అమెరికా, ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో అమెరికా కార్యాలయాలు, వైమానిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా దుబాయ్లోని అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్ దాడి చేసింది.
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త చర్యలకు ప్రతిస్పందనగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన తర్వాత, ప్రపంచంలోనే ఎత్తైన టవర్ అయిన దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేయించారు. దాడుల సమయంలో నగరంలో పేలుళ్ల శబ్దాలు వినిపించిన తర్వాత ఈ ముందు జాగ్రత్త చర్య తీసుకున్నారు. దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం (828 మీటర్లు). దీనిని Emaar Properties అనే కంపెనీ నిర్మించింది. Also Read:Iran Political…
Israel-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయిల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మిడిల్ ఈస్ట్లోని అమెరికా మిత్ర దేశాలపై దాడులు చేస్తోంది. ముఖ్యంగా పశ్చి్మాసియాలోని అమెరికన్ సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ఈ దాడులు సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రైయిన్, ఇరాక్పై కొనసాగాయి. దుబాయ్, రియాద్, అబుదాబి నగరాలు దాడులకు గురయ్యాయి. Read Also: Sri Lanka vs Pakistan: ఫర్హాన్ ఊచకోత.. పాకిస్థాన్ తుఫాన్ ఇన్నింగ్స్..…
దుబాయ్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. గోల్డెన్ వీసా కలిగి ఉన్న 18 ఏళ్ల భారతీయ విద్యార్థి వైష్ణవ్ కుమార్ గుండెపోటుతో మృతిచెందాడు. దీపావళి రోజునే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి అధికారులతో మరోమారు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, సీఎస్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు.. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిస్థితిపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, మిగతా వర్ష ప్రబావిత జిల్లాలకు రూ.1 కోటి చొప్పున…
Camel skating: ఎడారిలో జీవించే ఒంటెను “ఎడారి నౌక” (Ship of the Desert) అని పిలుస్తారు. వేడి ఇసుకలో నడవడంలో, పరుగెత్తడంలో దానికి ఎవరూ సాటి రారు. కానీ, ఒక ఒంటె స్కేటింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఊహించారా? ఇప్పుడు అలాంటి అద్భుత దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుబాయ్ నగరంలోని వెడల్పైన, విశాలంగా ఉన్న రహదారిపై ఒక ఒంటె స్కేట్బోర్డ్పై నిలబడి సులభంగా జారుతూ వెళ్తున్న వీడియో ఇంటర్నెట్ను షేక్…
దుబాయ్ నగరం ఎత్తైన భవనాలకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు దుబాయ్ మరో రికార్డును కూడా సొతం చేసుకోనుంది. ‘సీల్ దుబాయ్ మెరీనా’ నవంబర్ 2025లో ఓపెన్ కానుంది. ఈ హోటల్ 377 మీటర్ల ఎత్తు (1197 అడుగు) ఉంటుంది. హోటల్లో 82 అంతస్తులు ఉండగా.. 1,004 గదులు ఉంటాయి. ఇది ప్రపంచంలోనే ఎత్తైన హోటల్గా నిలవనుంది. ప్రస్తుతం ఎత్తైన హోటల్గా 356 మీటర్ల ఎత్తైన గెవోరా ఉంది. గెవోరా హోటల్ను వెనక్కి నెట్టి త్వరలో సీల్ దుబాయ్…
ప్రతిష్టాత్మమైన GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ కు టాలీవుడ్లో స్పెషల్ క్రేజ్ ఉంది. దుబాయ్లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు అంగరంగ వైభవంగా జరిగాయి. తాజాగా వైభవ్ జ్యువెలర్స్ సమర్పణలో Keinfra Properties 5వ ఎడిషన్ వేడుకలు ఆగస్ట్ 30న దుబాయ్లోని షార్జా ఎక్స్పో సెంటర్లో అతిరథ మహారధుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ పరిశ్రమ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. గామా అవార్డ్స్ 2025 జ్యూరీ…
దుబాయ్ యువరాణి షేకా మహ్రా మళ్లీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గతేడాది సోషల్ మీడియాలో భర్తకు విడాకులు ప్రకటించి సంచలనం సృష్టించిన ఆమె.. తాజాగా మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.