సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉండే ఈ భామ తన హాట్ లుక్స్ తో రెచ్చగొడుతూ ఉంటుంది. తాజాగా మృణాల్ ఠాకూర్ కోట్ అండ్ ప్యాంట్ ధరించి ఎంతో హాట్ గా కనిపించింది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటో షూట్ తెగ వైరల్ అవుతుంది.మృణాల్ ఠాకూర్ తాజాగా సైమా వేడుకల కోసం దుబాయ్ కు వెళ్లారు.దుబాయ్ లో సైమా అవార్డ్స్…
Chennai: అది మామూలు గ్యాంగ్ కాదు.. కంత్రీ.. కంజర భట్ గ్యాంగ్. స్కెచ్ వేస్తే పంట పండాల్సిందే. ఆంధ్రా, బెంగళూరు, చెన్నై ట్రయాంగిల్ ప్లేస్ లో ఏకకాలంలో కంటైనర్లను ధ్వంసం చేస్తున్న ఈ హైజాక్ గ్యాంగ్ ఖాకీలకు సవాల్ గా మారింది.
రాష్ట్ర మంత్రి కేటీఆర్కు మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమం నుంచి ఆహ్వానం లభించింది. దుబాయ్లో జరిగే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు మంత్రి కేటీఆర్కు ఆహ్వానం పంపించారు.
దుబాయ్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు భారతీయులు సహా మొత్తం 16 మంది మరణించారు. మరో 9 మంది గాయల పాలయ్యారు. అల్ రస్ ప్రాంతంలో శనివారం జరిగిన దుర్ఘటన.
త్వరలో దుబాయ్ లో జరుగబోతున్న టి.ఎఫ్.సి.సి. నంది అవార్డ్స్ కు సంబంధించిన బ్రోచర్ ను ప్రముఖ రచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 'ఆర్.ఆర్.ఆర్.' సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ ను టీ.ఎఫ్.సి.సి. కార్యవర్గం సత్కరించింది.
దుబాయి రాక ముందు ఒక సాధారణ భారతీయుడు అయిన అమృత్పాల్ సింగ్.. కనీసం స్వీయ మతాచారాలను కూడా పాటించని వ్యక్తి కరుడుగట్టిన మతోన్మాదిగా మారిపోయాడు. ఉపాధి కొరకు గల్ప్కు వచ్చిన ఒక సాదాసీదా గ్రామీణ యువకుడు సామాజిక మాధ్యమాల పుణ్యమా అంటూ ఏ విధంగా దేశభద్రతకు సవాల్ విసురుతున్నాడో పంజాబీ ప్రవాసుడు అమృతపాల్ సింగ్ ఉదంతాన్ని గమనిస్తే అర్థమవుతుంది.
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదిన సందర్భంగా, తెలుగు అసొసియేషన-యూఏఈ వారు దుబాయిలోని “దుబాయి హైట్స్ అకాడెమ” లో మార్ 18న సాయంత్రం “ఉగాది ఉతసవాలు” ఘనంగా నిర్వహించారు.