తెలుగునాట మహానటులుగా వెలుగొందిన యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరితోనూ దిలీప్ కుమార్ కు సత్సంబంధాలు ఉండేవి. తెలుగులో ఏయన్నార్ ‘దేవదాసు’గా నటించి అలరించగా, ఉత్తరాదిన హిందీ ‘దేవదాస్’లో దిలీప్ నటించి మెప్పించారు. అక్కినేని ‘దేవదాసు’ చూసిన దిలీప్, “ఏయన్నార్ ఇంత బాగా చేశారని తెలిస్తే, నేను నటించడానికి అంగీకరించేవాణ్ణే కాదు” అని కితాబు నిచ్చారు. అదే తీరున దిలీప్ ‘దేవదాస్’ చూసిన అక్కినేని, “మా ‘దేవదాసు’లో హీరోని ప్రేమికునిగా చిత్రీకరించారు. అసలైన ఆత్మ దిలీప్ ‘దేవదాస్’లోనే ఉంది” అంటూ…
ద లాస్ట్ థెస్పియన్ దిలీప్ కుమార్ మరణంతో యావత్ భారతదేశ సినీ అభిమానులు బాధాతప్త హృదయులైపోయారు. భారతీయ సినిమా రంగానికి దిలీప్ కుమార్ చేసిన సేవలను కొనియాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఎంతో మంది సంతాపాలు తెలిపారు. కానీ చిత్రంగా బీజేపీ హర్యానా ఐటీ, సోషల్ మీడియా విభాగాధిపతి అరుణ్ యాదవ్ మాత్రం దిలీప్ కుమార్ కు మతం అంటగట్టి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ‘మొహ్మద్ యూసఫ్ ఖాన్ (దిలీప్…
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ బుధవారం ఉదయం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 1944 నుంచి 1998 వరకు దిలీప్ కుమార్ చిత్రపరిశ్రమలో రాణించగా.. ఉత్తమ నటుడిగా ఆయనకు 8 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు, 1993లో ఫిలింఫేర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కించుకున్నాడు. 1994లో దిలీప్కుమార్ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ దిగ్గజ నటుడి సేవలను గుర్తించిన ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2015లో…
బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మృతి చెందారు. ఇవాళ ఉదయం 7 : 30 నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఇటీవలే ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయనకు రూరల్ యాస్పిరేషన్ ప్రొసీజర్ అనే ఊపిరితిత్తులకు సంబంధించిన చికిత్స అందించారు వైద్యులు. read also : మహిళలకు షాక్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ తుది శ్వాస విడిచారు.…
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో ఆయనను సిటీ ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్టు తెలుస్తోంది. ఓ నేషనల్ మీడియా కథనం ప్రకారం వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని, దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. Read Also : తీవ్ర విషాదంలో ‘సాహో’ నటి జూన్ 6న కూడా ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడగా…
తెలంగాణ ఉద్యమకారుల మీటింగ్ అని పిలిచారు.. మేము ఆశించిన తెలంగాణ కోసం పోరాడమో.. ప్రస్తుతం అది లేదు..పక్క రాజకీయ పార్టీలాగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు బీజేపీ నేత దిలీప్ కుమార్. వేలాది కోట్లతో అన్ని రకాల వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఈటల రాజేందర్ ని ఎన్నికల్లో గెలిపించాలని ఆకాంక్షిస్తున్నాం. మేమంతా అదే ఆశిస్తున్నాం. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వారు నియంత లాగా వ్యవహరిస్తున్నారు. కుల, విద్యార్థి సంఘాలు.. ప్రజా స్వామ్యం కోరుకునే ప్రతి ఒక్కరినీ ఏకం చేయడానికి ప్రణాళిక…
లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ కు బుధవారం హిందుజా హాస్పిటల్ లో డాక్టర్ జలీల్ పార్కర్ తో పాటు డాక్టర్ నితిన్ గోఖలే తగిన చికిత్స చేశారు. శ్వాససంబంధమైన అనారోగ్యంతో ఆదివారం హాస్పిటల్ లో చేరిన దిలీప్ కుమార్ ను వెంటిలేటర్ సహాయం లేకుండానే వైద్య సేవలను అందిస్తున్నారు. అయితే… బుధవారం ఐసీయూలో చేర్చి, ఊపిరితిత్తుల బయట అదనంగా ఉన్న ఫ్యూయిడ్స్ కారణంగా పడుతున్న ఇబ్బందిని గమనించి తగిన చికిత్స చేశామని అన్నారు. దిలీప్ కుమార్ వైద్యానికి…
ఆదివారం ఉదయం అనారోగ్యంతో హిందూజా హస్పిటల్ లోని నాన్ కొవిడ్ వార్డ్ లో చేరిన లెజండరీ యాక్టర్ దిలీప్ కుమార్ కు ఆక్సిజన్ సపోర్ట్ తో వైద్యం చేస్తున్నామని డాక్టర్ నితిన్ గోఖలే తెలిపారు. గత కొంతకాలంగా డాక్టర్ నితిన్ నేతృత్వంలోని వైద్య బృందమే దిలీప్ కుమార్ కు వైద్య సేవలు అందిస్తోంది. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న దిలీప్ కుమార్ ను ఈ ఉదయం హాస్పిటల్ లో చేర్చించారు. ఆ విషయాన్ని ఆయన అధికారిక ట్విట్టర్…
బాలీవుడ్ సీనియర్ నటుడు, లెజెండ్రీ స్టార్ దిలీప్ కుమార్ స్వగృహం త్వరలో మ్యూజియంగా మారనుంది. అయితే, ఆ ఇల్లు ఇండియాలో లేదు. పాకిస్తాన్ లో ఉంది. స్వాతంత్ర్యానికి ముందు అఖండ భారతంలో పెషావర్ నగరం కూడా భాగం. అందులోని ప్రఖ్యాత ‘క్విస్సా ఖవానీ జజార్’లో దిలీప్ కుమార్ ఇల్లు ఉంది. అక్కడే ఆయన 1922, డిసెంబర్ 11న జన్మించాడు. తరువాత 1940లో పూణాకి వచ్చి కాల క్రమంలో ఆనాటి బాంబే నగరం చేరుకున్నాడు. 1947లో భారత్ రెండుగా…