Dilip Kumaమహానటుడు దిలీప్ కుమార్ పేరు వినగానే 'ట్రాజెడీ కింగ్' అన్న ఆయన ట్యాగ్ ముందుగా గుర్తుకు వస్తుంది. భారతీయ సినిమా 'స్వర్ణయుగం' చవిచూసిన రోజుల్లో దిలీప్ కుమార్ నటించిన అనేక చిత్రాలు సంగీతసాహిత్యాల పరంగా ప్రేక్షకుల మదిని దోచాయి.
భారతదేశంలో బెంగాలీ సాహిత్యం ఇతర ప్రాంతాలపైనా విశేషమైన ప్రభావం చూపింది. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ తన బెంగాలీ, ఆంగ్ల రచనలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహితీప్రియులను అలరించారు. ఆ రోజుల్లో ఆయనకు ఎనలేని అభిమానగణాలు ఉండేవి. అంతటి రవీంద్రనాథుడు తనను కట్టిపడేసే రచనలు చేసిన రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ
చిత్ర పరిశ్రమలో వివాదాలకు కొదువ లేదు.. ఆ హీరో తనను లైంగికంగా వేధించాడని, దర్శక నిర్మాతలు తనను బెదిరిస్తున్నారని ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఐదేళ్ల క్రితం సౌత్ హీరోయిన్ ఒకామెను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు కొంతమంది వ్యక్తులు. అప్పట్లో ఈ కే
తెలుగునాట మహానటులుగా వెలుగొందిన యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరితోనూ దిలీప్ కుమార్ కు సత్సంబంధాలు ఉండేవి. తెలుగులో యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా నటించిన ‘పల్లెటూరి పిల్ల’ చిత్రం 1950లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాను జెమినీ పతాకంపై ఎస్.ఎస్.వాసన్ హిందీలో ‘ఇన్సానియత్’గా రీమేక్ చేశారు. 1955లో వి
భారతదేశంలో స్టార్ హీరోస్ గా రాజ్యమేలిన వారిలో అత్యధిక కాలం జీవించిన నటునిగా దిలీప్ కుమార్ చరిత్ర సృష్టించారు. అటు ఉత్తరాదిన కానీ, ఇటు దక్షిణాదిన కానీ స్టార్ హీరోగా రాజ్యమేలిన ఏ గ్రేట్ యాక్టర్ కూడా 98 సంవత్సరాలు జీవించలేదు. ఆ క్రెడిట్ దిలీప్ సాబ్ కే దక్కింది. ఈ యేడాది జూలై 7న దిలీప్ కుమార్ కన్నుమూశా�
దివంగత, దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ సతీమణి సైరా బాను మూడు రోజుల క్రితం రక్తపోటు సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. ఆమె పరిస్థితి కాస్త విషమించడంతో ముంబైలోని హిందూజా ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) కి తరలించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ స్నేహితులు ధృవీకరించారు. కాగా, జూలై 7, 2021న మరణించిన ద
హిందీ చిత్రసీమలో మేటి నటులుగా పేరొందిన దిలీప్ కుమార్, రాజ్ కుమార్ కలసి నటించిన ‘సౌదాగర్’ చిత్రం విశేషాదరణ చూరగొంది. ఈ చిత్రానికి 32 ఏళ్ళ ముందు ‘పైఘామ్’లో వీరద్దరూ కలసి నటించారు. అందులో దిలీప్ కుమార్ కు అన్నగా రాజ్ కుమార్ కనిపించారు. నిజానికి వయసులో రాజ్ కంటే దిలీప్ నాలుగేళ్ళు పెద్దవారు. ‘ప�
ట్విట్టర్ లో మరోసారి హీరో సిద్ధార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు! ఆయన ఇలా పదే పదే సీరియస్ అవుతూ ఉండటం చాలా మందికి తెలిసిందే! తన మనసులోని మాటని నిర్మొహమాటంగా చెప్పేసే సిద్దూ పలు మార్లు వివాదాలకి కేంద్రం కూడా మారాడు. ఆయన విమర్శల్ని సమర్థించే వారు ఎందరుంటారో ఆయన ట్వీట్స్ ని ట్రోల్ చేస్తూ చెలరేగిపోయే వారు
దివంగత బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కి అమూల్ తనదైన రీతిలో నివాళి అర్పించింది. ‘అమూల్ టాపికల్’ పేరుతో ఆ సంస్థ విడుదల చేసే క్రియేటివ్ పిక్స్ కి స్పెషల్ క్రేజ్ ఉండటం మనకు తెలిసిందే. అయితే, బుధవారం నాడు 98 ఏళ్ల దిలీప్ కుమార్ తుది శ్వాస విడవటంతో ఆయనని స్మరిస్తూ అమూల్ తన టాపికల్ విడుదల చేసింది. నెట్ లో వై�
‘అఖిల్’ మూవీతో తెరంగేట్రమ్ చేసిన సాయేషా సైగల్…. దిలీప్ కుమార్ కు మనవరాలు అవుతుంది. దిలీప్ భార్య సైరాబాను మేనకోడలు షహీన్ బాను కూతురే సాయేషా. విశేషం ఏమంటే… సాయేషా తన బాల్యంలో దిలీప్, సైరాబానులతోనే ఎక్కువ సమయం గడిపింది. బుధవారం కన్నుమూసిన లెజండరీ ఆర్టిస్ట్ దిలీప్ కుమార్ ను తలుచుకుంటూ తన బాల్యంల�