Dil Raju:ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీని రూల్ చేస్తున్న నిర్మాతల్లో హార్ట్ కింగ్ మొదటి స్థానంలో ఉన్నాడు అంటే అథాశయోక్తి కాదు. స్టార్ హీరోలతో సినిమాలు.. కోట్ల బడ్జెట్ పెడుతూ పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్నాడు.
బాలనటిగా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు హీరోయిన్ గా తన ప్రతిభను చాటుకుంటోంది కావ్య కళ్యాణ్ రామ్. 'మసూద', 'బలగం' చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న కావ్య హ్యాట్రిక్ సాధిస్తుందేమో చూడాలి!
పాన్ ఇండియా స్టార్ సమంత టైటిల్ రోల్ ప్లే చేసిన 'శాకుంతలం' చిత్రం ఏప్రిల్ 14న రాబోతోంది. ఈ సినిమా తొలికాపీని చూసిన సమంత పైనల్ ప్రాడక్ట్ పట్ల పూర్తి స్థాయి సంతృప్తిని వ్యక్తం చేసింది.
Jabardasth Venu: జబర్దస్త్ నటుడు వేణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టిల్లు వేణుగా గుర్తింపు తెచ్చుకున్న వేణు ప్రస్తుతం దర్శకుడిగా మారాడు. బలగం అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనున్నాడు. కమెడియన్ ప్రియదర్శి, మసూద ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ జంటగా తెరకెక్కిన చిత్రం బలగం.
తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు పూర్తి అయినా, 'దిల్' రాజు, సి. కళ్యాణ్ మధ్య కోల్డ్ వార్ కు ఫుల్ స్టాప్ పడినట్టు కనిపించడం లేదు... వీరిద్దరి సినిమాలు వచ్చే నెల 3వ తేదీ బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగుతున్నాయి.
త్రిగుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'అవసరానికో అబద్ధం' షూటింగ్ పూజా కార్యక్రమాలతో శుక్రవారం మొదలైంది. త్రిగుణ్ సరసన ఈ చిత్రంలో రుబాల్ షెకావత్ హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ శిష్యుడు ముని సహేకర డైరెక్టర్ గా పరిచయం అవుతున్న సినిమా 'మెకానిక్'. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఆవిష్కరించారు.
మణిసాయి తేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న 'మెకానిక్' మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను దిల్ రాజు ఆవిష్కరించనున్నారు.
టాలీవుడ్ లో కమెడియన్స్ గా పేరు తెచ్చుకున్న వేణు, అభయ్ ఇద్దరూ దర్శకులుగా మారారు. వేణు 'బలగం' పేరుతోనూ, అభయ్ 'రామన్న యూత్ ' పేరుతోనూ సినిమాలు రూపొందిస్తున్నారు.