపెనర్ ప్రథమ్ సింగ్ రెండో ఇన్నింగ్స్లో అద్భుత సెంచరీ (122) సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో ఇండియా A జట్టు 290 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇండియా D 183 పరుగులు మాత్రమే చేసింది. ప్రథమ్ రెండో ఇన్నింగ్స్లో తన ఇన్నింగ్స్ను సాఫీగా కొనసాగించాడు. చెత్త బంతుల్లో భారీ షాట�
దులీప్ ట్రోఫీ 2024లో రెండో రౌండ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. అనంతపురంలో ఇండియా సితో ఇండియా డి టీమ్ తలపడుతోంది. ఇండియా డి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిరాశపరిచాడు. 7 బంతులు ఎదుర్కొన్న శ్రేయాస్.. ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో ఆకిబ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి డకౌట్గా పెవిలియన్కు చేరాడ�
దులీప్ ట్రోఫీ 2024లో రెండో రౌండ్ మ్యాచ్లు ఆరంభం అయ్యాయి. అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియాల్లో నాలుగు భారత జట్లు తలపడుతున్నాయి. ఇండియా ఎ, ఇండియా డి జట్లు.. ఇండియా బి, ఇండియా సి టీమ్స్ మ్యాచ్ ఆడుతున్నాయి. ఇండియా-సిపై టాస్ నెగ్గిన ఇండియా బి కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ బౌలింగ్ ఎంచుకున
దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ దులీప్ ట్రోఫీలో రెండో రౌండ్కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి రెండో రౌండ్ మ్యాచ్లు ఆరంభం కానున్నాయి. నేడు అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియంలో ఇండియా-ఎ, ఇండియా-డి జట్లు తహలపడనుండగా.. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియం బిలో ఇండియా-బి, ఇండియా-సి టీమ్స్ త
Duleep Trophy 2024: ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2024 రెండో రౌండ్ సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్లలలో సెలక్షన్ కమిటీ మార్పులు చేసింది. తొలి రౌండ్లో భారత్ A జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన శుభ్మన్ గిల్, అతని జట్టులోని కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్ రెండో రౌండ్�
తనకు ఎవరైనా ఇలా చేయాలి, అలా చెయ్మని చెబితే పెద్దగా నచ్చదని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తెలిపాడు. తనకే స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇస్తే మంచి ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా అని చెప్పాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తాను ఆఫ్ స్పిన్నర్లను ఎదుర్కొనడంలో కాస్త తడబాటుకు గురయ్యానని, ఆ సమయంలో అప్పటి కోచ్ రవి�
Dhruv Jurel equal ms dhoni record: ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో భారత్-A ఆటగాడు ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్లో ముఖ్యమైన రికార్డును సమం చేశాడు. ఇండియా-Bతో జరిగిన మ్యాచ్లో వికెట్ కీపర్గా జురెల్ మొత్తం 7 క్యాచ్లు అందుకున్నాడు. ఈ టోర్నీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో ఉమ్మడిగా అత్యధిక క్యాచ్లు పట్టిన వికెట్కీపర్�